Category తెలంగాణ

హెటెరోతో ఇంటర్ విద్యా శాఖ ఎంవోయూ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించి, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో హెటెరో ఫార్మాస్యూటికల్స్ సంస్థతో రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పంద మార్పిడి కార్యక్రమం ఇంటర్మీడియట్ విద్యా శాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ జాయింట్…

చేనేత నేల నుంచి చందమామ దాకా…

Vikram-1

అంతరిక్షాన్ని తాకిన సిరిసిల్ల యువతేజాలు విక్రమ్‌-1 ‌విజయగాథలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇంజినీర్ల అరుదైన ఘనత రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశవ్యాప్తంగా గుర్తింపు… సోషల్‌ ‌మీడియాలో ప్రశంసల వెల్లువ.. సిరిసిల్ల టౌన్‌, ‌ప్రజాతంత్ర 21:   రాజన్న సిరిసిల్ల (Rajanna Sirisilla)చేనేత కార్మిక క్షేత్రంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నేల. మగ్గం శబ్దాలతో మారుమోగే…

రాజకీయ ఉద్దండులకు ‘స్టేట్స్‌మెన్ ఎక్స్‌లెన్స్’ అవార్డులు

– 25న కాంక్లేవ్, పోస్టర్ ఆవిష్కరణ ఖైరతాబాద్, జూలై 21(ప్రజా తంత్ర): ప్రజా సంక్షేమం కోసం సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలు అందించిన సీనియర్ రాజకీయ నాయకులను సత్కరించే లక్ష్యంతో లార్వేన్ క్రాఫ్ట్స్ సంస్థ తొలిసారిగా స్టేట్స్‌మెన్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 65 ఏళ్లు పైబడిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపిక చేసిన…

పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : ములుగు జిల్లాలోని ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులందరికీ ప్రభుత్వం తరఫున స్వాగతం పలుకుతున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. అయితే పర్యాటకులు తమ ఆనంద యాత్రను విషాదంగా మార్చుకోకుండా…

‘రెనోవా’లో అత్యాధునిక బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్

మలక్‌పేట్, ప్ర‌జాతంత్ర‌, హైదరాబాద్, జూలై 21:  బ్లడ్ క్యాన్సర్లు, క్లిష్టమైన రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు, పెద్దలకు అత్యాధునిక చికిత్సలు అందించేందుకు హైదరాబాద్ మలక్‌పేట్‌లోని రెనోవా బిబి క్యాన్సర్ హాస్పిటల్స్‌లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (బీఎమ్‌టీ), సెల్యులార్ థెరపీ సేవలు రోగులకు అందుబాటులో ఉన్నాయి. దీంతో హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల…

సీతక్కపై క్రిమినల్ కేసు కొట్టివేత

– కింది కోర్టు ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21: ములుగు ఎమ్మెల్యే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క)కు హైకోర్టులో ఊరట లభించింది. కొవిడ్-19 సమయంలో ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో కరోనా చికిత్సను చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టినందుకు ఆమెపై నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది.…

హైకోర్టులో హైడ్రా కమిషనర్‌కు చేదు అనుభవం

– గేట్‌ ‌నంబర్‌ 4 ‌నుండి వెళ్లాలని సెక్యూరిటీ సూచన – రంగనాథ్‌ ‌వ్యవహార శైలిపై హైకోర్టు ఆగ్రహం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 21: హైడ్రా కమిషనర్‌ ‌ఏవీ రంగనాథ్‌కు హైకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. వీఐపీలు ప్రవేశించే గేట్‌ ‌నంబర్‌ 6 ‌నుంచి కాకుండా సామాన్య ప్రజలు ప్రవేశించే గేట్‌ ‌నంబర్‌ 4 ‌నుండి…

విద్యార్థుల‌పై ద‌మ‌న‌కాండ అమానుషం

– ‘నీట్’ పేప‌ర్ లీకేజీపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాలి – న‌ల్గొండ జిల్లా న్యాయ‌వాదుల డిమాండ్‌ – జిల్లా న్యాయ‌స్థానం ఎదుట నిర‌స‌న‌ న‌ల్గొండ‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 21: విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ దమనకాండను సీనియర్ న్యాయవాదులు మల్లేపల్లి ఆదిరెడ్డి, జి.మోహన్ ఒక ప్ర‌క‌ట‌న‌లో ఖండించారు. ‘నీట్’ పేప‌ర్ల‌ లీకేజ్ పై సమగ్ర విచారణ జరిపి…

కన్నుల పండువగా ఎల్లమ్మ తల్లి కల్యాణం

– అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం దంపతులు – పూర్ణ కుంభంతో స్వాగతం.. పట్టు వస్త్రాల సమర్పణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : అత్యంత మహిమాన్వితమైన, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ప్రభుత్వం ఆధ్వర్యంలో మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, బీసీ, రవాణా…