Category జాతీయం

అన్ని రకాల దౌర్జన్యాలు చేశారు

– నాపై కూడా దాడికి తెగబడ్డారు – ఫేస్‌బుక్ పేజీలో మమత ఫోన్‌కాల్ ఆడియో కోల్‌కతా, మే 5: కౌంటింగ్ సెంటర్‌లో తనపై దాడి జరిగినట్లు మమతా బెనర్జీ పేర్కొన్నారు. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీతో ఫోన్‌కాల్‌లో ఆమె ఈ ఆరోపణలు చేశారు. మమతా బెనర్జీ మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను ఎంపీ కళ్యాణ్ బెనర్జీ…

మోదీకి ఐదు రాష్ట్రాల ప్రజల ఆశీర్వాదం

– బెంగాల్.. తొలిసారి బీజేపీ సర్కార్ – 15 ఏళ్లుగా బెంగాల్‌ను అస్తవ్యస్థం చేసిన టీఎంసీ – ఎన్నికల ఫలితాలపె కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 4 : పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ జంగల్ రాజ్‌గా మార్చిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డ్ధి ధ్వజమెత్తారు.…

యూడీఎఫ్ ప్రభంజనం

-కేరళంలో పూర్తి ఆధిక్యం – కాంగ్రెస్ కార్యాలయంలో సంబరాలు -కేక్ కట్ చేసి స్వీట్లు పంచిన వేణుగోపాల్ ~ ప్రజలు మార్పు కోరుకున్నారన్న శశిథరూర్ తిరువనంతపురం, మే 4 : కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గాను 98కు పైగా నియోజకవర్గాల్లో…

హర్మూజ్ జలసంధిపై కొత్త నియమాలు

– పూర్తిగా మా ఆధీనంలోనే ఉండేలా చర్యలు – ఐఆర్‌జీసీ కీలక ప్రకటన టెహ్రాన్, మే 2 : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కీలక ప్రకటన చేసింది. చమురు సరఫరాలో కీలక మార్గమైన హర్మూజ్ జలసంధిపై కొత్త సముద్ర నియమాలు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అరేబియా గల్ఫ్, హర్మూజ్…

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద అర్థరాత్రి మమత

కోల్ కతా, మే 1: కోల్ కతాలోని ఒక ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం రాత్రి నాలుగు గంటల సేపు ఉండటం, తెల్లవారుజామున 12.07 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోవడంపై బీజేపీ నేత సువేందు అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలకు ముందు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఆమె…

పెట్రో ధరలు పెంచడం లేదు

– ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడి న్యూదిల్లీ, మే 1 : కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని సవరించినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు ఉండబోదని, అవి స్థిరంగానే కొనసాగుతాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. దేశంలోని వాహనదారులకు, సామాన్య వినియోగదారులకు ఇది ఊరటనిచ్చే వార్త. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల…

బెంగాల్లో విజయం ముమ్మాటికీ టీఎంసీదే

– కేంద్రం అధికార దుర్వినియోగం చేసినా ప్రజలు మావెంటే – వీడియో సందేశం విడుదల చేసిన మమతా బెనర్జీ కోల్‌కతా, ఏప్రిల్‌ 30: ‌పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 226 కంటే ఎక్కువ సీట్లను టీఎంసీ గెలుస్తుందని…

ఇక కొత్త ఆయుధంతో విరుచుకుపడతాం

– అమెరికాకు ఇరాన్ నేవీ కమాండర్ హెచ్చరిక టెహ్రాన్, ఏప్రిల్ 30 : శత్రు బలగాలపై త్వరలోనే కొత్త ఆయుధంతో విరుచుకుపడనున్నట్లు ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఆయుధం అమెరికాను తీవ్రంగా భయపెడుతుందని హెచ్చరించారు. దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే హర్మూజ్‌ను తెరుస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా…

బెంగాల్ లో మళ్లీ దీదీదే అధికారం

– పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే కోల్ కతా, ఏప్రిల్ 29 : ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే పైచేయి సాధిస్తుందని పీపుల్స్‌పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఎన్నికల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ పోటాపోటీగా తలపడినా మమతా బెనర్జీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని…