Category జాతీయం

తరుణ్‌ ‌తేజ్‌పాల్‌కు కోర్టు షాక్‌

– లైంగిక దాడి కేసులో దోషిగా గోవా ధర్మాసనం నిర్దార‌ణ‌ ముంబై, ఆగస్ట్ 6 : తెహెల్కా మాజీ సంపాదకుడు తరుణ్‌ ‌తేజ్‌పాల్‌ను 2013 ‌నాటి లైంగిక దాడి కేసులో బాంబే హైకోర్టులోని గోవా ధర్మాసనం దోషిగా నిర్దారించింది. 2021లో మాపుసా కోర్టు ఇచ్చిన తీర్పును ఈ ధర్మాసనం రద్దు చేసింది. జస్టిస్‌ ‌డాక్టర్‌ ‌నీలా…

15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు

– నిరసనకారుల ఇళ్లపైకి గూండాలను పంపారు – మీడియా సమావేశంలో రాహుల్‌ ఆరోపణలు న్యూదిల్లీ, ఆగస్ట్ 5 :‌ నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌వివాదంపై దిల్లీలోని జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద యువత నిరసనలు తెలిపారు. అయితే, విద్యార్థుల్ని బలప్రయోగం, బెదిరింపులతో కేంద్రం అణచివేసిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ ఆరోపించారు. నిరసనల్లో…

జార్ఖండ్‌ ‌నిరుద్యోగులకు సీజేపీ మద్దతు

– దేశంలో ప్రెజర్‌ ‌గ్రూపుగా పనిచేస్తాం – రాజకీయ పార్టీగా మారే ఆలోచన లేదు – సీజేపీ నేత అభిజిత్‌ ‌దీప్కే స్పష్టీకరణ ముంబై, ఆగస్ట్ 5 :‌ జార్ఖండ్‌ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ నిరసనలు తెలుపుతున్న అభ్యర్థులకు కాక్రోచ్‌ ‌జనతా పార్టీ(సీజేపీ) మద్దతు ప్రకటించింది. అవసరమైతే రాంచీకి వెళ్లి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని…

పార్లమెంటుకు ముఖం చాటేస్తున్న మోదీ

– అయోధ్య‌ ‌విరాళాలపై ప్రకటన చేయాల్సిందే – కాంగ్రెస్‌ ఎం‌పీ మల్లు రవి తీవ్ర విమర్శలు న్యూదిల్లీ, ఆగస్ట్ 4: అయోధ్య రామమందిరం విరాళాల చోరీపై సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేయాలని కాంగ్రెస్‌ ఎం‌పీ మల్లు రవి డిమాండ్‌ ‌చేశారు. అయోధ్య రామ మందిరానికి భక్తులు ఇచ్చిన విరాళాలు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు. వీటిపై సభ్యులు…

ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి ‘పీఎం అభిమ్‌’

దిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : దేశవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) అమలు చేస్తున్నట్లు కేంద్ర ఆయుష్ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రశ్నకు పై సమాధానమిచ్చారు. ఈ పథకం కింద…

అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బాలికను క్షమించా

– కేసులతో వేధించమని ప్రధాని హామీ – కేసును వెనక్కి తీసుకున్నట్లు దిల్లీ పోలీసులు న్యూదిల్లీ, ఆగస్ట్ 3: ‌నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ఆం‌దోళనల్లో భాగంగా ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మైనర్‌ ‌బాలికపై కేసును కొనసాగించబోమని దిల్లీ పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఘటనకు సంబంధించి నోయిడా పోలీసులు ఇటీవల జీరో…

జేపీఎస్‌సీ ప్రిలిమినరీ పేపర్‌ ‌లీక్‌పై విచారణ జరపాలి

-‌ నిరాహార దీక్షకు దిగిన విద్యార్థులు.. ఆందోళన – ఆందోళనకు సీజేపీ నేత అభిజిత్‌ ‌దీప్కే మద్దతు రాంచీ, ఆగస్టు 3: ‌నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌నిరసనలతో కొన్నిరోజుల క్రితం దేశ రాజధాని దిల్లీ ఉద్రిక్తంగా మారగా ఇప్పుడు ఝార్ఖండ్‌లో అదే పరిస్థితి కనిపిస్తోంది. ఝార్ఖండ్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకలు చోటుచేసుకున్నాయని…

బ్రిజ్‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌కు దిల్లీ కోర్టులో ఊరట

– మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో..  – ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన దిల్లీ కోర్టు న్యూదిల్లీ,ఆగస్టు 3:  ‌మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో భారత రెజ్లింగ్‌ ‌సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ‌మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌కు దిల్లీ కోర్టులో ఊరట దక్కింది. ఈ కేసులో ఆయనను…

విద్యార్థులపై నమోదైన కేసులు వెనక్కి

– ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు – సుప్రీంకోర్టుకు వివరించిన కేంద్ర ప్రభుత్వం న్యూదిల్లీ, ఆగస్టు 3: ‌జంతర్‌మంతర్‌ ‌వద్ద గత నెలలో విద్యార్థుల ఆందోళనల సందర్భంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హాపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. విద్యార్థులపై నమోదైన కేసులను ముందుకు తీసుకెళ్లబోమన్న తమ హామీకి కట్టుబడి…