Category Crime

బ్యాటరీ పేలి బాలుడి మృతి

ఆసిఫాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 23: కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ‌జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన నికాడి శారద-గణేష్‌ ‌దంపతుల పెద్ద కొడుకు లోకేశ్‌ (14) ‌స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం లోకేశ్‌ ఇం‌ట్లో కరెంట్‌ ‌స్విచ్‌బోర్డు వద్ద బ్యాటరీలతో సరదాగా వివిధ ప్రయోగాలు చేశాడు. ఒ కసారిగా పెద్ద…

ఆగి ఉన్న‌ లారీని ఢీకొన్న డీసీఎం

– ప్రమాదంలో డ్రైవర్‌, ‌క్లీనర్‌ ‌మృతి పెద్దపల్లి, ప్రజాతంత్ర, జూలై 22: రామగుండం ఎన్టీపీసీ రాజీవ్‌ ‌రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్ద‌రు వ్యక్తులు మృతిచెందారు. గోదావరిఖని వైపు వెళ్తున్న ఓ లారీ టైరు పంక్చర్‌ ‌కావడంతో రోడ్డుపై నిలపగా దానిని అదే మార్గంలో చత్తీస్‌గఢ్‌ ‌వైపు వెళ్తున్న…

రెడ్ కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

– ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలపై హైదరాబాద్, ఖమ్మంలో దాడులు – నగదు, బంగారం, ఆస్తుల పత్రాలు, వాహనాలు స్వాధీనం – 2019లోనూ ఏసీబీ ట్రాప్ లో చిక్కిన వెంకటరమణ శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జూలై 22: తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (రెడ్కో) డిప్యూటీ ఇంజనీర్ (డీఈ) ముత్యం వెంకటరమణపై ఆదాయానికి మించి ఆస్తులు…

పోలీసుల అదుపునుంచి నిందితుడు పరార్‌

‌- బాధ్యులైన పోలీసులకు ఛార్జ్ ‌మెమో నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 21: పోలీసుల కళ్లుగప్పి ఓ నిందితుడు పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే..నిజామాబాద్‌ ‌జిల్లా కేంద్రంలో పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ ‌పోలీసులు శనివారం డ్రంక్‌ అం‌డ్‌ ‌తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నంబర్‌ ‌లేని బైక్‌ ‌పై వచ్చిన ఇద్దరు అనుమానితులు…

పాత బస్తీలో ఫాస్ట్‌ఫుడ్‌ ‌సెంటర్లపై దాడులు

– వాడిన నూనె, రంగులు కలిపిన చికెన్‌ ‌స్వాధీనం – అపరిశుభ్ర వాతావరణంలో సెంటర్ల నిర్వహణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 18 : చాంద్రాయణగుట్టలోని ఫాస్ట్‌ఫుడ్‌ ‌సెంటర్లపై టాస్క్‌ఫోర్స్, ‌ఫుడ్‌ ‌సేప్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. అల్‌-‌మదీనా చైనీస్‌ ‌ఫాస్ట్ ‌ఫుడ్‌ ‌సెంటర్‌, ఒమెర్‌ ‌చైనీస్‌ ‌ఫాస్ట్ ‌ఫుడ్‌ ‌సెంటర్‌లో తనిఖీలు చేయగా అపరిశుభ్ర…

మెడికల్‌ ‌విద్యార్థిని, యువకుడు ఆత్మహత్య

– ఒకే ఊళ్లో వేర్వేరుచోట్ల ఉరేసుకుని మృతి నల్లగొండ, ప్రజాతంత్ర, జూలై 18: జిల్లాలో వైద్య విద్యార్థిని, ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీలో ఎంబీబీఎస్‌ ‌తొలి సంవత్సరం చదువుతున్న…

ఆసిఫాబాద్‌ ‌రైల్వే స్టేషన్ ‌సమీపంలో హత్య

– వృద్దుడిని నరికి చంపిన దుండగులు కొమురంభీం ఆసిఫాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై17 : జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆసిఫాబాద్‌ ‌రోడ్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌సపంలో ఒక వృద్ధుడిని గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. నిందితులు వృద్ధుడి తలను, మొండాన్ని వేరు చేసి పడేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న…

సైదాబాద్‌ ‌స్కూల్‌పై తల్లిదండ్రుల ఫిర్యాదు

– పోలీసుల కేసు నమోదు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జులై17: నగరంలోని సైదాబాద్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో ఓ స్కూళ్లో వివాదాస్పద ఇస్లాం బోధనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగడంతో తల్లిదండ్రుల ఫిర్యయాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సైదాబాద్‌  ఓ ‌ప్రైవేట్‌ ‌పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థితో బలవంతంగా ఇస్లామిక్‌…

ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డుపై ప్రమాదం

– ఇద్దరు వ్యక్తుల దుర్మరణం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 17: హైదరాబాద్‌ ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డుపై  కీసర పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఓఆర్‌ఆర్‌పై జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపక్కన నిలిపి ఉన్న ట్రాలీ ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులు రాములు (60),…