Category జాతీయం

యధాతథంగా కీలక వడ్డీ రేట్లు

– రెపో రేటు మార్చలేదు – ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముంబై, జూన్ 5: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈమేరకు ద్రవ్య పరపతి విధాన సవిÖక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని,…

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

– 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,55,730 న్యూదిల్లీ, జూన్ 5 : భారత్‌లో బంగారం ధరల్లో పతనం కొనసాగుతోంది. రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలో శుక్రవారం కూడా స్వల్ప స్థాయిలో కోత పడింది. కొన్ని రోజులుగా స్థిరంగా ఉంటున్న వెండి ధర కూడా తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం…

కీలక ఖనిజాల అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రం ప్రారంభం

– భారత్-యూకే భాగస్వామ్యంలో మరో కీలక మైలురాయి – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, జూన్ 4 : భారత్-యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) మధ్య క్రిటికల్ మినరల్స్ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం మరో కీలక మైలురాయి చేరుకుంది. 2025లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ద్వైపాక్షిక భేటీ సందర్భంగా క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్…

బెంగాల్‌లో మరో కీలక పరిణామం

– రితబ్రత బెనర్జీకి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత – స్పీకర్‌ ‌రతీంద్ర బోస్‌ ఆదేశాలు జారీ కోల్‌కతా, జూన్‌ 3:  ‌పశ్చిమ బెంగాల్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ రెబల్‌ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇస్తూ స్పీకర్‌ ‌రతీంద్ర బోస్‌ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి కేటాయించిన…

దిల్లీ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం

– 21మంది దుర్మరణం చెందినట్లు గుర్తింపు – ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి న్యూదిల్లీ, జూన్‌ 3:‌దేశ రాజధాని దిల్లీలోని ఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా 21 మంది చనిపోగా 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మల్వియా నగర్‌లోని, హౌజ్‌ ‌రాణీ లైన్‌లో ఐదంతస్తుల భవనం బేస్‌మెంట్‌లో లెమన్‌ ‌గ్రీన్‌…

కర్నాటక ఎంగా డికె శివకుమార్‌ ‌ప్రమాణం

– ఉపముఖ్యమంత్రిగా జి. పరమేశ్వర్‌ -‌ మొత్తం 13 మంది మంత్రుల ప్రమాణం – సిద్దరామయ్య, ఖర్గేల తనయులకు కేబినేట్‌లో చోటు – హాజరైన రాహుల్‌, ‌ఖర్గే, వేణుగోపాల్‌, ‌రేవంత్‌ ‌రెడ్డి బెంగళూరు,జూన్‌ 3:‌కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత డీకే శివకుమార్‌ ‌ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో బుధవారం సాయంత్రం 4.05 గంటలకు ప్రమాణ స్వీకార…

డీకే ప్రమాణ స్వీకారానికి రేవంత్, భట్టి హాజరు

బెంగళూరు, ప్రజాతంత్ర, జూన్ 3 : బెంగళూరులోని లోక్‌భవన్‌లో బుధవారం వైభవంగా జరిగిన కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డి.కె.శివకుమార్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు ప్రత్యేకంగా హాజరయ్యారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన రేవంత్, భట్టి విక్రమార్కలకు కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె…

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు

– అమెరికా దాడులతో మొదటికొచ్చిన వ్యవహారం వాషింగ్టన్‌,‌జూన్‌1:  ‌శాంతి ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిందనుకొనేలోపే పశ్చిమాసియా పేలుళ్లతో మళ్లీ దద్దరిల్లింది. అమెరికా దళాలు ఇరాన్‌ ‌లోని గురుక్‌ ‌నగరం, ఖేష్మ్ ‌ద్వీపంలోని సైనిక లక్ష్యాలపై దాడులు చేశాయి. ఆత్మరక్షణ కోసం ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్‌ ‌కమాండ్‌  ఎక్స్ ‌వేదికగా పోస్టు చేసింది. అంతర్జాతీయ…

కూట‌మి ఐక్య‌త‌ను చాటుతున్న జార్ఖండ్ నేత‌లు

– ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు భట్టి నివేదిక న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 1 : రాబోవు రాజ్యసభ ఎన్నికల్లో జార్ఖండ్‌లో ఇండి కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాలను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. మల్లికార్జున ఖర్గేతో దిల్లీలో…