Category జాతీయం

ఆధునిక భారతం ఆవిష్కరించిన నెహ్రూ

– ప్రజాస్వామ్య హత్యకు మోదీ సారథ్యం – 12 ఏళ్ల సుదీర్ఘ పాలనపై జైరామ్‌ ‌రమేశ్‌ ఎద్దేవా న్యూదిల్లీ,జూన్‌10: ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఎన్నికైన ప్రధానుల్లో నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన నేతగా మోదీ రికార్డు సృష్టించారు. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌స్పందిస్తూ మోదీపై విమర్శలు గుప్పించింది. ఆయన స్వయంప్రకటిత మైలురాయిని…

గ్రేట్‌ ‌నికోబార్‌ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం అనుమతి

-మలక్కా జలసంధికి అతిసమీపంలో జీఎన్‌ఐ ‌ప్రాజెక్టు న్యూదిల్లీ,జూన్‌9: ‌గ్రేట్‌ ‌నికోబార్‌ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం అనుమతులు ఇచ్చింది. రూ.13వేల కోట్లతో పౌర-సైనిక విమానాశ్రయాన్ని నిర్మించనుంది. ఐఎన్‌ఎస్‌ ‌బాజ్‌ ‌వద్ద ఇప్పటికే ఉన్న నావికాదళ విమానాశ్రయాన్ని విస్తరించే ఆలోచనను పక్కనపెట్టింది. పర్యావరణపరంగా వైవిధ్యమైన ద్వీపంలో రూ.81వేల కోట్లతో ప్రకటించిన గ్రేట్‌ ‌నికోబార్‌ ఐలాండ్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌ప్రాజెక్ట్ ఇప్పటికే రాజకీయ…

మోదీ పాలనతో చిక్కుల్లో దేశం

– ‘సర్‌ ‘ ప్రక్రియతో లక్షలాదిమంది ఓట్లు గల్లంతు – రాజకీయ వేధింపులకు దర్యాప్తు సంస్థల దుర్వినియోగం  – ‘ఇండి’ కూటమి భేటీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే న్యూదిల్లీ, జూన్‌ 8: ‌ప్రధాని నరేంద్ర మోదీ పాలనతో దేశం సమస్యల్లో పడిందని అఖిల భారత కాంగ్రెస్‌ ‌కమిటీ చీఫ్‌ ‌మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ హయాంలో…

గోవాలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం

– 23 మంది మృతి, 64మంది గ‌ల్లంతు – గ‌ల్లంతైన వారి కోసం గాలింపు తీవ్రం – క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్న కుటుంబ స‌భ్యులు గోవా,  జూన్ 8: గోవాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న పడవ  సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల సముద్రంలో బోల్తా పడి 23 మంది మృతి చెందగా,…

తృణమూల్‌ ‌నేత జహంగీర్‌ ‌ఖాన్‌ అరెస్ట్

‌- దేశ సరిహద్దులు దాటుతుండగా పట్టివేత – ఖాన్‌పై పలు కేసుల నమోదు కోల్‌కతా, జూన్‌ 8: ‌పశ్చిమ బెంగాల్‌ ‌రాజకీయాల్లో కలవరం సృష్టించిన తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌కీలక నేత జహంగీర్‌ ‌ఖాన్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. కొన్ని రోజులుగా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ఆయన్ను బెంగాల్‌ ‌పోలీస్‌ ‌స్పెషల్‌ ‌టాస్క్ ‌ఫోర్స్…

అన్నామలై బాటలో సుమతి వెంకటేశ్‌

‌- బిజెపికి రాజీనామా చేసిన పార్టీ రాష్ట్రకార్యదర్శి చెన్నై, జూన్‌ 6:‌ తమిళనాడు భారతీయ జనతా పార్టీలో సంక్షోభం మరింత ముదురుతోంది. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే.అన్నామలై, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్‌ ‌పార్టీని వీడిన కొన్ని రోజుల్లోనే మరో కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్‌…

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు

– ఇరాన్‌ ‌డ్రోన్లను కూల్చిన అమెరికా సైన్యం -హొర్మూజ్‌ ‌జలసంధి వద్ద మళ్లీ ఉద్రిక్తతలు టెహ్రాన్‌,‌జూన్‌6:‌పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ ముసురుతున్నాయి. హోర్ముజ్‌ ‌జలసంధి లక్ష్యంగా ఇరాన్‌ ‌ప్రయోగించిన నాలుగు డ్రోన్లను అమెరికా సైన్యం కూల్చివేసింది. దీనికి ప్రతీకారంగా, ఇరాన్‌ ‌తీరప్రాంతంలోని నిఘా రాడార్‌ ‌కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులకు దిగింది. ఈ పరిణామం ఇరు…

ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలు

చెన్నై, జూన్ 5: తమిళనాడు రాజకీయాల్లో కొంతకాలంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం సీఎం విజయ్ పై ఉన్న దృష్టి ఇప్పుడు అన్నామలై వైపు మళ్లింది. ఆయన ఇప్పటికే బీజేపీని వీడగా తన రాజకీయ భవిష్యత్తు గురించి తాజాగా మీడియాతో మాట్లాడారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన‌ అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే…

మమతకు మరో షాక్‌

-‌ ఎం‌పీల్లోనూ తిరుగుబాటు – అభిషేక్‌ ‌నాయకత్వాన్ని వ్యతిరేస్తున్న మెజార్టీ ఎంపీలు కోల్‌కతా, జూన్‌ 5: ‌పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. పార్టీ రెబల్‌ ‌గ్రూప్‌ ఎమ్మెల్యలతో 23 మంది ఎంపీలు ప్రస్తుతం సంప్రదింపులు సాగిస్తున్నట్టు ఆ పార్టీ…