Category Crime

చిట్టీల పేరుతో భారీ మోసం

– రూ.2.5కోట్లతో ఉడాయించిన భార్యాభర్తలు – అమీన్ పూర్ డివిజన్ లో ఘటన పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం లోని అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చిట్ఫండ్ మోసం వెలుగుచూసింది. చిట్టీల పేరిట స్థానికుల నుంచి రూ.2.5 కో ట్లకు పైగా వసూలు చేసిన…

ఎన్‌కౌంటర్‌లో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ ‌హతం

– తుపాకీ లాక్కుని పారిపోతుండగా కాల్పులు రాంచీ, ఆగస్టు 3 :‌ ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ ‌హతమయ్యాడు. పోలీసుల తుపాకీ లాక్కుని పారిపోతుండగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్‌ ‌సుజిత్‌ ‌సిన్హా మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం ధన్‌బాద్‌ ‌జైలు నుంచి సాహిబ్‌గంజ్‌ ‌మండల్‌…

నకిలీ బంగారు ఆభరణాలతో టోకరా

– బ్యాంకులు, ఫైనాన్స్ ‌కంపెనీల నుంచి రుణాలు – మోసగాళ్లను పట్టుకున్న కారేపల్లి పోలీసులు ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 31 :  ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో నకిలీ బంగారు ఆభరణాలను తయారు చేసి బ్యాంకులు, ఫైనాన్స్ ‌సంస్థలు, గోల్డ్ ‌కొనుగోలు సంస్థలను మోసం చేస్తున్న ముఠాను కారేపల్లి పోలీసులు పట్టుకున్నారు. వివరాలను…

నగదు లెక్కిస్తామని రూ.15వేలతో ఉడాయింపు

– పోలీసులకు మోసపోయిన మహిళ ఫిర్యాదు  కామారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 29: కామారెడ్డి జిల్లాలోని ఎస్‌బీఐలో దొంగల చేతిలో ఓ మహిళ మోసపోయింది. డబ్బులు లెక్కపెడతామని నమ్మించిన దుండగులు మహిళ వద్ద ఉన్న నోట్ల కట్టలో నుంచి రూ.15 వేలను చాకచక్యంగా మాయం చేశారు. పాల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన పూజ అనే మహిళ…

భార్య, అత్తామామల వేధింపులు

– సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి ఆత్మహత్య హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : భార్య, అత్తామామల వేధింపులతో ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అంబర్‌పేట్ డివిజన్ ఉమర్ నగర్‌లో సుల్తాన్(44) అనే వ్యక్తి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.…

ట్రైనీ ఐపిఎస్‌ ఉదయ్‌ అరెస్ట్

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 28: సహచర ట్రెనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదు నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ‌కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ ‌చేశారు. మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వద్ద అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని హైదరాబాద్‌ ‌తరలించారు. శంకరపల్లిలోని నేషనల్‌ ‌పోలీస్‌ అకాడలో మహిళా ట్రైనీ…

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి వాసి మృతి

రంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 28: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసి మృతి చెందారు. ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపాతి దీపారెడ్డి (44) న్యూజెర్సీలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మాడుగుల మండల కేంద్రానికి చెందిన  పట్టాభి శేఖర్‌ ‌రెడ్డి, శశిరేఖ దంపతుల కుమార్తె అయిన దీపారెడ్డికి…

విదేశీ యువతి పట్ల అసభ్య ప్రవర్తన

– హైదరాబాద్‌ ‌టెకీపై కేసు నమోదు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 27: కొండాపూర్‌ ‌ప్రాంతంలో విదేశీ యువతి పట్ల ఓ సాప్ట్‌వేర్‌ ఇం‌జినీర్‌ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. నెదర్లాండ్స్‌కు చెందిన యువతి తన బాయ్‌‌ఫ్రెండ్‌ను కలిసేందుకు మార్చి నెలలో భారత్‌కు వచ్చింది. ఆయువతి.. తన బాయ్‌‌ఫ్రెండ్‌తో కలిసి నివసిస్తుండగా, అదే ఇంట్లో మరో…

డ్రగ్స్ ‌మత్తులో పోలీసులపైకి కారుతో దూసుకెళ్లిన యువకుడు

– కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు – హ‌త్యాయత్నం కేసు నమోదు  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 27 : డ్రగ్స్ ‌మత్తులో ఉన్న ఓ యువకుడు తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకే కారుతో దూసుకెళ్లిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ హెడ్‌ ‌కానిస్టేబుల్‌ ‌కాలికి తీవ్ర గాయాలు…