Category Crime

కుళ్లిపోయిన పదార్థాలతో సమోసాలు

– కుళ్లిన గుడ్లతో ఎగ్‌ ప‌ఫ్స్‌తయారీ – పాత బస్తీ కుల్సుంపురాలో అధికారుల దాడి – నిర్వాహ‌కుడి అరెస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 21: కుళ్లిపోయిన పదార్థాలతో సమోసాలు, పఫ్స్ ‌తయారు చేసి నగరంలోని ప్రముఖ హోటళ్లకు సరఫరా చేస్తున్న నిందితుడిని అధికారులు అరెస్ట్ ‌చేశారు. అబ్దుల్‌ అనే వ్యక్తి అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం పదార్థాలతో…

ఖమ్మం జిల్లాలో రెండు అగ్నిప్రమాదాలు

– భారీగా ఆస్తి నష్టం – సకాంల‌లో స్పందించిన అధికారులు ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 21: ఖమ్మం జిల్లాలో రెండు వేర్వేరు అగ్నిప్రమాద ఘటనలు  జరిగాయి. ఓలా ఎలక్ట్రి ‌బైక్‌ ‌షోరూంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నగరంలోని రోటరీ నగర్‌ ‌ప్రాంతంలో ఉన్న ఓలా ఎలక్ట్రి ‌బైక్‌ ‌షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మధిర మండలం…

డ్రగ్స్ ‌కేసులో ‘సిట్‌’ ‌దూకుడు

– అభిషేక్‌ ‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు రంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 21: సంచలనం సృష్టించిన మొయినాబాద్‌ ‌డ్రగ్స్ ‌కేసులో ‘సిట్‌’ ‌దూకుడు పెంచింది. ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. డ్రగ్‌ ‌పెడ్లర్‌, ‌సాప్ట్‌వేర్‌ ఇం‌జనీర్‌ అభిషేక్‌ ‌సింగ్‌ను ‘సిట్‌ ‘ అదుపులోకి తీసుకుంది. నిందితుల్లో ఒక్కరైన కౌశిక్‌ ‌రవి ఇచ్చిన సమాచారంతో…

కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మ‌హ‌త్య‌

– మొన్న భార్య.. నేడు భర్త.. కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 21: కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నెల 18న ఆయన భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. సీతంపేటకు చెందిన దివ్య(30)కు 2016లో దేసు చంద్రశేఖర్‌తో వివాహమైంది. ప్రస్తుతం వీరు కరీంనగర్‌లోని హనుమాన్‌నగర్‌లో ఉంటుండగా చంద్రశేఖర్ టూ…

గోదావరిలో ఐదుగురు యువకుల గల్లంతు

– ముగ్గురి మృతదేహాలు లభ్యం – భద్రాద్రిలో విషాదం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 20 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిధిలో గోదావరి నదిలో జరిగిన విషాద ఘటనలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. గురువారం  ఉగాది సెలవు సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చి సరదాగా నదిలో స్నానాలకు దిగారు. గోదావరిలో దిగిన సమయంలో…

ఎస్‌ఐ ‌భార్య ఆత్మహత్య

కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,మార్చి 18:కరీనంగర్‌ ‌జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరీంనగర్‌ ‌టూ టౌన్‌ ఎస్‌ఐ ‌చంద్రశేఖర్‌ ‌భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. విషపూరితమైన గన్నేరు పప్పు తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైన దివ్యను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, చంద్రశేఖర్‌, ‌దివ్య దంపతులకు…

దిల్లీ అగ్నిప్రమాదంలో 9మంది మృతి

– నాలుగు అంతస్థుల భవనంలో ఘ‌ట‌న‌ న్యూదిల్లీ, మార్చి 18: దిల్లీలోని పాలెంలో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో 9 మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. రామ్‌ ‌చౌక్‌ ‌మార్కెట్‌లో ఉన్న 4 అంతస్తుల భవనంలో ఉదయం 7 గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఆ సమయంలో చాలా మంది నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ భవనం…

తండ్రీకూతుళ్లను హత్య చేసిన అల్లుడు

– ఆపై పెట్రోల్‌ ‌పోసి తగులబెట్టాడు హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 18:హనుమకొండ జిల్లాలో ఘోరం జరిగింది. అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవదహనమై కనిపించారు. కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్‌ ‌గృహకల్పలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మృతులను రాజశేఖర్‌ (54), ‌రాజశ్రీ (24)గా గుర్తించారు. కాగా, రాజశ్రీకి…

అక్కను హత్య చేసిన తమ్ముడు

– పోలీస్‌ ‌విచారణలో నేరం అంగీకారం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 18:రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ ‌మండలం బాటసింగారంలో దారుణం చోటుచేసుకుంది. అక్క ప్రవర్తన సరిగా లేదనే కోపంతో ఆమెను తమ్ముడు హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు చేసి చెరువులో పడేశాడు. కొన్నాళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. ఆ తర్వాత ఆమె…