Category జాతీయం

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు

– ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, మే 13: పశ్చిమాసియా ఉద్రిక్తతల ఫలితంగా చమురు ధరలు పెంచక తప్పదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చన్నారు. స్విట్జర్లాండ్‌లో స్విస్ నేషనల్…

చమురు సంక్షోభంతో పొదుపు మంత్రం

– కాన్వాయ్‌లో కార్ల సంఖ్యను తగ్గించిన ప్రధాని – అదే బాటలో హోం మంత్రి అమిత్ షా, పలువురు సీఎంలు న్యూదిల్లీ, మే 13: పశ్చిమాసియా ఉద్రిక్తతల ఫలితంగా చమురు దిగుమతులపై ఆధారపడ్డ అనేక దేశాల్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు కూడా వృథా ఖర్చులు తగ్గించుకుని పొదుపు చర్యలను చేపట్టాలని ప్రధాని…

విజ‌య్.. విన్న‌ర్‌

~ విశ్వాస పరీక్షలో 144 మంది మద్దతు ~ బల పరీక్షను బహిష్కరించిన డీఎంకే ~ అన్నాడీఎంకే చీలిక వర్గం టీవీకేకు అనుకూల ఓటు ~ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకుంటా : సీఎం విజయ్ చెన్నై, మే 13: తమిళనాడు అసెంబ్లీలో బ‌ల నిరూప‌ణ‌లో సీఎం విజ‌య్ నెగ్గారు. బుధవారం జరిగిన బలపరీక్షలో 144 మంది…

టీవీకే ఎమ్మెల్యేకు మద్రాస్ హైకోర్టు షాక్

– ఒక్క ఓటుతో గెలిచిన సేతుపతి వోటింగ్‌కు దూరం – విశ్వాస పరీక్షలో ఓటేయవద్దని హైకోర్టు ఆదేశం చెన్నై, మే 12: తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్న వేళ ఒక టీవీకే ఎమ్మెల్యేకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో నెగ్గిన ఆ ఎమ్మెల్యే…

తమిళనాట బ్యానర్లు, ప్లెక్సీలపై బ్యాన్

– అభిమానులకు సీఎం విజయ్ ఆదేశం చెన్నై, మే 12: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) శ్రేణులకు ఆ పార్టీ అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పార్టీని స్థాపించామని తెలిపిన టీవీకే ప్రజలు ఇబ్బంది పడే పనులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ…

మోదీ ఉపయోగించే విమానం అమ్మేయాలి

– అప్పుడే ఖర్చులు తగ్గించుకోవడం సాధ్యం – స్వామి అవిముక్తేశ్వరానంద సంచలన వ్యాఖ్యలు లక్నో, మే 12: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ చేసిన పొదుపు సూచనలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని, బంగారం కొనుగోళ్లను ఏడాదిపాటు ఆపాలని,…

అన్నా డీఎంకేలో లుకలుకలు

– పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటు – టీవీకేకు మద్దతు ప్రకటించిన షణ్ముగం వర్గం చెన్నై, మే 12: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకేలో లుకలుకలు బయటపడ్డాయి. పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటు మొదలయ్యింది. తాజాగా ఆ పార్టీలోని సీవీ షణ్ముగం వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ సారధ్యంలోని తమిళగ వెట్రి కళగంకు…

‘నీట్‌’ పేపర్ లీకేజీకి కేంద్రానిదే బాధ్యత

– దీనిపైౖ సమగ్ర విచారణ చేపట్టాలి – ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : దేశవ్యాప్తంగా ‘నీట్‌’ రద్దు కావడంపై ఎంపీ చామల కిరణ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 3న జరిగిన పరీక్షను రద్దు చేశారన్నారు. పరీక్ష రద్దుకు నేషనల్ టెస్ట్ ఏజెన్సీ,…

తమిళనాడు స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్

– డిప్యూటీ స్పీకర్‌గా రవిశంకర్ ఎన్నిక చెన్నై, మే 12: తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా టీవీకే ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీవీకేకు చెందిన మరో ఎమ్మెల్యే రవిశంకర్ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు ప్రోటెం స్పీకర్ ఎంవీ కరప్పయ్య తెలిపారు.…