Category జాతీయం

రైలు, రహదారి మౌలిక సదుపాయాలకు పెద్ద పీట

– రూ.13,041 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు ఆమోదం – కేంద్ర కేబినెట్‌ ‌కీలక నిర్ణయాలు న్యూదిల్లీ, ఆగస్ట్19 : ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ ‌సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్నది. దేశంలో రైలు, రహదారి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేలా మొత్తం రూ.13,041 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు…

పరీక్షల నిర్వహణలో సమగ్ర సంస్కరణలు తేవాలి

‘నీట్‌’ లీక్‌ వ్యవహారంలో సుప్రీం విచారణ న్యూదిల్లీ, ఆగస్టు 19 : ‘నీట్‌’ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం, జాతీయ పరీక్షల సంస్థలో సంస్కరణలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో శాశ్వత, సమగ్ర సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని కోర్టు స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణకు పటిష్ఠ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడింది. ఎన్‌టీఏలో చేపట్టిన…

కశ్మీర్‌లోకి 10వేల మంది ఉగ్రవాదుల తరలింపు

– నసీర్ మాద్నీ సంచలన వ్యాఖ్యలు లాహోర్, ఆగస్ట్ 19 : పాక్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ మత బోధకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పంజాబ్ ప్రావిన్స్‌లోని బహావల్‌నగర్‌లో ఈనెల 14న జరిగిన సమావేశంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన నసీర్ మాద్నీ అనే ఆ బోధకుడు కశ్మీర్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.…

కోల్‌కతా హోటల్‌లో అగ్నిప్రమాదం

– అర్ధరాత్రి వేళ ఘ‌ట‌న.. 9మంది మృత్యువాత – మృతులు బంగ్లాదేశీయులుగా గుర్తింపు కోల్‌కతా, ఆగస్టు 19 : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని మీర్జా గాలిబ్ వీధిలో ఉన్న ఓ హోటల్‌లో మంగళవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో ఓ చిన్నారి సహా తొమ్మిదిమంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి 1.45 నిమిషాలకు…

దిమాగీ నక్సల్స్..‌ మరో పార్టీ పుట్టుక

– ప్రధాని నోట మాట.. సోషల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం న్యూఢిల్లీ, ఆగస్టు 18 : కాక్రోచెస్ అంటూ సుప్రీం చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకు వచ్చింది. ఇటీవల దిల్లీ జంతర్‌మంతర్ వద్ద తన సత్తా చాటింది. ఇప్ప్పుడు ఇలాంటిదే మరో పార్టీ పుట్టుకొచ్చింది. సాయుధ నక్సల్స్‌ను నిర్మూలించామని, దిమాగీ…

ఆయుధాల కోసం వెతికితే డ‌బ్బు సంచులు దొరికాయ్‌!

– రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు భోపాల్, ఆగస్టు 17 : ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో రూ.3 కోట్లు లభ్యమైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో చోటుచేసుకుంది. ఆ ఇంట్లో మారణాయుధాలు ఉన్నాయని సమాచారం రావడంతో పోలీసులు సోదా చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున నగదు సంచులు కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ…

‘సుప్రీం’లో రాహుల్‌కు ఊరట

– ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ నిలిపివేత న్యూదిల్లీ, ఆగస్టు 17 : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టులో కొనసాగుతున్న విచారణను తదుపరి ఆదేశాలు వచ్చే…

విద్యార్థులను కలవండి.. చర్చించండి

– జార్ఖండ్ సీఎం సోరెన్‌కు రాహుల్ లేఖ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను స్వయంగా కలిసి వారి సమస్యలను వినాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్…

బెంగాల్ తారాపీఠ్ హోటల్‌లో మంటలు

– ఏడుగురి మృతి – నిద్రలో ఉన్న సమయాన ఘ‌ట‌న‌ కోల్‌కతా, ఆగస్టు 17 : పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లా తారాపీఠ్‌లో నాలుగు అంతస్తుల ఒక హోటల్‌లో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక్కసారిగామంటలు చెలరేగాయి.…