Category Crime

పుణె జిల్లాలో కల్తీ మద్యం విషాదం

– 11మంది మృత్యువాత – ఆందోళనకరంగా పలువురి పరిస్థితి పుణె, మే 29: మరోమారు కల్తీ మద్యం కాటేసింది. మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కల్తీ మద్యం విషాదం చోటుచేసుకుంది. పుణె, పింప్రి-చింఛ్వాడ్ జంట నగరాల్లో ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారన్నారు. బాధితుల్లో కొందరి…

ఫేక్ జీవోలతో భూ ఒప్పందాలు

– నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూమికి ఎసరు – ముఠాను అరెస్టు చేసిన పోలీసులు మేడ్చల్, ప్రజాతంత్ర, మే 29:ఫేక్ జీవోలు, అక్రమ భూ ఒప్పందాల ద్వారా భారీ మోసానికి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నమోదైన…

అర్థరాత్రి పోలీస్‌ ‌కార్యాలయం ముందే దారుణం

– ఒంటరిగా వెళుతున్న యువతిపై ఐదుగురు నేపాలీల దాడి – కేకలు వేయడంతో స్థానికులు వచ్చి దేహశుద్ది హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే28:హైదరాబాద్‌ ‌బషీర్‌ ‌బాగ్‌లో ఒంటరిగా వెళ్తున్న ఓ యువతి పట్ల కొందరు దుండగులుఅసభ్యంగా ప్రవర్తించారు. బుధవారం రాత్రి బషీర్‌ ‌బాగ్‌ ‌సీసీఎస్‌ ‌కార్యాలయం ఎదురుగా ఈ దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న యువతిని చూసి……

జడ్చర్ల వద్ద అర్థరాత్రి రెండు బస్సుల ఢీ

– ఒకరి మృతి, 14 మందికి గాయాలు మహబూబ్‌న‌గ‌ర్‌, ప్రజాతంత్ర, మే 28: మహబూబ్‌న‌గ‌ర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సును బెంగుళూరు వైపు వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో…

ఏసీబీ వలలో అవినీతి చేపలు

– పట్టుబడిన‌ మహిళా తహసిల్దార్, సర్వేయర్ మేడ్చల్, ప్ర‌జాతంత్ర‌, మే 26: : ఏసీబీ వలలో రెండు అవినీతి చేప‌లు చిక్కాయి. నాలా కన్వర్షన్ కోసం, భూములు సర్వే చేయడానికి లంచం తీసుకుంటూ మ‌హిళా తహసీల్దార్, మండల సర్వేయర్  రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలానికి చెందిన తహసీల్దార్ టి.సుచరిత రూ.2 లక్షల…

అడ్వకేట్ హత్య కేసులో స్కార్పియో స్వాధీనం

– లోతుగా విచారిస్తున్న పోలీస్ బృందాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ వద్ద కారుతో ఢీకొని న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను హత్య చేసిన కేసులో నిందితులను పట్టుకోవాలని ఆయన కుమారుడు నగర్ పోలీస్ కమిషనర్‌ను కోరారు. తనకున్న అనుమానలతో ఆధారాలను వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక ఆధారాలను…

లోయలోకి దూసుకెళ్లిన స్కార్పియో

– మహారాష్ట్రలో ఘ‌ట‌న‌ : 8 మంది దుర్మరణం ముంబై, మే 25 : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. రాయగఢ్‌లోని అంబెనాలి ఘాట్ సవిÖపంలో నదీ లోయలోకి స్కార్పియో వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఎనిమిదిమంది యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక బృందాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికి…

మాఫియాపై సైబరాబాద్ పోలీస్ కొరడా  

– రూ.3.69 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం – 154 మంది అరెస్ట్ శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, మే 23: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. ఎస్‌వోటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు శాంతిభద్రతల పోలీసులతో కలిసి ఏప్రిల్ 1 నుంచి మే 22 వరకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో …

గోనె సంచిలో యువకుడి మృత‌దేహం

– సూర్యాపేటలో ఘోరం! – హంతకుల వేట కోసం ప్రత్యేక పోలీసు బృందాల రంగప్రవేశం – నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేస్తాం – జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరిక సూర్యాపేట, ప్రజాతంత్ర, మే 23 : సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏర్కారం గ్రామ శివారులో ఘోర హత్యోదంతం వెలుగుచూసింది. రోడ్డు పక్కన…