Category జాతీయం

ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ

– 14 మంది మహిళల దుర్మరణం జకార్తా/న్యూదిల్లీ, ఏప్రిల్ 28: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 14మంది మృతిచెందగా 84మంది గాయపడ్డారు. దేశ రాజధాని జకార్తా శివారులో ఉన్న బెకాసి వద్ద ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని తొలగించే ప్రయత్నం జరుగుతుందని రైల్వే అధికారులు చెప్పారు. ఓ కమ్యూటర్ ట్రైన్‌తోపాటు…

సిక్కిం ఆవిర్భావ దినోత్సవం

– పిల్లలతో కలసి ఫుట్‌బాల్‌ ఆడిన ప్రధాని న్యూదిల్లీ, ఏప్రిల్‌ 28: ‌నరేంద్ర మోదీ సిక్కిం రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌లో సందడి చేశారు. యువతతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. సిక్కిం రాష్ట్ర అవతరణ జరిగి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. మంగళవారం జరగబోయే ముగింపు వేడుకల కోసం ప్రధాని గ్యాంగ్‌టక్‌…

కోర్టుపై నమ్మకం పోయింది

– దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిపై కేజ్రీవాల్‌ ‌వ్యాఖ్యలు – ఈ మేరకు లేఖ విడుదల చేసిన కేజ్రీవాల్‌ ‌న్యూదిల్లీ,ఏప్రిల్‌27:  ‌దిల్లీ మద్యం విధానం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును విచారిస్తున్న దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌స్వర్ణకాంత శర్మ ఎదుట హాజరుకావడానికి ఆయన…

చర్చలకు పాక్‌ ‌సరైన మధ్యవర్తి కాదు

– పాక్‌ ‌సమర్థతపై ఇరాన్‌ అధికారుల్లో అనుమానాలు టెహ్రాన్‌,ఏ‌ప్రిల్‌ 27:అమెరికా-ఇరాన్‌ ‌మలివిడత చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మధ్యవర్తిగా పాకిస్థాన్‌ ‌తటస్థ వైఖరితో సమర్థవంతంగా వ్యవహరించగలదా అని టెహ్రాన్‌ అధికారిక వర్గాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్‌ ‌పార్లమెంట్‌లో ఆ దేశ ఎంపీ, జాతీయ భద్రత విదేశాంగ విధాన కమిషన్‌ అధికార ప్రతినిధి అయిన ఇబ్రహీం…

యూఏఈకి ఇజ్రాయిల్‌ ఐరన్‌ ‌డోమ్‌

– ఇరాన్‌ ‌దాడుల నుంచి రక్షణకు.. – అమెరికా పత్రిక సంచలన కథనం న్యాయార్క్,ఏ‌ప్రిల్‌ 27: ‌పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రగులుతున్న వేళ యూఏఈని ఇజ్రాయిల్‌ అనూహ్యంగా ఆదుకొంది. యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో ఇరాన్‌ ‌క్షిపణులు, డ్రోన్లను యూఏఈ తన ఎయిర్‌ ‌డిఫెన్స్ ‌వ్యవస్థలతో అడ్డుకొంది. కానీ, కొన్ని ఇరాన్‌ ఆయుధాలు కీలక మౌలిక వసతులపై…

ఎన్నికల్లో ‘మా-మాటి-మానుష్‌’ ‌దే విజయం

– విభజన శక్తులను తిప్పికొట్టాల్సిన అవసరం ఇదే – బెంగాల్‌ ‌ప్రజలను కోరిన సిఎం మమతా బెనర్జీ కోల్‌కతా,ఏప్రిల్‌27:  ‌పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ‘మా-మాటి-మానుష్‌’ (‌తల్లి, నేల, ప్రజలు) విజయం ఖాయమని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్‌ ‌సంస్క•తి, వారసత్వాన్ని రక్షించుకోవాలని, విభజన శక్తులను తిప్పికొట్టాలని వోటర్లను కోరారు. ‘మా-మాటి-మానుష్‌ ఇక…

ట్రంప్‌పై వ్యతిరేకతతోనే దాడికి యత్నం

– అమెరికా అధ్యక్షుడిపై కాల్పుల ఘటన – భద్రతపై ఉలిక్కిపడేలా చేసిన వ్యక్తి – నోట్ ద్వారా ప్లాన్ వెల్లడించిన నిందితుడు వాషింగ్టన్, ఏప్రిల్ 27: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న శ్వేతసౌధం కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల ఘటన నిందితుడు కోల్ టొమాస్ అలెన్ గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అతడు ట్రంప్‌నకు…

ఏడుగురు ‘ఆప్’ ఎంపీల విలీనానికి రాజముద్ర

– వీరంతా బీజేపీలో చేరినట్లు గుర్తించిన చైర్మన్ – రాజ్యసభలో 113కు చేరిన బీజేపీ సంఖ్యాబలం – మూడుకు పరిమితమైన ‘ఆప్’ సభ్యులు న్యూదిల్లీ, ఏప్రిల్ 27: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవడానికి రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో రాజ్యసభలో రాజకీయ సమీకరణాలు…

సీఎం ప్రమాణానికి మళ్లీ వస్తా

– బెంగాల్లో ముగిసిన ప్రధాని మోదీ ప్రచారం – బీజేపీ అధికారంలోకి వస్తుందన్న మోదీ కోల్‌కతా, ఏప్రిల్ 27: బెంగాల్‌లో 29వ తేదీన రెండో విడత ఎన్నికలు జరగనుండగా ప్రచారం ముగిసింది. చివరి ప్రచారం కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నేడు బారక్‌పూర్‌లో చివరి ర్యాలీలో…