Category జాతీయం

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద అర్థరాత్రి మమత

కోల్ కతా, మే 1: కోల్ కతాలోని ఒక ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం రాత్రి నాలుగు గంటల సేపు ఉండటం, తెల్లవారుజామున 12.07 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోవడంపై బీజేపీ నేత సువేందు అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలకు ముందు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఆమె…

పెట్రో ధరలు పెంచడం లేదు

– ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడి న్యూదిల్లీ, మే 1 : కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని సవరించినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు ఉండబోదని, అవి స్థిరంగానే కొనసాగుతాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. దేశంలోని వాహనదారులకు, సామాన్య వినియోగదారులకు ఇది ఊరటనిచ్చే వార్త. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల…

బెంగాల్లో విజయం ముమ్మాటికీ టీఎంసీదే

– కేంద్రం అధికార దుర్వినియోగం చేసినా ప్రజలు మావెంటే – వీడియో సందేశం విడుదల చేసిన మమతా బెనర్జీ కోల్‌కతా, ఏప్రిల్‌ 30: ‌పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 226 కంటే ఎక్కువ సీట్లను టీఎంసీ గెలుస్తుందని…

ఇక కొత్త ఆయుధంతో విరుచుకుపడతాం

– అమెరికాకు ఇరాన్ నేవీ కమాండర్ హెచ్చరిక టెహ్రాన్, ఏప్రిల్ 30 : శత్రు బలగాలపై త్వరలోనే కొత్త ఆయుధంతో విరుచుకుపడనున్నట్లు ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఆయుధం అమెరికాను తీవ్రంగా భయపెడుతుందని హెచ్చరించారు. దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే హర్మూజ్‌ను తెరుస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా…

బెంగాల్ లో మళ్లీ దీదీదే అధికారం

– పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే కోల్ కతా, ఏప్రిల్ 29 : ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే పైచేయి సాధిస్తుందని పీపుల్స్‌పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఎన్నికల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ పోటాపోటీగా తలపడినా మమతా బెనర్జీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని…

ఐదు రాష్ట్రాల్లో విజయంతో హ్యాట్రిక్

– బెంగాల్‌లో వోటింగ్ పెరగడం ప్రజల ఉత్సాహానికి సంకేతం – బీజేపీ అధికారంలోకి రాబోతోంది – గంగా ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోదీ లక్నో, ఏప్రిల్ 29: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, గత ఎన్నికల తరహాలో కాకుండా ఎలాంటి భయాలు లేని వాతావరణంలో…

ఇలాగైతే విమానాలను నడపలేం

– విమాన ఇంధన ధరలను అదుపు చేయండి – వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలి – కేంద్ర విమానయాన శాఖకు ఎఫ్ఐఏ లేఖ న్యూదిల్లీ, ఏప్రిల్ 28: విమాన ఇంధన ధరల పెరుగుదలపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్ఐఏ) ఆందోళన వ్యక్తం చేసింది. విమాన ఇంధన ధరల్ని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని…

రాజ్యాంగపరమైన ప్రశ్నలపైనే మా దృష్టి

– శబరిమలలో మహిళల ప్రవేశంపై విచారణ – ఆలయాల అంతర్గత ఆచారాల్లోకి వెళ్లదల్చుకోలేదు – సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, ఏప్రిల్ 28: శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో మహిళల ప్రవేశం, ఇతర మతపరమైన ఆచారాలపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిదిమంది…

ప్రపంచానికి సవాల్‌గా ఉగ్రవాదం

– ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలను తిప్పికొట్టాలి – షాంఘై సహకార రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్‌నాథ్ న్యూదిల్లీ, ఏప్రిల్ 28: ఉగ్రవాదమే ప్రపంచానికి ప్రధాన ముప్పుగా పరిణమించిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. తీవ్రవాదం, ఉగ్రవాదంతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు అందుకు తగిన పరిణామాలు ఎదుర్కోక తప్పదని…