Category జాతీయం

పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలు

– రష్యాతో చమురు కోనుగోళ్లను సమర్థించిన జైశంకర్‌ – అమెరికా సుంకాల విధింపులో నైతికత లేదన్న మంత్రి న్యూదిల్లీ, జూన్‌ 12: ‌పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ‌తాజాగా విమర్శలు గుప్పించారు. రష్యా చమురును కొనుగోలు చేయమని 2022లో అమెరికా భారత్‌ను అభ్యర్థించిందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల…

మీనాక్షికి సుప్రీంలో దక్కని ఊరట

– నామినేషన్‌ ‌తిరస్కరణపై పిటిషన్‌ ‌కొట్టివేత – ఎన్నికలయ్యాక హైకోర్టును ఆశ్రయించాలని సూచన న్యూదిల్లీ, జూన్‌ 12 :‌ రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌ ‌తిరస్కరణ వ్యవహారంలో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకురాలు మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్‌ ‌నుంచి రాజ్యసభ బరిలో నిలిచిన ఆమె నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ…

బోస్టన్‌ ‌కోర్టు తీర్పును సవాల్‌ ‌చేయనున్న న్యాయ శాఖ

– హెచ్‌-1‌బీ వీసా ఫీజు పెంపు వ్యవహారంలో వాషింగ్టన్‌,‌ జూన్‌ 12: ‌హెచ్‌-1‌బీ వీసా ఫీజు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ అస్సలు వెనక్కి తగ్గేది లేదని తేల్చారు.  వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్‌ ‌యంత్రాంగం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికాలోని బోస్టన్‌ ‌ఫెడరల్‌ ‌కోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్‌…

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌ప్రయాణిస్తున్న రైలుపై రాళ్లు

– ఇద్దరు నిందితుల అరెస్ట్ ‌ న్యూదిల్లీ, జూన్‌ 12: ‌రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) అధినేత మోహన్‌ ‌భాగవత్‌ ‌ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం రాత్రి మోహన్‌ ‌భాగవత్‌ ‌కాన్పూర్‌ ‌నుంచి దిల్లీకి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ‌రైలులో ప్రయాణించారు.…

సీబీఎస్‌ఈ ఆన్‌ ‌స్క్రీనింగ్‌ ‌లోపాలు

– బయటపెట్టిన 19 ఏళ్ల కుర్రాడు – ఏకంగా కాన్పూర్‌ ఐఐటిలో జాబ్‌ ‌కాన్పూర్‌,‌ జూన్‌ 11: ‌సీబీఎస్‌ఈ ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌-‌స్క్రీన్‌ ‌మార్కింగ్‌ ‌మూల్యాంకన పక్రియలో లోపాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ లోపాలను బయటపెట్టిన యువతలో 19 ఏళ్ల నిసర్గ అధికారి కూడా ఒకరు. తాజాగా అతడిని ఐఐటీ కాన్పూర్‌…

దేశాభివృద్ధిలో కోల్ గ్యాసిఫికేషన్ కీలకపాత్ర

– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : కోల్ గ్యాసిఫికేషన్ అనేది గొప్ప వ్యాపార అవకాశంతోపాటు మన దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గత నెల 28న దిల్లీలో కోల్ గ్యాసిఫికేషన్ తొలి రోడ్ షో…

ఒమన్‌ ‌తీరంలో భారతీయ నౌకపై దాడి

– కాల్పుల్లో ముగ్గురు నావికుల మృతి న్యూదిల్లీ, జూన్‌ 11: ఒమన్‌ ‌తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబె వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడి కలకలం సృష్టించింది. దాడి సమయంలో నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని షిప్పింగ్‌ ‌మినిస్టర్‌ ‌సర్బానంద సోనోవాల్‌ ‌ధ్రువీకరించారు.…

సంక్షోభంలో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌

-‌ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ప్రకటన – పార్టీని వీడిన ప్రకాశ్‌ ‌చిక్‌ ‌బరైక్‌ ‌కోల్‌కతా, జూన్‌ 11:  ‌తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సీనియర్‌ ‌నేతలు పార్టీని వీడుతున్నారు. రాజీనామాల పరంపర కొనసాగుతోంది. మూడు రోజుల క్రితం సీనియర్‌ ‌నేత సుఖేందు శేఖర్‌ ‌రాయ్‌ ‌తన…

అత్యధిక కాలం ప్రధానిగా మోదీ రికార్డు

– నెహ్రూ రికార్డును తిరగరాసిన మోదీ న్యూదిల్లీ, జూన్‌ 10: ‌నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టి బుధవారంతో 12 ఏళ్లు పూర్తయ్యాయి. అలాగే అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన అరుదైన రికార్డును కూడా ఆయన సొంతం చేసుకోనున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డు నెహ్రూ పేరు మీద ఉంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక…