Category జాతీయం

సింధు జలాలపై అవసరమైతే యుద్దం

– భారత్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దం – పాక్‌ ‌రక్షణ మంత్రి ఖవాజా ప్రేలాపనలు ఇస్లామాబాద్‌,‌ జూన్‌ 22: ‌సింధు జలాల కోసం అవసరమైతే భారత్‌తో యుద్దం చేస్తామని పాక్‌ ‌ప్రగల్భాలు పలికింది. సింధు జలాల ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గేది లేదని భారత్‌ ‌స్పష్టం చేసిన నేపథ్యంలో, పాకిస్థాన్‌ ‌రక్షణమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.…

ఫిలిప్పీన్స్‌లో కాల్పుల కలకలం

– స్కూల్లో కాల్పులకు తెగించిన సాయుధులు – ముగ్గురు విద్యార్థులు అక్కడిక్కడే మృతి న్యూదిల్లీ,జూన్‌22: ‌ఫిలిప్పీన్స్‌లో దారుణం జరిగింది. టాక్లోబన్‌లోని శాన్‌ ‌హోసే నేషనల్‌ ‌హైస్కూల్‌లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇద్దరు సాయుధులు అక్రమంగా పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి విద్యార్థులపై విచక్షణా రహితంగా తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురు విద్యార్థులు…

‘నీట్‌’ అడ్మిట్‌ ‌కార్డుల్లో లోపాలు

– మహారాష్ట్ర విద్యార్థికి అరబ్‌ ఎమిరేట్స్ ‌సెంటర్‌ ‌- ఎటిఎకు సమాచారం ఇచ్చిన విద్యార్థి – పొరపాటును సవరించి, కొత్త కేంద్రం అలాట్‌కు హామీ న్యూదిల్లీ,జూన్‌20: ‌నీట్‌ ‌రీ-ఎగ్జామ్‌కు సంబంధించి నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ జారీ చేసిన అడ్మిట్‌ ‌కార్డులో లోపాలు బయటపడ్డాయి. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన ఓ అభ్యర్థికి.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని అబుధాబీలో…

ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాల్సిందే

– దిల్లీలో మరోమారు ఆందోళనకు దిగిన కాక్రోచ్‌ ‌పార్టీ న్యూదిల్లీ, జూన్‌ 20: ‌దిల్లీలో హైటెన్షన్‌ ‌నెలకొంది. జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద జరుగుతున్న కాక్రోచ్‌ ‌జనతా పార్టీ(సీజేపీ)‘ ఆందోళనల్లో ఉద్రిక్తత నెలకొంది. నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌, ‌కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాలనే డిమాండ్లతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అయితే, తమ…

ఒడిషాలో రూ.47వేల కోట్లతో అభివృద్ధి పనులు

– రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా మోడీ ప్రకటన – రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలసి ప్రారంభించిన ప్రధాని – ముర్ము స్వగ్రామం పహాడ్‌పూర్‌ను సందర్శించిన మోదీ – సోలార్‌ ‌విలేజ్‌గా మారుస్తామని ప్రకటన భువనేశ్వర్‌,‌ జూన్‌ 20: ఒడిషా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో జరిగిన ’వికాస్‌…

పీఎం కిసాన్‌ ‌డబ్బులు విడుదల

– రూ. 2,000 చొప్పున 18,880 కోట్లు జమ – హుగ్లీ జిల్లాలో విడుదల చేసిన ప్రధాని మోదీ కోల్‌కతా, జూన్‌ 20: ‌పీఎం కిసాన్‌ ‌డబ్బులు విడుదలయ్యాయి. ప్రధాని మోదీ 23వ విడత నిధులను విడుదల చేశారు. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మందికి పైగా అర్హులైన రైతు కుటుంబాల…

రూ.99,446 కోట్ల ఈఎల్‌ఐతో 3.5 కోట్ల ఉద్యోగాల లక్ష్యం

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: ఎంప్లాయ్‌మెంట్ లింక్‌డ్ ఇన్సెంటివ్ స్కీం(ఈఎల్‌ఐ) ద్వారా రూ.99,446 కోట్ల వ్యయంతో రెండేళ్లలో 3.5 కోట్లకుపైగా ఉద్యోగాలను కల్పించాలన్న లక్ష్యం పెట్టుకున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీ కళాభవన్‌లో శుక్రవారం జరిగిన ప్రధాన మంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన(పీఎం-వీబీఆర్‌వై)…

ఇంధన భద్రత బలోపేతంలో కీలక ముందడుగు

– లఖన్‌పూర్‌లో రూ.25,016 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు – దేశంలోనే తొలి ప్రాజెక్టుగా చరిత్ర పుటల్లోకి – 20న శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ న్యూదిల్లీ, జూన్ 19 : భారత దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం, పారిశ్రామిక రంగంలో ఆత్మ నిర్భరత సాధించడంతోపాటు దిగుమతుల భారాన్ని తగ్గించే దిశగా మరో కీలక…

పాత అడ్మిట్ కార్డులు చెల్లవు

– వాట్సాప్ ద్వారా సమాచారం తెలుసుకునే వీలు – ‘నీట్‌’ విద్యార్థులకు ఎన్‌టీయే కీలక ప్రకటన న్యూదిల్లీ, జూన్ 19: ‘నీట్‌’ అడ్మిట్ కార్డులపై ఎన్‌టీఏ కీలక ప్రకటన చేసింది. కొత్త అడ్మిట్ కార్డులను ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న వారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. కొత్త అడ్మిట్ కార్డులను ఇంకా డౌన్‌లోడ్ చేసుకోని…