Category జాతీయం

అమెరికా చరిత్రలో అతిపెద్ద రిఫండ్

– సుప్రీంకోర్టు తీర్పుతో సుంకాల తిరిగి చెల్లింపు వాషింగ్టన్, ఏప్రిల్ 20: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు చెల్లుబాటు కావంటూ అక్కడి సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో సుంకాల తిరిగి చెల్లింపు పక్రియ ప్రారంభమైంది. అమెరికా కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ ఇందుకోసం ఆన్‌లైన్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల…

జమ్ము కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం

– బస్సు బోల్తాపడి 15మంది మృతి శ్రీనగర్, ఏప్రిల్ 20: జమ్మూ కాశ్మీర్ కాగోర్ట్ సమీపంలోని రామ్‌నగర్- ఉదంపూర్ జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి అక్కడినుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం…

బిల్లు వీగిపోవడం దురదృష్టకరం

– బిల్లును అడ్డుకోవడం విపక్షాల చారిత్రక తప్పిదం – అవి మహిళా ద్రోహులుగా నిలిచిపోతాయి – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన చట్టం, మహిళా రిజర్వేషన్ చట్టంలో సవరణలు పార్లమెంటులో వీగిపోవడం దురదృష్టకరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.…

హర్మూజ్‌పై మళ్లీ పీటముడి

– మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన – మా నౌక‌ల‌పై అమెరికా నిర్బంధం కొన‌సాగుతున్నందుకే టెహ్రాన్, ఏప్రిల్ 18: పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. హర్మూజ్ జలసంధి తెరుచుకుందనే ఆనందం 24 గంటలు కూడా నిలవలేదు. ఆ జలసంధిని మూసేస్తున్నట్టు ఇరాన్ శనివారం ప్రకటించింది. తమ నౌకలపై అమెరికా విధించిన సముద్ర నిర్బంధం కొనసాగుతుండడమే ఇందుకు…

మహిళలకు విపక్షాలు వ్యతిరేకం

– బిల్లును అడ్డుకుని పెద్ద తప్పు చేశాయి – ఊరూరా ఈ విషయం ప్రచారం చేయండి – కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సూచన – కేంద్ర ఉద్యోగులకు 2శాతం డీఏ పెంపు – రూ.13వేల కోట్లతో సావరిన్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటు న్యూదిల్లీ, ఏప్రిల్ 18 : మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన రాజ్యాంగ…

మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ కుట్ర

– తమిళనాడు ప్రాధాన్యం తగ్గింపు – అందుకే రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకున్నాం – తమిళనాట ఎన్నికల ప్రచార సభలో రాహుల్ చెన్నై, ఏప్రిల్ 18: మహిళా రిజర్వేషన్ల వెనుక నియోజకవర్గాల పునర్విభజన దాగి ఉందని, రిజర్వేషన్ల పేరుతో పునర్విభజన బిల్లును ఆమోదించుకోవాలని కేంద్రం చూసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మహిళా రిజర్వేషన్…

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

– లోయలో పడ్డ వ్యాన్ : పదిమంది దుర్మరణం చెన్నై, ఏప్రిల్ 17: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ వ్యాన్ శుక్రవారం లోయలో పడ్డ ఘటనలో 10మంది దుర్మరణం చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు జిల్లాలోని వాల్పరై ఘాట్ రోడ్డులో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పిన వ్యాన్…

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా మరోమారు హరివంశ్

న్యూదిల్లీ, ఏప్రిల్ 17: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష అభ్యర్థులు ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆయన ఉపసభాపతి బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ డిప్యూటీ చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అనుభవం రాజ్యసభకు ఎంతో అవసరమని అన్నారు. ఆయన…

బొలెరో, రెడీమిక్స్ ఢీ: 8 మంది మృతి

– మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – మృతులు కర్నాటక వాసులుగా గుర్తింపు – 13 మందికి గాయాలు కర్నూలు, ఏప్రిల్ 16 : కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం, రెడీమిక్స్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో…