Category జాతీయం

సుందర్‌ ‌పిచాయ్‌కు చేదు అనుభవం

– స్టాన్‌ఫోర్ట్ ‌వర్సిటీలో ప్రసంగిస్తుండగా విద్యార్థుల నిరసన – ప్రసంగాన్ని బాయ్‌కాట్‌ ‌చేసిన విద్యార్థులు శాన్‌‌ఫ్రాన్సిస్కో, జూన్‌ 15: ‌గూగుల్‌ ‌సీఈఓ సుందర్‌ ‌పిచాయ్‌కు చేదు అనుభవం ఎదురైంది . ఆయన ప్రసంగించేందుకు వేదిక పైకి రాగానే పలువురు స్టాన్‌ఫోర్డ్ ‌విద్యార్థులు వాకౌట్‌ ‌చేశారు. విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఈ వ్యతిరేకత వ్యక్తమైంది. ఇజ్రాయెల్‌ ‌తో…

ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందం

– ట్రూత్‌ ‌సోషల్ ‌మీడియాలో ప్రకటించిన ట్రంప్‌ – ఒప్పందాన్ని స్వాగతించిన ప్రపంచ దేశాలు వాషింగ్టన్‌,‌ జూన్‌ 15:  ‌పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెర పడింది. అమెరికా-ఇరాన్‌ ‌మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది. ఈ వారం చివర్లో దీనిపై సంతకాలు జరగనున్నాయి.  మూడు నెలలకు పైగా సాగిన యుద్ధం ముగిసిపోవడంతో భారత్‌ ‌సహా ప్రపంచదేశాలు హర్షం…

గడువుకు ముందే పంజాబ్‌ ఎన్నికలు

– పార్టీ కార్యకర్తలు ప్రచారంలోకి దిగండి – నవంబర్‌లోనే ఎన్నికలు జరిగే ఛాన్స్ – ఆప్‌ ‌జాతీయ కన్వీనర్‌ ‌కేజ్రీవాల్‌ ‌సంకేతాలు చండీగఢ్‌,‌ జూన్‌ 13: ‌పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు గడువు కంటే ముందుగానే జరిగే అవకాశం ఉందని ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ‌దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌సంకేతాలిచ్చారు. 2027…

తృణమూల్‌ ‌పార్టీలో కొనసాగుతున్న సంక్షోభం

– సీనియర్‌ ఎం‌పీ సుదీప్‌ ‌బందోపాధ్యాయ్‌ ‌షాక్‌ ‌- టీఎంసీ తిరుగుబాటు ఎంపీల గ్రూపులో చేరిక – యూటర్న్ ‌తీసుకున్న మరో ఎంపి కళ్యాణ్‌ ‌బెనర్జీ – అభిషేక్‌ ‌బెనర్జీ తన కొడుకు లాంటి వాడంటూ కితాబు న్యూదిల్లీ ,జూన్‌13: ‌తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్లమెంటరీ పార్టీలో తలెత్తిన సంక్షోభం కొనసాగుతోంది. మరోవైపు అంతర్గత వ్యవహారాలు క్షణక్షణానికి…

తదుపరి ఆర్మీ చీఫ్‌గా జనరల్‌ ‌ధీరజ్‌ ‌సేథ్‌

-‌కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ న్యూదిల్లీ, జూన్‌ 13:‌ ప్రస్తుతం వైస్‌ ‌చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న లెప్టినెంట్‌ ‌జనరల్‌ ‌ధీరజ్‌ ‌సేథ్‌ ‌ను తదుపరి చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా నియమిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ఉపేంద్ర ద్వివేది ఈ ఏడాది జూన్‌…

అసోంలో కుప్పకూలిన వైమానికదళ విమానం

– ఐదురుగు వైమానికి సిబ్బంది మృతి  గౌహతి, జూన్‌ 13: అసోంలోని జోర్హాట్‌ ‌వైమానిక స్థావరంలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్‌-32 ‌రవాణా విమానం ఎయిర్‌బేస్‌ ‌లోపల ల్యాండ్‌ అవుతుండగా మంటలు చెలరేగడంతో కూలిపోయింది. ఈ ఘటనలో వాయుసేనకు చెందిన ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఐఏఎఫ్‌ అధికారులు వెల్లడించారు.…

ఫ్రాన్స్‌లో జీ-7 దేశాల సదస్సు

– ఫ్రాన్స్, ‌స్లోవేకియాలలో మోదీ పర్యటన న్యూదిల్లీ, జూన్‌ 13:‌ భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఫ్రాన్స్, ‌స్లోవేకియాలలో పర్యటించ‌నున్నారు. ఈ సందర్భంగా ఆయా దేశాలతో ద్వైపాక్షిక, వాణిజ్య, వ్యాపార సంబంధాలపై చర్చలు జరపడంతోపాటు ఫ్రాన్స్‌లో జరిగే జీ-7 దేశాల సదస్సులో కూడా పాల్గొంటారు. ఇందుకోసం న్యూదిల్లీ ఎయిర్‌పోర్ట్ ‌నుంచి ప్రధాని…

ఏడాదిగా జీవచ్ఛవంలా బతుకతున్నా

– ఎయిరిండియా ప్రమాదంలో బయటపడ్డ విశ్వాస్‌ ‌న్యూదిల్లీ, జూన్‌ 12: ‌దేశాన్ని దిగ్బ్రాంతికి  గురిచేసిన ఎయిరిండియా ప్రమాద ఘటన జరిగిన నేటికి ఏడాది అయ్యింది. ఆ దుర్ఘటన నుంచి బయటపడిన ఒక్కే ఒక్కడు విశ్వాస్‌ ‌కుమార్‌ ‌రమేశ్‌. ఏడాది గడిచిపోయినా.. ఆయన ఈ విషాదాన్ని మర్చిపోలేకపోతున్నారు. అలాగే బాధిత కుటుంబాల మనసుల్లోని ప్రశ్నలకు సమాధానాలు కావాలని…

ముడిచమురు సరఫరాలో అంతరాయం

– ఒక్కో వాహనానికి 200 లీటర్లకు మించి అమ్మరాదు – పెట్రోల్‌ ‌బంకులపై ఆంక్షలు విధించిన కేంద్రం న్యూదిల్లీ,జూన్‌ 12: ‌పశ్చిమాసియా పరిణామాలతో ముడిచమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌ ‌బంకుల నుంచి భారీ మొత్తంలో పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌కొనుగోలుపై నిషేధం విధించింది. ఈ ఆంక్షలు…