Category జాతీయం

బీహార్ అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట

– ఏడుగురు భక్తుల దుర్మరణం పాట్నా, ఆగస్టు 17 : బీహార్‌లో విషాదం చోటుచేసుకుంది. లఖిసరాయ్ జిల్లాలోని అశోక్‌ధామ్ ఆలయంలో సోమవారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. శ్రావణమాసం సోమవారం కావడంతో ఈ శివాలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. అయితే వారి మధ్యలో ఒక విద్యుత్‌…

370 ఆర్టికల్‌ ‌రద్దుచేయకుంటే పివోకె కలిసేదే

– కాశ్మీర్‌ ‌సీఎం ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు శ్రీనగర్‌, ఆగస్ట్ 15 : ‌పాకిస్థాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌పరిస్థితులపై జమ్మూకశ్మీర్‌ ‌ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర హోదాను 2019లో రద్దు చేయకపోయి ఉంటే.. ఇప్పుడు పీవోకే ప్రజలు జమ్మూకశ్మీర్‌లో తిరిగి విలీనం కావాలని కోరుతూ ఉద్యమించేవారని…

ప్రత్యేక ఆకర్షణగా మోదీ వస్త్రధారణ

– బాందనీ తలపాగాతో అకట్టుకున్న ప్రధాని న్యూదిల్లీ, ఆగస్ట్ 15: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపు రంగుతో కూడిన సాంప్రదాయ రాజస్థానీ ‘బాంధనీ’ తలపాగాను ధరించి ఆకట్టుకున్నారు. ఈ తలపాగాకు జతగా తెల్లటి కుర్తా, చాక్లెట్‌ ‌గోధుమరంగు వెస్ట్‌కోట్‌ ‌జాకెట్‌ ‌ధరించారు. దేశభక్తిని చాటేలా జేబులో జాతీయ జెండా…

జనగణనపై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్‌

– 40 ‌ప్రశ్నలతో కూడిన జాబితాను నోటిఫై చేసిన కేంద్రం న్యూదిల్లీ, ఆగస్టు 14 : దేశవ్యాప్తంగా చేపట్టనున్న ’జనగణన-2027’పై కేంద్ర హోంశాఖ కీలక నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా సమగ్ర కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జనగణనలో పౌరులను అడిగే 40 ప్రశ్నలతో కూడిన జాబితాను…

దేశ విభజనతో ఎన్నో జీవితాలు చిన్నాభిన్నం

– పార్టిషన్ హరర్స్ రిమెంబరెన్స్ డే’పై మోదీ న్యూదిల్లీ, ఆగస్టు 14 : దేశ విభజన ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఆ విభజన కారణంగా నష్టపోయిన బాధితుల ధైర్యాన్ని ప్రధాని కొనియాడారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రోజున భారత ప్రభుత్వం ‘పార్టిషన్ హరర్స్ రిమెంబరెన్స్ డే’ను నిర్వహిస్తోంది. దేశ…

నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉంది

– నల్సార్‌ ‌ఘటనపై బీసీఐ జోక్యం సరికాదు – సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 14 :‌ నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ అన్నారు. హైదరాబాద్‌ నల్సార్‌ ‌నుంచి 2026లో గ్రాడ్యుయేషన్‌ ‌పూర్తి చేసిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బార్‌…

భారత్‌ ‌సహనాన్ని బలహీనతగా భావించొద్దు

– ‘ఆపరేషన్‌ ‌సిందూర్‌’ పై అజిత్‌ దోభాల్‌ ఇం‌టర్వ్యూ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 14 : ‌భారత్‌ ‌సహనాన్ని బలహీనతగా భావించొద్దని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోభాల్‌ ‌హెచ్చరించారు. ఆపరేషన్‌ ‌సిందూర్‌పై డిస్కవరీలో త్వరలో ప్రసారం కానున్న డాక్యుమెంటరీ సిరీస్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌ ‌సిందూర్‌పై ఎన్‌ఎస్‌ఏ ఇం‌టర్వ్యూ ఇవ్వడం ఇదే…

రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలి

– వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగాలి – జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం న్యూదిల్లీ, ఆగస్ట్ 14: భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలని, వికసిత్ భారత్ లక్ష్యంగా అందరూ పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది. ముర్ము సందేశమిచ్చారు. అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ అందాలని ఆమె ఆకాంక్షించారు. అంతేకాక డాక్టర్ బాబా సాహెబ్…

తమిళనాడు సీఎం విజయ్‌కు స్వల్ప ఊరట   

– హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే – కరూరు బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కేసులో   న్యూదిల్లీ, ఆగస్టు 14 : తమిళనాడులోని కరూర్ తొక్కిసలాటలో మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దీంతో తమిళనాడు సీఎం విజయ్‌కు స్వల్ప…