Category జాతీయం

సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు జడ్జిలు

– కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ ‌విడుదల న్యూదిల్లీ, జూన్‌ 1:  ‌సుప్రీం కోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ సోమవారం నోటిఫికేషన్‌ ‌వెలువరించింది. ఈ జాబితాలో సీనియర్‌ ‌న్యాయవాది వి మోహన, ప్రస్తుతం బాంబే హైకోర్టు సీజే జస్టిస్‌ చంద్రశేఖర్‌, ‌ప్రస్తుత పంజాబ్‌ ‌హరియాణా హైకోర్టు సీజే జస్టిస్‌ ‌షీల్‌…

కర్నాటక సిఎల్‌పి నేతగా డికె ఏకగ్రీవ ఎన్నిక

– 3న ప్రమాణ స్వీకారానికి పార్టీ నిర్ణయం – డికెను సిఎల్‌పి నేతగా ప్రతిపాదించిన సిద్దరామయ్య – నాయకత్వ మార్పు సజావుగా జరిగిందన్న కెసి వేణుగోపాల్‌ ‌బెంగళూరు,మే30: కర్ణాటక కాంగ్రెస్‌ ‌లెజిస్లేటివ్‌ ‌పార్టీ నేతగా ఎన్నికైన డీకే శివకుమార్‌ ‌జూన్‌ 3‌న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఆయన ప్రమాణ తేదీ అధికారికంగా  ఖరారైంది.…

అమెరికా దాడులకు ప్రతీకార దాడులు

– పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు టెహ్రాన్, మే 28: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే అమెరికా` ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హర్మూజ్ సవిÖపంలో అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. అగ్రరాజ్య సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. హర్మూజ్ జలసంధి సవిÖపంలోని…

ఉక్రెయిన్‌తో యుద్దం.. రష్యాకు భారీ నష్టం

– 5 లక్షల మంది సైన్యం మృతి! మాస్కో, మే 28: రష్యా`ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతోన్న యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022 నుంచి జరుగుతోన్న ఈ ఘర్షణల్లో రష్యాకు సైనికపరంగా భారీ నష్టం వాటిల్లినట్లు కనిపిస్తోంది. ఈ పోరులో ఐదు లక్షల…

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

న్యూదిల్లీ, మే 28 : అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ ధరలు పడిపోవడం, డాలర్ బలపడటం వంటి కారణాలతో భారత మార్కెట్‌లో పసిడి ధరలు దిగివచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్…

కర్నాటకలో మారుతున్న సమీకరణలు

– సిద్దరామయ్యను తప్పుకోవాలని అధిష్ఠానం సూచన – రేపు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం – 30న డీకే ప్రమాణం చేస్తారన్న ప్రచారం – సిద్దరామయ్యను రాజ్యసభకు పంపాలని అధిష్టానం నిర్ణయం న్యూదిల్లీ, మే 27: కర్నాటకం క్లైమాక్స్‌కు చేరినట్లు తెలుస్తోంది. నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్ఠానం చురుగ్గా పావులు కదుపుతోంది. ఈనెల 30న శనివారం…

పెరుగుతున్న ఎండల తీవ్రత

– అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచన న్యూదిల్లీ, మే 27: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోందని, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు రోజువారీ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా…

పాక్ మధ్యవర్తిత్వమే అసలు సమస్య

– సెనెటర్ లిండ్సే గ్రాహం అనుమానం వాషింగ్టన్, మే 27: అమెరికా`ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ పాత్రపై అగ్రరాజ్య సెనెటర్ లిండ్సే గ్రాహం అనుమానం వ్యక్తం చేశారు. పాక్ మధ్యవర్తిత్వమే అసలు సమస్య అని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్‌తో శత్రుత్వం నేపథ్యంలో పాకిస్థాన్ నిష్పాక్షిక మధ్యవర్తిగా వ్యవహరించలేదని గ్రాహం అభిప్రాయపడ్డారు. ఇరాన్‌తో…

ఉంగాండా మహిళలో ఎబోలా లక్షణాలు

బెంగళూరుకు చేరుకున్న వెంటనే హాస్పిటల్‌కు తరలింపు బెంగళూరు, మే 27: ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తోన్న ఎబోలాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న క్రమంలో బెంగళూరులో ఉగాండాకు చెందిన మహిళకు ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఆ మహిళ (28) ఈనెల 23న ఉగాండా నుంచి కెంపెగౌడ విమానాశ్రయంలో దిగారు. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే…