Category Crime

లాడ్జిలో యువతి అనుమానాస్పద మృతి

– యువతితో కలిసి వచ్చిన ఫారూఖ్‌ అనే వ్యక్తి అరెస్ట్ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 3: నగరంలోని లంగర్‌హౌస్‌ ‌పరిధిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని రేణుక(26)గా పోలీసులు గుర్తించారు. లాడ్జ్‌లో యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించినట్లు తెలిపారు. ఫారూఖ్‌ అనే వ్యక్తితో కలిసి రేణుక హోటల్‌లో గది బుక్‌…

పాకిస్థాన్‌లో లోయలో పడ్డ బస్సు

– 40మంది ప్రయాణికుల దుర్మరణం ఇస్లామాబాద్‌,‌ జూలై 3 : పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు.. లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్‌ ‌బలూచిస్థాన్‌ ‌రాష్ట్రంలో షేరానీ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న షేరానీ…

రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య

– వరంగల్‌ ‌జిల్లా పాపయ్యపేట వాసులుగా గుర్తింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 3: మేడ్చెల్‌ ‌జిల్లాలోని ఘట్‌కేసర్‌ ‌సమీపంలో రైలు కిందపడి దంపతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గురువారం రాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతులు వరంగల్‌ ‌జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్‌, ‌శిరీషగా గుర్తించారు.…

మహిళకు పని ఇప్పిస్తామని ఘాతుకం

– మెడలో బంగారం లాక్కుని బావిలో తోసేసి పరార్‌ ‌- నిందితుడి కోసం పోలీసుల గాలింపు కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, జూలై 2: కరీంనగర్‌ ‌జిల్లాలోని తిమ్మాపూర్‌ ‌మండలం నుస్తులాపూర్‌ ‌గ్రామంలో అమానుషమైన ఘటన వెలుగుచూసింది. పని ఇప్పిస్తానని నమ్మబలికిన ఒక దుండగుడు ఓ మహిళను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె మెడలోని అర తులం బంగారాన్ని…

బ్లాక్‌ ‌మనీని వైట్‌గా మారుస్తామని మోసం

– అమాయకులకు డబ్బు ఆశ చూపి దోపిడీ – పోలీసుల వేషంలో బెదిరించి లూటీలు – సత్తుపల్లి గంగారాం డెకాయిటీ కేసును ఛేదించిన పోలీసులు – 12 మంది నిందితుల అరెస్ట్, మరో ఇద్దరి కోసం గాలింపు – దోపిడీదారుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నట్లు గుర్తింపు ఖమ్మం,ప్రజాతంత్ర,జూలై2: బ్లాక్‌మనీని వైట్‌గా మారుస్తామని అమాయకులకు ఆశ చూపించి..…

నకిలీ వీసాలతో మస్కట్‌కు వెళ్లే ప్రయత్నం

– శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20మంది మహిళల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 20మంది మహిళా ప్రయాణికులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. మస్కట్‌కు వెళ్లేందుకు వచ్చిన వీరి వద్ద నకిలీ వీసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గురువారం 20మంది మహిళలు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వీరంతా ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో…

స్పీడ్‌ ‌పోస్ట్ ‌ద్వారా పార్సిళ్లలో గంజాయి

– స్మగ్లర్ల  కొత్త ఎత్తులు -హైదరాబాద్‌ ‌పోలీసుల ఆపరేషన్‌లో గుర్తింపు – వివరాలు వెల్లడించిన నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 2: దేశవ్యాప్తంగా స్పీడ్‌ ‌పోస్ట్ ‌ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ ‌చేశామని హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ ‌తెలిపారు. రైళ్లు, విమానాల ద్వారా వచ్చిన స్పీడ్‌ ‌పోస్ట్ ‌పార్సిళ్లకు…

దుబ్బాకలో కేజీ బంగారం, నగదు అపహరణ

– కాశీ యాత్రకు వెళ్లిన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న దొంగలు – కిటికీ ఊచలు విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశం – సంఘటన స్థలాన్ని పరిశీలించిన కమిషనర్ రష్మీ పెరుమాళ్ సిద్దిపేట ప్రజాతంత్ర, జూన్ 29: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. 15వ వార్డులో గల ఓ ఇంట్లోకి దొంగలు…

పెబ్బేరు సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా

– 15 మందికి గాయాలు, 8 మంది పరిస్థితి విషమం వనపర్తి, ప్రజాతంత్ర, జూన్ 29: మంత్రాలయం నుంచి వనపర్తికి వస్తున్న ఆర్టీసీ ఎక్స్ ప్రెస్‌ బస్సు సోమవారం ఉదయం పెబ్బేరు సమీపంలోని జాతీయ రహదారి (ఎన్ హెచ్-44)పై అదుపుతప్పి రోడ్డు మధ్యలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది ప్రయాణికులు గాయపడగా,…