Category జాతీయం

ఇస్లామాబాద్‌లో రేపు శాంతి చర్చలు

– రెడ్ అలర్ట్ ప్రకటించిన పాక్ – భారీగా బందోబస్తు ఏర్పాటు ఇస్లామాబాద్, ఏప్రిల్ 10: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించినా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మాత్రం తొలగిపోలేదు. సీజ్‌ఫైర్ వేళ శాంతి చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఇస్లామాబాద్‌లో శనివారం ఈ చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హై అలర్ట్‌లోకి వెళ్లిపోయింది. ప్రభుత్వ భవనాలు,…

జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

– కాలిన నోట్ల కట్టల వ్యవహారంలో.. న్యూదిల్లీ, ఏప్రిల్ 10 : అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. దిల్లీలోని తన నివాసంలో కాలిన నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆయనను తొలగించేందుకు అభిశంసన ప్ర‌క్రియకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.…

మూడు రాష్టాల్లో ముగిసిన పోలింగ్

– భారీగా ఓటింగ్ శాతం నమోదు – అంతటా ప్రశాంతం న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: అసోం, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసింది. ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన చర్యలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు పుదుచ్చేరిలో 86.92 శాతం, అసోంలో 84.42 శాతం,…

కేరళ కురుక్షేత్రంలో మాయోపాయం!

– దశాబ్దాల ద్విముఖ పోటీకి కాలం చెల్లిందా? – త్రిముఖ పోరులో ‘మూడో ధృవం’ – ‘సీజేబీ’ వర్సెస్ ‘కో-లీ-బీ’ రహస్య పొత్తుల రచ్చ -వక్ఫ్‌ వివాదం.. క్రైస్తవ ఓటర్లు.. మారుతున్న సోషల్ ఇంజినీరింగ్ – అప్పుల ఊబిలోనూ ‘ఉచితాల’ వర్షం – గల్ఫ్ యుద్ధ మేఘాల భయం – సుగంధ ద్రవ్యాల నుంచి వలసవాదుల…

అయినా.. మా సైన్యం అక్కడే 

– స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్, ఏప్రిల్ 9 : అమెరికా`ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పూర్తిగా ఒప్పందాన్ని అమలు చేసే వరకు అమెరికా సైనిక బలగాలు అక్కడే కొనసాగుతాయని తెలిపారు. ఇరాన్`అమెరికా మధ్య రెండు వారాల…

అమెజాన్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు

– ఖండించిన అమెజాన్‌ ‌సంస్థ న్యూదిల్లీ, ఏప్రిల్‌ 8:  ‌ముచ్చటగా మూడోసారి భారీగా ఉద్యోగాల కోతకు ప్రముఖ ఈ-కామర్స్ ‌సంస్థ అమెజాన్‌ ‌ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదంటూ ఆన్‌ ‌ఫోరమ్స్, ‌టెక్‌ ‌పోర్టల్స్ ‌వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండు దశల్లో భారీగా ఉద్యోగులను కొలువుల నుంచి ఈ సంస్థ తొలగించింది. తాజాగా ఈ ఏడాది…

లెబనాన్‌పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌

-‌ పది నిమిషాల వ్యవధిలో వంద ఎయిర్‌ ‌స్ట్రయిక్స్ ‌టెలి అవీవ్‌, ఏ‌ప్రిల్‌ 8: ‌లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ ‌భీతావహ దాడులకు పాల్పడింది. 10నిమిషాల వ్యవధిలో లెబనాన్‌ ‌లోని పలు ప్రదేశాలపై 100 ఎయిర్‌ ‌స్టయ్రిక్స్ ‌చేసింది. ఈ దాడుల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు  తెలుస్తోంది. క్షతగాత్రుల హాహాకారాలతో అక్కడి పరిస్థితులు దారుణంగా మారాయి.…

భవానీపూర్‌ ‌లో మమత నామినేషన్‌

-‌ భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్‌ ‌దాఖలు – నా జీవితం ఇక్కడే ప్రారంభం అయ్యిందని వెల్లడి కోల్‌కతా, ఏప్రిల్‌ 8: ‌పశ్చిమ బెంగాల్‌ లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి నెలకొంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపుర్‌ ‌నుంచి నామినేషన్‌ ‌దాఖలు చేశారు. తన జీవితం ఇక్కడినుంచే మొదలైందని…

ఇరాన్ నుంచి సురక్షితంగా బయటపడండి

– భారత ప్రజలకు కేంద్రం అడ్వయిజరీ న్యూదిల్లీ, ఏప్రిల్ 8 : ఇరాన్‌లోని భారత పౌరులకు కేంద్రం మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. వెంటనే ఆ దేశం నుంచి బయటపడాలని సూచించింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీ బుధవారం ఈమేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టింది. అవసరమైతే భారత రాయబార కార్యాలయం సహాయం తీసుకోవాలని…