Category తెలంగాణ

ఇంటెలిజెన్స్ జవాన్ కుటుంబానికిరూ.5.20 లక్షల సాయం

– అండగా నిలిచిన సహోద్యోగులు ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం జవాన్ అరే కిరణ్ కుటుంబానికి సహోద్యోగులు అండగా నిలిచారు. ఆ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి రూ.5.20 లక్షల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. హైదరాబాద్‌లోని ఐఎస్‌డబ్ల్యూ కార్యాలయంలో…

500 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. జన రల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ విభాగాల్లోని మొత్తం 500 పోస్టులకు సంబం ధించిన ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్…

తుది దశకు చేరుకుంటున్న ‘సర్’

– డిజిటలైజేషన్ ప్రక్రియలో ఆలస్యం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం(‘సర్’) గడువు సమీపిస్తుండగా ఇంకా స్పందించాల్సిన ఓటర్లు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. మిగిలిపోయిన వారి చిరునామాలను తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికారులు, సిబ్బంది సహా అందరూ ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణపై దృష్టి కేంద్రీకరించారు. గతంతో…

భూగర్భ జలాలు పెంపొందించ‌డ‌మే లక్ష్యం

– జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జూలై 28 : వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడమే ముఖ్య లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని…

పెద్దికి మంత్రి పొంగులేటి ప‌రామ‌ర్శ‌

– కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి చికిత్సపై ఆరా హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం…

పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత

– నిలువురాళ్ల పార్కు అభివృద్ధి పనులకు మంత్రి వాకిటి శంకుస్థాపన మక్తల్, ప్రజాతంత్ర, జూలై 28 : చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ముడుమాల్ గ్రామంలో ఉన్న చారిత్రక నిలువురాళ్ల పార్కు…

ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం

– ‘ప్రజావాణి’ని పరిశీలించిన మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజా భవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ప్రజావాణికి వచ్చిన ప్రజల…

నీ క‌ల నెర‌వేరిందా రాహుల్‌?

– పోలీస్ కావాలన్న కలను నిజం చేసిన మల్కాజిగిరి సీపీ సుమతి – తన కుర్చీలో కూర్చోబెట్టి పోలీస్ టోపీ పెట్టిన వైనం – దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ దయ చూపాల : సుమతి మేడ్చల్/దమ్మాయిగూడ, ప్రజాతంత్ర, జూలై 27: పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న దమ్మాయిగూడకు చెందిన రాహుల్ చిరకాల…