Category జాతీయం

5నుంచి బెంగాల్ లో మహిళలకు స్వేఛ్చ

– రాత్రి ఒంటిగంట తరవాత కూడా స్వేచ్చగా రావచ్చు – ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోల్ కతా, ఏప్రిల్ 25: బెంగాలీ మహిళలు ప్రస్తుతం భయంతో జీవిస్తున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మహిళలు సాయంత్రం ఏడు తర్వాత బయట రావద్దంటూ మమతా బెనర్జీ గతంలో…

దిల్లీ పీఠంపై పంజా విసిరిన బీజేపీ

– రాజ్యసభ సాక్షిగా ప్రతిపక్షం నిర్వీర్యం! – ప్రత్యామ్నాయ రాజకీయాల పతనం.. – చీపురు పట్టిన చేతులే.. పార్టీకి తూట్లు పొడిచాయా? – రాజ్యసభలో ‘రాజకీయ ఆపరేషన్’ – రాజ్యాంగ లొసుగులతో ప్రజాస్వామ్య ఖూనీ!                              …

ఆకర్షణ లేని ట్రంప్ గోల్డ్ కార్డు పథకం

– నాలుగు నెలల్లో ఒక్కటి మాత్రమే జారీ – అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హళవార్డ్ లుట్నిక్ వాషింగ్టన్, ఏప్రిల్ 24: అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునే విదేశీయుల కోసం గతేడాది డిసెంబర్‌లో ట్రంప్ ప్రభుత్వం గోల్డ్ కార్డు స్కీమ్‌ను ప్రారంభించింది. కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటివరకూ కేవలం ఒక్కరికే…

బెంగాల్ ఎన్నికల్లో విజయం బీజేపీదే

-మొదటి దశలో 110కిపైగా సీట్లు గెలుస్తాం – కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా కోల్‌కతా, ఏప్రిల్ 24: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీదే అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మొదటి దశ ఎన్నికల్లో 152 స్థానాలకు గాను బీజేపీ 110కి పైగా సీట్లు కైవసం చేసుకుంటుందని ధీమా…

‘ఆపరేషన్ లోటస్‌’ మళ్లీ మొదలు

– ఇతర ఎంపీలను బీజేపీలో చేర్చుకోవడంపై ‘ఆప్‌’ విమర్శలు న్యూదిల్లీ, ఏప్రిల్ 24: కమలం పార్టీ ఆపరేషన్ లోటస్‌ను మళ్లీ మొదలుపెట్టిందని ‘ఆప్‌’ కన్వీనర్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డా ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ‘ఆప్‌’ జాతీయ…

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

– అదుపుతప్పి ముందున్న వాహనాలను ఢీకొన్న ట్రక్కు – మంటలు చెలరేగి 11మంది సజీవ దహనం లక్నో, ఏప్రిల్ 23 : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ట్రక్కు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టడంతో 11 మంది సజీవ దహనమయ్యారు. లసోడా ప్రాంతం వైపు వెళుతున్న ఓ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి…

కేంద్ర ఉద్యోగులకు సరికొత్త జీవిత బీమా పథకం

– ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ – హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ఏప్రిల్ 23 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, వారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త జీవిత బీమా పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అన్ని…

మోదీ టెర్రరిస్ట్ అంటూ విమర్శ

– తమిళనాడు ప్రచారంలో ఖర్గే వివాదాస్పద వ్యాఖ్య – మండిపడ్డ బీజేపీ నేతలు – అలా అనలేదని వివరణ ఇచ్చిన ఖర్గే చెన్నై, ఏప్రిల్ 21 : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చెన్నైలో మాట్లాడుతూ ప్రధాని మోదీనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దాంతో…

ఇథనాల్ వాడకంపై దృష్టి సారించాలి

– ఇంధన రంగంలో స్వయం సమృద్ది సాధించాలి – కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ న్యూదిల్లీ, ఏప్రిల్ 21: భవిష్యత్తులో 100 శాతం ఇథనాల్ బ్లెండింగ్ సాధించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. పశ్చిమాసియా సంక్షోభంతో ఇంధన సరఫరాలో ఆటంకాలు ఎదుర్కొంటున్నామని గుర్తుచేశారు. ఇలాంటి సమస్యలను…