Category Crime

‘నీట్’ పేపర్ లీక్ కేసులో డాక్టర్ అరెస్ట్ 

– ముమ్మరంగా సీబీఐ దర్యాప్తు  ముంబయి, మే 22: ‘నీట్’ గెస్ పేపర్‌ను కొనుగోలు చేసిన ఒక డాక్టర్‌ను సీబీఐ అదుపులోకి తీసుకున్నది. ఆయన హాస్పిటల్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహించి గెస్ పేపర్ లీక్ చేయడంపై ప్రశ్నిస్తున్నది. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన పీడియాట్రిషియన్ డాక్టర్ మనోజ్ శిరూరేకు ఇప్పటికే అరెస్టయిన ఎన్టీఏ కమిటీలో సభ్యుడైన పూణెకు…

యూఎల్‌సీ డిప్యూటీ కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ తనిఖీలు

మేడ్చల్, ప్రజాతంత్ర, మే 22: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ (యూఎల్‌సీ) వంశీ మోహన్ నివాసాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఆయనకు చెందిన ఎనిమిది ఇండ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులను వంశీమోహన్ భారీ ఎత్తున స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతనిపై ఏసీబీ కేసును నమోదు చేసి తనిఖీలు నిర్వహిస్తోంది. శేరిలింగంపల్లిలోనేగాక…

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో హైగ్రేడ్ గంజాయి భారీగా పట్టుపడింది. బ్యాంకాక్ నుంచి హైదరాబాదు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఎ) అధికారులు గుర్తించారు. నిందితులు విమానం దిగిన వెంటనే డీఆర్ఎ అధికారులకు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారిని…

అత్తాపూర్ యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం

– ఛేజ్ చేయడంతో పారిపోయిన దుండుగులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే20: అత్తాపూర్లో యువతి కిడ్నాప్ కథ సుఖాంతంగా ముగిసింది. ఎట్టకేలకు యువతిని పోలీసులు ట్రేస్ చేశారు. మలక్పేట్లోని తన ఇంట్లోనే యువతి సేఫ్ ఉన్నట్లు తెలిపారు. ఫోన్ నంబర్ ఆధారంగా యువతిని పోలీసులు గుర్తించారు. అత్తాపూర్ జోయ్ ఆస్పత్రి వద్ద అర్ధరాత్రి యువతి కిడ్నాప్ అవడం…

బైక్ ను ఢీకొన్న లారీ: ఇద్దరి మృతి

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మే 20: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బైపాస్ వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ఓ లారీ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా, మృతులను చందుపట్ల గ్రామానికి చెందిన జమ్మల లక్ష్మీకాంత్, సంగారెడ్డికి…

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం

– కోనేరులో పడి ముగ్గురు బాలల మృతి జగిత్యాల, ప్రజాతంత్ర, మే 20: జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేడిపల్లి మండలం కొండాపూర్‌లో ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు మృతిచెందారు. శివగంగ ఆలయ కోనేరులో పడి ప్రాణాలు కోల్పోయారు. మృతులను మన్వీత్ (11), మనస్వి (9), షార్వింద్ (7)గా గుర్తించారు. బుధవారం మధ్యాహ్న సమయంలో  ఆడుకునేందుకు…

కవాడీగూడలో దారుణం

– స్పా సెంటర్‌లో భార్యను హత్య చేసిన భర్త హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవాడిగూడలో కట్టుకున్న భార్యను భర్త అతి కిరాతకంగా చంపేశాడు. గొడవ పడి స్పా సెంటర్‌కు వచ్చిన భార్యపై భర్త కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.…

నగరంలో వరుస అత్యాచారాలు

– సినిమా షూటింగ్ పేర మోసం.. యువతిపై ఇద్దరి అత్యాచారం – మరో కేసులో బీటెక్ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19: నగరంలో వ‌రుస దారుణాలు చోటుచేసుకున్నాయి. సికింద్రాబాద్‌లో ఓ యువతిపై ఇద్దరు యువకులు రెండు రోజులపాటు అత్యాచారం సాగించగా ఇబ్రహీంపట్నంలో ఓ బిటెక్ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారం…

చాపకింద నీరులా మత మార్పిళ్లు

– యూపీలో నెట్‌వర్క్‌ను ఛేదించిన పోలీసులు – పదిమంది నిందితుల అరెస్ట్.. ముమ్మర దర్యాప్తు లక్నో, మే 19 : నాసిక్‌లోని ఓ బహుళజాతి కంపెనీలో బలవంతపు మత మార్పిళ్లు, లైంగిక వేధింపులు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అటువంటి మరో ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని విÖర్జాపుర్‌లో వెలుగులోకి వచ్చింది. జిమ్‌లలో చేరే మహిళలను లక్ష్యంగా చేసుకుని…