హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: మైలార్దేవుపల్లి నుంచి శాస్త్రీపురం మీదుగా వట్టేపల్లి వరకు రూ.71 కోట్లతో నిర్మించిన రోడ్డు ఓవర్ బ్రిడ్డి(ఆర్వోబీ)ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. నాలుగు లేన్లతో కూడిన ఈ వంతెన పొడవు 490 మీటర్లు, వెడల్పు 16.6 మీటర్లు. రైల్వేకు సంబంధించిన పొడవు 37.28 మీటర్లు. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో మైలార్దేవుపల్లి నుంచి ఫలక్నుమాకు 30 నిమిషాల్లో చేరుకోవచ్చు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





