Category జాతీయం

బొగ్గు, గ‌నుల రంగంలో పార‌ద‌ర్శ‌క‌తకు చర్యలు

– మీడియా స‌మావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : బొగ్గు, గనుల రంగంలో మోదీ నాయకత్వంలో గత పన్నెండేళ్లుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. గతంలో మాదిరి కాకుండా ఈ-ఆక్షన్ ద్వారా బొగ్గు, గనుల రంగంలో కేటాయింపుల విషయంలో పారదర్శకత…

ముగిసిన పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు

– వందేమాతరం గీతాలాపనతో లోక్‌సభ వాయిదా న్యూదిల్లీ, ఆగస్టు 13: పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభమైన తర్వాత సభ్యులంతా కలిసి వందేమాతరం గేయాన్ని ఆలపించారు. సమావేశానికి ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌తోపాటు సభ్యులంతా హాజరయ్యారు. జాతీయ గేయంలోని ఆరు చరణాలను పూర్తిగా ఆలపించిన…

పిల్లల ఆరోగ్యంతో ఆటలొద్దు

– ఆహార పదార్థాల ప్యాకెట్లపై లేబుల్‌ ‌వేయాల్సిందే – మీతో కాకపోతే మేమే ఆ పని చేస్తాం – కేంద్రానికి సుప్రీం కోర్టు చురకలు న్యూదిల్లీ, ఆగస్ట్ 13 : అధిక మోతాదులో ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు ఉండే ఆహార పదార్థాల ప్యాకెట్‌లపై లేబుల్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గురువారం గట్టి హెచ్చరిక…

దిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా అనుబంధ సంస్థ

– ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడి న్యూదిల్లీ, ఆగస్టు 13 : దిల్లీలో 2025 నవంబరులో జరిగిన పేలుళ్ల వెనుక అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ కుట్ర ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించినట్లు సమాచారం. దిల్లీలోని ఎర్రకోట సవిÖపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తులో ఈ అంశాలు ప్రాధాన్యం…

రాజ్యసభలో ‘లుంగీవాలా వ్యాఖ్యలు’ కలకలం

– బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్‌ ‌వ్యాఖ్యలపై ఎంపీ జాన్‌ ‌బ్రిట్టాస్‌ ఆ‌గ్రహం న్యూదిల్లీ,ఆగస్ట్12: ‌రాజ్యసభలో ‘లుంగీవాలా వ్యాఖ్యలు’ కలకలానికి దారి తీశాయి. బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్‌ ‌తనను లుంగీవాలా అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని సీపీఐ (ఎమ్‌) ఎం‌పీ జాన్‌ ‌బ్రిట్టాస్‌ ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. దక్షిణాది…

షార్ట్‌కట్‌ ‌కోసం వెంపర్లాడితే నష్టపోతాం

– అర్థవంతమైన మార్గంలో సాగితేనే మంచిది – జెన్‌జిలకు మోదీ పరోక్ష హెచ్చరికలు న్యూదిల్లీ, ఆగస్ట్ 12: ‌ప్రధాని నరేంద్ర మోదీ జెన్‌జీ యువతకు కీలక సూచన చేశారు. షార్ట్‌కట్‌ ‌కోసం వెంపర్లాడితే నష్టపోయే ప్రమాదమే ఎక్కువని ప్రధాని హెచ్చరించారు. జీవితంలో ముందుకుసాగే క్రమంలో అర్థవంతమైన మార్గాలను ఎంచుకోవాలని హితవు పలికారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌…

చర్చకు నెప్పుడూ సిద్దమే

– చర్చ లేకుండా చేస్తున్నదే విపక్షం -హోం మంత్రి అమిత్‌ ‌షా న్యూదిల్లీ, ఆగస్ట్ 12: ‌పార్లమెంట్‌లో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానన్నారు. పార్లమెంటు కార్యకలాపాలకు పదేపదే అడ్డంకులు ఏర్పడుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా స్పందించారు.…

మీరు మారిపోయారు.. మోదీతో ఖర్గే

– సుప్రియా సూలె కూతురు వివాహ రిసిప్షన్‌లో సరదా సన్నివేశం న్యూదిల్లీ, ఆగస్ట్ 12 :‌ రాజకీయ విభేదాలు పక్కనపెట్టి నేతలు సరదాగా మాట్లాడుకున్న దృశ్యం ఓ వివాహ వేడుకలో కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య జరిగిన చిన్నపాటి సంభాషణ నవ్వులు పూయించింది. దిల్లీలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా…

మాజీ జడ్జి యశ్వంత్‌ ‌వర్మ దోషి

– లోక్‌సభ ప్యానల్‌ ‌విచారణలో సంచలన విషయాలు వెల్లడి న్యూదిల్లీ, ఆగస్ట్ 12 : ఇం‌ట్లో భారీగా నోట్ల కట్టలు లభించిన కేసులో దిల్లీ హైకోర్టు మాజీ జడ్జి యశ్వంత్‌ ‌వర్మ దోషిగా తేలారు. అతడిపై మోపిన అభియోగాలు అన్నీ నిజమేనని లోక్‌సభ ప్యానెల్‌ ‌నిర్ధరించింది. అయితే, ఈ విషయంలో అతడిపై ఏ చర్యలు తీసుకుంటారనే…