Category Crime

న్యాయం కోసం వెళ్తే నరకం చూపాడు

– సీఐ అరాచకాలపై డీజీపీకి ఫిర్యాదు! – పెళ్లి పేరుతో వివాహితపై అత్యాచారం, బలవంతపు అబార్షన్ – ఖమ్మం టూ టౌన్ పిఎస్ లో కేసు.. డీజీపీ కార్యాలయానికి అటాచ్ – ఆయన కాలం నాటి కేసులపై రీ-ఎంక్వైరీ జరపాలని బాధితుల డిమాండ్‌ ఖమ్మం, ప్రజాతంత్ర, మే 19 : న్యాయం కోసం వచ్చిన వివాహితను…

కన్యాశుల్కం తరహాలో వివాహం

– ప్రియుడితో పరారైన యువతి జనగామ, ప్రజాతంత్ర, మే 18: జనగామ జిల్లా బచ్చన్నపేటలో నాటి కన్యాశుల్కాన్ని తలపించే ఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల యువతికి 45 ఏళ్ల వ్యక్తితో సవతి తల్లి-తండ్రి వివాహం జరిపించిన ఘటన గ్రామంలో సంచలనం సృష్టించింది. ఇటీవల వార్డు మెంబర్ ఎన్నికై న బచ్చన్నపేటకు చెందిన బీఆర్ఎస్ నేత ప్ర…

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం

– బోర్డు తిప్పేసిప దశరథ్ కన్సల్టెన్సీ హైదరాబాద్, ప్రజాతáంత్ర, మే 18: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. హఫీజ్‌పేట్‌లో సీడీ దశరథ్ కన్‌స్టలెన్సీ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను ముగ్గురు నిందితులు మోసం చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షల చొప్పున వసూలు చేశారు.…

జడ్జి మాధవీదేవిపై తప్పుడు ప్రచారం

– ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవీదేవిపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన దామోదర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్ కుమారుడికి బెయిల్ ఇస్తే…

సికింద్రాబాద్ మోండాలో దారుణం

– మద్యం మత్తులో స్నేహితుడి దారుణ హత్య హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18: సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. మద్యం మత్తులో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్లింది. తనతో కూర్చుని మద్యం సేవించిన స్నేహితుడినే ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. సికింద్రాబాద్‌లోని ఎన్.టి.పి.సి…

వివాహిత దారుణ హత్య

మంచిర్యాల, ప్రజాతంత్ర, మే 18: చెన్నూర్ మండలంలోని ఏళ్ళక్కపేట గ్రామంలో దారుణం జరిగింది. చల్ల శారద (24) అనే వివాహితను గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలపై ఆరా…

ట్రక్కును ఢీకొన్న కంటైనర్.. 13మంది మృతి

– మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం ముంబై, మే 18 : మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందందతో వెళుతున్న ట్రక్కును కంటైనర్ ఢీకొనడంతో 13మంది దుర్మరణం చెందారు. ముంబై – అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మరో 20 మందికిపైగా గాయపడ్డారు. సమాచారం అందగానే పోలీసులు ఘటనా…

భూమి కోసం అక్కను హత్య చేసిన తమ్ముడు

సూర్య‌పేట‌, ప్ర‌జాతంత్ర‌, మే 18 :  ఆస్తి కోసం సొంత అక్కను తమ్ముడు హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం తుమ్మల పెన్‌పహాడ్‌లో చోటుచేసుకుంది. సురుగి అంజమ్మ భర్త మరణించడంతోపాటు పిల్లలు లేకపోవడంతో తన స్వగ్రామమైన తుమ్మల పెన్‌పహాడ్‌ లో చెల్లెలు వద్ద నివాసం ఉంటోంది. ఈ క్రమంలో తనను చూసుకుంటున్న చెల్లెలికి…

యువ‌తిని హత‌మార్చిన ప్రేమోన్మాది

మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మే 16: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఓ దుర్మార్గుడి ప్రేమకు యువతి బలి అయింది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. జడ్చర్లలో ప్రైవేటు స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న యువతిని కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్న ప్రేమోన్మాది శనివారం బస్సు దిగి వెళ్తున్న సమయంలో ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా…