Take a fresh look at your lifestyle.
Browsing Category

National

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే పూర్తిస్థాయి బడ్జెట్‌

పాతపద్దతినే మేమూ కొనసాగిస్తున్నాం అభివృదింద్ధి చెందుతున్న దేశానికి అనుగుణంగా బడ్జెట్‌ విూడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూ దిల్లీ, జనవరి 31 : కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బ్జడెట్‌ను ప్రవేశపెడతామని…
Read More...

వికసిత భారతావని నిర్మాణమే లక్ష్యం

పదేళ్లలో ఎన్నో మైలురాళ్లు చేరుకున్నాం  ఆత్మనిర్భర్‌ భారత్‌, మేకిన్‌ ఇండియా మన బలాలు  సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో స్వీకరించాం  నారీశక్తి వందన్‌ అధినీయం బిల్లును ఆమోదించాం  తొలిసారి నమో భారత్‌ రైలు ఆవిష్కరణ  ఆసియా క్రీడల్లో…
Read More...

రాహుల్‌ న్యాయ్‌ యాత్రపై దుండగుడి దాడి

రాయితో దాడిలో కారు అద్దాలు ధ్వంసం సురక్షితంగా బయటపడ్డ రాహుల్‌ కోల్‌కతా, జనవరి 31 : పశ్చిమబెంగాలో లోని మాల్దాలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కారుపై  దుండగులు రాళ్లతో  దాడి చేశారు. దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త…
Read More...

ఛత్తీస్‌ఘఢ్‌ అడవుల్లో మావోయిస్టుల రహస్య సొరంగాలు

వాటిలోనే తలదాచుకుంటున్న మావోయిస్టులు   కనిపెట్టి సొరంగాలను పరిశీలిస్తున్న భద్రతా బలగాలు భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 31 : ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలో దంతెవాడ, బీజాపూర్‌ మావోయిస్టులు భద్రతా బలగాలకు కంట పడకుండా రహస్యంగా ఉండేందుకు భారీ ప్లాన్‌…
Read More...

మోదీ గెలిస్తే ఇవే చివరి ఎన్నికలన్న ఖర్గే మాటలు

నిస్తేజమా....నిర్వేదమా? వొచ్చే లోకసభ ఎన్నికల్లో మరోసారి ప్రధాని నరేంద్రమోదీని గెలిపిస్తే, అవి దేశానికి చివరి ఎన్నికలంటూ  కాంగ్రెస్‌ పార్టీ  జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్న తీరుపై పలువురు  రాజకీయ పరిశీలకులు…
Read More...

నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం రేపు లోక్‌ సభలో ఆర్థిక మంత్రి వోటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రస్తుత లోక్‌ సభకు చివరి సమావేశాలు న్యూ దిల్లీ, జనవరి 30 : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొత్త భవనంలో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం…
Read More...

నేటి అమిత్‌ షా రాష్ట్ర పర్యటన రద్దు

ప్రకటన విడుదల చేసిక కిషన్‌ రెడ్డి బీహార్‌ పరిణామాల నేపథ్యంలో వాయిదా పడ్డట్లు సమాచారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : నేటి కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా  తెలంగాణ పర్యటన వాయిదా పడిరది. ఈ మేరకు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌…
Read More...

పశ్యిమ బెంగాల్‌లోకి ప్రవేశించిన రాహుల్‌ యాత్ర

చివరి నిముషంలో మారిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర రూట్‌ మ్యాప్‌ కోల్‌కతా, జనవరి 25 : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ‘భారత్‌ జోడో న్యాయయాత్ర’ గురువారం అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించింది. అయితే, చివరి నిమిషంలో…
Read More...

నిస్వార్థ సేవకు ‘భారత రత్న’

రెండుసార్లు ముఖ్యమంత్రి.. అయితేనేమీ కట్టుకోవడానికి సరైన బట్టలు లేనివాడు, నిరుపేదరికాన్ని తలపించే ఆయన స్వగృహం.. ఇవి ఆయన నిరాడంబర జీవితానికి మచ్చుతునకలు. కనీసం విదేశాలకు వేళ్ళేప్పుడైనా మంచిబట్టలు వేసుకోవాలని ఆశించని వ్యక్తి. తొలి…
Read More...

ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ… నూరేండ్లుగా మూగజీవుల సేవ!

భారతదేశంలో 1920 సంవత్సరంలో ముప్పుతిప్పలు పెట్టిన ముసర వ్యాధి (రిండర్‌ పెస్ట్‌) ప్రపంచ దేశాలకు పాకింది. అపార పశు నష్టం వాటిల్లింది. దీనిని ఎదుర్కొనే వ్యూహం చర్చించటానికి 43 దేశాల ప్రతినిధులతో ‘‘పశు మహామారుల అంతర్జాతీయ సదస్సు’’ జరిగింది.…
Read More...