Category జాతీయం

పాక్ మధ్యవర్తిత్వమే అసలు సమస్య

– సెనెటర్ లిండ్సే గ్రాహం అనుమానం వాషింగ్టన్, మే 27: అమెరికా`ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ పాత్రపై అగ్రరాజ్య సెనెటర్ లిండ్సే గ్రాహం అనుమానం వ్యక్తం చేశారు. పాక్ మధ్యవర్తిత్వమే అసలు సమస్య అని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్‌తో శత్రుత్వం నేపథ్యంలో పాకిస్థాన్ నిష్పాక్షిక మధ్యవర్తిగా వ్యవహరించలేదని గ్రాహం అభిప్రాయపడ్డారు. ఇరాన్‌తో…

ఉంగాండా మహిళలో ఎబోలా లక్షణాలు

బెంగళూరుకు చేరుకున్న వెంటనే హాస్పిటల్‌కు తరలింపు బెంగళూరు, మే 27: ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తోన్న ఎబోలాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న క్రమంలో బెంగళూరులో ఉగాండాకు చెందిన మహిళకు ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఆ మహిళ (28) ఈనెల 23న ఉగాండా నుంచి కెంపెగౌడ విమానాశ్రయంలో దిగారు. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే…

మాజీ సిఎం పినరయ్ నివాసాలపై ఈడీ దాడులు

– కొచ్చిన్ మినరల్స్ లిమిటెడ్ కేసులో.. తిరువనంతపురం, మే 27 : కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కేసులో భాగంగా ఈ సోదాలు చేపట్టింది. ఆయన నివాసంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. రూ.1.72…

ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ

– రాష్ట్ర అభివృద్దికి సంబంధించి విన్నపాలు న్యూదిల్లీ, మే 27: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ దిల్లీలో తొలిసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సేవతీర్ధ్‌లో బుధవారం కలుసుకున్నారు. తొలుత దిల్లీలోని తమిళనాడు భవన్‌కు చేరుకున్న విజయ్ అక్కడినుంచి ప్రధాని కార్యాలయానికి వెళ్లి మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం అయ్యాక ఆయన తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు.…

చొరబాటుదారులూ.. పారిపోండి

– జైల్లో పెట్టి తిండి పెట్టేది లేదు – బంగ్లాదేశ్ వలసదారులకు సీఎం సువేందు హెచ్చరిక – సరిహద్దుల వద్దకు చేరుకుంటున్న అక్రమ వసలదారులు కోల్‌కతా, మే 26: ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగానే బెంగాల్‌లోని అక్రమ వలసదారులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. బంగ్లాదేశీయులను వారి స్వదేశానికి పంపడానికి చర్యలు తీసుకుంటోంది.…

ఇపుడు సీఎన్‌జి వంతు

– నాలుగోసారి ధరలు పెంచిన కేంద్రం న్యూదిల్లీ, మే 26 : కేంద్రం మళ్లీ షాక్ ఇచ్చింది. సీఎన్‌జీ ధరలను మరోసారి పెంచింది. కిలో సీఎన్‌జీపై రూ.2లు పెంచింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమలులోకి వచ్చాయి. తాజా పెంపుతో దిల్లీలో రూ.81.09 నుంచి రూ.83.09కి చేరింది. సీఎన్‌జీ ధరలను పెంచడం ఈనెల 15 నుంచి…

అధికార మార్పిడిపై చర్చించలేదు

– నాయకత్వ మార్పుపై ఊహాగానాలే – రాజ్యసభ ఎన్నికలు, కౌన్సిల్ ఎన్నికలపైనే చర్చించాం – కర్నాటకంపై పెద్దల సమావేశం.. వేణుగోపాల్ వివరణ న్యూఢిల్లీ, మే 26: కర్ణాటకలో అధికార మార్పిడికి సంబంధించిన అంశంపై కాంగ్రెస్ సమావేశంలో ఎలాంటి చర్చా జరగలేదని కేసీ వేణుగోపాల్ అన్నారు. త్వరలో జరగనున్న కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపైనే చర్చ…

సెప్టిక్ ట్యాంక్ కూలి ఆరుగురు కూలీల మృతి

– ఒడిశాలో విషాద ఘటన భువనేశ్వర్, మే 26 : ఒడిశాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కలహండి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. ఊపిరాడకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. జిల్లాలోని గౌడ కర్లాంకుంట గ్రామంలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో సెంట్రింగ్ తీయడానికి…

డేరాబాబాకు మరోమారు పెరోల్‌ 

– తొమ్మిదేళ్లలో 16సార్లు పెరోల్ పై విడుదల న్యూఢిల్లీ, మే 26 : తన శిష్యురాళ్లు ఇద్దరిపై అత్యాచారానికి ఒడిగట్టిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ అలియాస్ డేరా బాబా మరోసారి 30 రోజుల పెరోల్‌పై విడుదలయ్యారు. హరియాణాలోని సునారియా జైలు నుంచి…