Category తెలంగాణ

అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం

Godavarikhani

ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గోదావరిఖని, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రామ గుండం నగరంలో త్వరలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఐ టి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. రామగుండం (Godavarikhani) నగర పాలక సంస్థ ఆద్వర్యంలో మునిసిపల్ టి…

రూ.1.50 కోట్ల విలువైన సిలిండర్ల స్వాధీనం

– సిలిండర్ల అక్రమ నిల్వ, తరలింపుపై దాడులు – నెల రోజుల్లో 2,089 కేసుల నమోదు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: గ్యాస్ సరఫరాలో గృహ వినియోగడారులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా పౌరసరఫరాల సంస్థ నిరంతరం పర్యవేక్షిస్తున్నది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు…

మ‌హిళ‌ల‌పై బీజేపీది క‌ప‌ట ప్రేమ‌

– ఎన్నికల లబ్ధి కోసమే తెర‌పైకి మహిళా బిల్లు – నిజమైన చిత్తశుద్ధి ఉంటే ముందే అమలు చేసేది – మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 13 :  మ‌హిళ‌ల‌పై బీజేపీ ప్ర‌భుత్వానిది కేవ‌లం క‌ప‌ట ప్రేమేన‌ని  రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ  అన్నారు.  త్వరలో…

తండ్రి ఆశయ సాధనకు అహర్నిశలు కృషి

– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముత్తారం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా వారి స్మారక కార్య క్రమాలు ఘనంగా నిర్వహించారు. ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామంలో ముందు గా శ్రీపాద రావు విగ్రహానికి మంత్రి శ్రీధర్ బా బు, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్…

వచ్చే విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాలు

– 15నుంచి సీట్ల భర్తీకి తొలి విడత ప్రక్రియ – ‘దోస్త్ ‘ నోటిఫికేషన్ విడుదల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: రా ష్టంలో వచ్చే విద్యా సంవత్సరం 2026 -27లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే దోస్త్ నోటిఫికేషన్ ను. తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈనెల 15వ…

ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీకొన్న లారీ

– ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి వికారాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెద్దేముల్ మండలం తట్టేపల్లి దగ్గర ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలు సహా ఓ చిన్నారి దుర్మరణం చెందింది. మృతులు తాండూరు నుంచి జహీరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు…

ఐటీ ఉద్యోగుల భద్రతపై ప్రత్యేక దృష్టి

– వారిపై మతపరమైన ఒత్తిళ్లు ఉండరాదు – ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న కేంద్ర మంత్రి బండి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: నాసిక్‌లో ఇటీవల జరిగిన ‘తలవ్ జిహాద’ ఆరోపణల కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఉద్యోగుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఓ ప్రకటనలో…

దార్శనికుడు అంబేడ్కర్

– స్మరించుకున్న సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రేపు (14న) అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలు, మహిళల…

మహిళా రిజర్వేషన్లను స్వాగతించాల్సిందే

– ఆ బిల్లుపై విమర్శలు తగవు – డి లిమిటేషన్‌తో ఎవరికీ అన్యాయం జరగదు – సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఎంపీ అరుణ స్పందన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ను దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని ఎన్డీయే కూటమి పార్టీల నేతలే చెబుతున్నారని బీజేపీ¾ ఎంపీ డీకే అరుణ అన్నారు. మహిళా రిజర్వేషన్…