Category తెలంగాణ

వనమహోత్పవంలో ప్రతి ఇంటికీ ఐదు మొక్కలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవంలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) ప్రతీ ఇంటికి ఐదు మొక్కలు (3 పండ్ల మొక్కలు, 2 ఔషధ/అలంకరణ మొక్కలు) ఉచితంగా ఇవ్వనున్నది. ఈ సంవత్సరం లక్ష కుటుంబాలకు వీటిని పంపిణి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఎన్జీవోస్/రోటరీ/లయన్స్ క్లబ్స్/స్వచ్చంద సంస్థలు/కాలనీ…

సోమాలియా చిన్నారికి ఒకే స‌మ‌యంలో రెండు క్లిష్ట ఆపరేషన్లు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 24: కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ వైద్యులు సోమాలియా దేశానికి చెందిన తొమ్మిది నెలల చిన్నారికి ప్రాణాపాయ స్థాయికి చేరిన హైడ్రోసెఫాలస్ (మెదడులో రక్షణ ద్రవం అధికంగా పేరుకుపోయి మెదడుపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటం)కు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ సమస్యకు కారణం కొరాయిడ్ ప్లెక్సస్ (మెదడులో రక్షణ ద్రవాన్ని తయారు…

ఆరోగ్య శాఖకు ₹740 కోట్లు విడుదల!

– 1,569 కొత్త సబ్ సెంటర్ల నిర్మాణం – పల్లెల్లోనే ఉచిత నిర్ధారణ పరీక్షలు -గ్రామీణ వైద్యానికి మ‌హ‌ర్ద‌శ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 24: తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వైద్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ప్ర‌భుత్వం వైద్య ఆరోగ్య శాఖకు ₹740 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,…

ప‌ర్యావ‌ర‌ణ‌ పరిరక్షణ అందరి బాధ్యత

– వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి -అంబేద్కర్ యూనివర్సిటీలో వనమహోత్సవం =హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 24: ప‌ర్యావ‌ర‌ణ‌ పరిరక్షణ అందరి బాధ్యత అని, భావి తరాలకు ఉజ్వల భవిష్యత్ అందించాల్సిన అవసరం ఉందని డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. “వనమహోత్సవం” వేడుకల్లో భాగంగా విశ్వవిద్యాలయ…

తెలంగాణ అభివృద్ధికి ప్రవాసులు సహకరించాలి

-కాలిఫోర్నియా పర్యటనలో మంత్రి సీతక్క పిలుపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై24:పల్లెలు దేశానికి పట్టుకొమ్మలన్న బాపూజీ స్ఫూర్తితో ప్రవాసులు తెలంగాణ గ్రామీ ణాభివృద్ధికి సహకరించాలని పంచాయతీరాజ్‌, ‌గ్రామీ ణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కోరారు. కాలిఫోర్నియా పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్‌లో ఇండియన్‌ ఓవర్‌సీస్‌ ‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని ప్రసంగించారు. సీఎం…

గ్లోబరీనా సంస్థ నిర్వాకంతో 28మంది బలి

– వారందరికి కెటిఆర్‌ ‌రూ.2 కోట్ల చొప్పున చెల్లించాలి – బర్త్‌డే రోజయినా అబద్దాలు మాట్లడకుండా ఉండలేడు – మీడియా సమావేశంలో మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై24: బీఆర్‌ఎస్‌ ‌హయాంలో గ్లోబరీనా సంస్థ విద్యార్థుల చావుకు కారణమైందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ ఆరోపించారు. 28 మంది విద్యార్థుల ప్రాణాలు పోయేందుకు ఆ సంస్థ కారణం…

ప్రజా ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం

– డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా మీ-సేవ కేంద్రాలు – చిన్న వ్యాపారులకు డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందుబాటులోకి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24 : ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ(మీ సేవ) ఆధ్వర్యంలో అంతర్జాతీయంగా పేరొందిన మెటా సంస్థ సహకారంతో రాష్ట్రంలోని మీ-సేవ కేంద్రాలను డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా తీర్చిదిద్దే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.…

బీసీ స్టడీ సర్కిల్ ఉచిత ఫౌండేషన్ కోర్సు

 – రేప‌టినుంచి దరఖాస్తులు పంపుకోవాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24 : తెలంగాణ బీసీ ఉపాధి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కేంద్రం(టీజీబీసీఈఎస్‌డీటీసీ), హైదరాబాద్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిళ్లలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, బ్యాంకింగ్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, పోలీస్ నియామక పరీక్షల ఉచిత ఫౌండేషన్ కోర్సులో…

మోదీజీ మీరు పెట్టుకోకూడ‌ని వారితో పెట్టుకున్నారు!

న‌వ‌త‌రం స్వ‌రం మారుతోంది యువ‌త‌రంతో పెట్టుకోవ‌ద్దు హ‌క్కుల‌ కోసం పోరాడే వారిని ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నారు సీబీఐ, ఈడీల‌కు యువ‌త‌రం భ‌య‌ప‌డ‌దు ఇందిరాపార్క్ వ‌ద్ద ధ‌ర్నాలో కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 24: మోడీజీ  మీరు పెట్టుకోకూడని వారి తో పెట్టుకున్నారు, యువతరంతో పెట్టుకున్నారు. మోడీ గారు జాగ్రత్త పడండి. స్వరం మారుతున్నది రాజ్యం ఉలిక్కి…