Category Crime

ఆశ్రయమిచ్చిన ఇంటికే కన్నం

– మత్తు మందు ఇచ్చి దోపిడీ చేసిన బంధువు – 24 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 17: బంధువే కదా అని ఆశ్రయమిస్తే రాబందుగా మారి దోచుకున్నది. ఇంట్లో చోటిచ్చిన పాపానికి బంగారు నగలు, డబ్బు అంతా ఊడ్చుకెళ్లింది. ఆ కిలేడీ అంతర్గతంగా వేసిన స్కెచ్‌ ‌గుర్తు పట్టని ఆ దంపతులు…

ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రాణం తీశాడు

– నాలుగు నెలల గర్భిణిని హతమార్చి పరార్‌ ‌జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి17: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు. కోరుట్ల మండలం మాదాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ప్రాథమికంగా తెలిపిన వివరాల ప్రకారం.. 8 నెలల క్రితం కోరుట్లకు చెందిన చిత్తరి…

ఐసిస్‌ ఉ‌గ్రవాద సంస్థతో సంబంధాలు

– మొరాదాబాద్‌లో డెంటల్‌ ‌విద్యార్థి అరెస్ట్ ‌లక్నో, మార్చి 17: యుపిలో ఉగ్ర‌వాదుల‌తో సంబంధాలు ఉన్నవారిపై దాడులు కొనసాగుతున్నాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో ఆన్‌లైన్‌లో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 19 ఏళ్ల వైద్య విద్యార్థిని యుపి పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్‌లో పనిచేస్తున్న ఐసిస్‌ అనుబంధ…

రోహిత్‌ ‌రెడ్డి డ్రగ్స్ ‌కేసులో కీలక నిర్ణయం

– విచారణకు ‘సిట్‌’ ఏర్పాటుకు ఆదేశం – చేవెళ్ల డీసీపీ యోగేశ్‌ ‌నేతృత్వంలో ‘సిట్‌’ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి17: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ ‌నేత పైలట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి ఫామ్‌ ‌హౌస్‌ ‌డ్రగ్స్ ‌కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేసింది. దీనికి చేవెళ్ల డీసీపీ యోగేశ్‌ ‌గౌతమ్‌…

కూకట్‌పల్లి కోటి రూపాయల దోపిడీ

– కళ్లల్లో కారం చల్లి దోచుకున్న దుండగులు – వివరాల ఆధారంగా రంగంలోకి పోలీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి17: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో భారీ దోపిడీ కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దుండగులను పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయి. సోమవారం రాత్రి సుమారు 9:40 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో స్కూటీపై…

ఓఆర్ఆర్ పై ఘోర‌ ప్రమాదం

– ఆగిన కారుపైకి దూసుకెళ్లిన కంటెయినర్ – ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం మేడ్చల్, ప్రజాతంత్ర, మార్చి 16: భోజనం కోసం రోడ్డు పక్కన కారు ఆపడమే వారి పాలిట శాపమైంది. కంటైనర్ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఓఆర్ఆర్ పక్కన కారు నిలిపి భోజనం చేస్తున్న సమయంలో వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టడంతో కారులో ఉన్న…

ప్రాణాలు తీసిన చేపల వేట

– మూసీలో మునిగి ముగ్గురు యువకుల మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : చేపల వేటకు వెళ్లి ముగ్గురు యువకులు మృతిచెందిన ఘటన గండిపేట జలాశయం దిగువన ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు, రెస్క్యూ టీం నదిలో గాలించి వారి మృతదేహాలను సోమవారం ఉదయం ఒడ్డుకు తీసుకొచ్చారు. హైదరాబాద్‌లోని ఇబ్రహీంబాగ్‌కు…

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వృద్ధురాలు

– నిర్మలా సీతారామన్ డీప్‌ఫేక్ ఫొటోలతో మోసం – ఏకంగా రూ.87.96 లక్షలు కొట్టేశారు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్ప్పుడు కొత్త ఎత్తులతో ప్రజల వద్ద నుండి డబ్బులు తస్కరిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫొటోలు, వీడియోలనే వాడుకుంటూ కేటుగాళ్లు రెచ్చిపోయారు. డీప్ ఫేక్ సాంకేతికతతో  సృష్టించిన…

నార్సింగ్‌లో దారుణం

– ఆరేళ బాలికపై అత్యాచారం, హత్య హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : హైదరాబాద్ నగరంలోని నార్సింగిలో ఓ కామాంధుడు ఆరేళ్ల బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. చాక్లెట్ ఇస్తానంటూ బాలికను నమ్మించి అత్యాచారం చేయడమేగాక ఆపై హత్య చేశాడు. తమ చిన్నారి ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో రాత్రి 10 గంటలకు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో…