Category Crime

పాదచారులపైకి దూసుకెళ్లిన ట్రక్కు

– ఏడుగురి దుర్మరణం రాజ్‌కోట్, ఏప్రిల్ 13: ఓ ట్రక్కు అదుపుతప్పి నడుచుకుంటూ వెళ్తున్న యాత్రికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. వారిలో ఆరుగురు యాత్రికులు కాగా మరో వ్యక్తి రోడ్డు పక్కన తన వాహనం టైరు మారుస్తున్న డంపర్ డ్రైవర్. యాత్రికులు రాజస్థాన్ రాజ్‌కోట్‌లోని గద్కా గ్రామం నుంచి దేకావాలాలోని మహదేవ్…

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

– బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురి దుర్మరణం లక్నో, ఏప్రిల్ 13 : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హాపూర్ ప్రాంతంలో బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి వేడుక నుంచి తిరిగి వస్తున్న ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ముందున్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం…

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు

– ఇద్దరి మృతి, ఒక‌రికి తీవ్ర గాయాలు కామారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న అంబులెన్స్‌ను వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ…

యువతి ఆత్మహత్య

– నిశ్చితార్థం అయిన వ్య‌క్తి హెచ్ఐవి రక్తం ఎక్కించడంతో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : హెచ్ఐవీ రక్తం ఎక్కించిన సంఘటనలో బాధితురాలు శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడ రాజీవ్ గృహకల్పలోని తమ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన…

ఆడపిల్లలు పుడుతున్నారని..

 – భార్య‌, ఇద్దరు పిల్ల‌ల్ని బ‌లిగొన్న భ‌ర్త‌ – తల్లీకూతుళ్ల హత్య కేసులో పురోగతి వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తల్లీకూతుళ్ల హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో భర్తతోపాటు పదిమంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు డాక్టర్లు బాల్నె పూర్ణిమ, ఎస్.రవళి పరారీలో ఉన్నారు.…

ఆటోలో యువకుడి మృతదేహం

– ఉరేసుకున్నట్లుగా రాడ్‌కు మృత‌దేహం – హత్య చేశారని కుటుంబీకుల ఆరోపణ – అనుమానాస్పద మృతిగా పోలీసుల దర్యాప్తు సూర్యాపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది.  రత్నావత్ మణి భార్గవ్ అనే యువకుడి మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఆటోలో…

సామూహిక అత్యాచారం.. హత్య

– హాస్పిటల్ ఎదుట బాధిత కుటుంబం ఆందోళన వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: రాయపర్తి మండలంలో సామూహిక హత్యాచారం తీవ్ర కలకలం రేపింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిపై నలుగురు యువకులు హత్యాచారానికి పాల్పడ్డారు. తమ కుమార్తె(21)పై బుధవారం రాత్రి రావూరు తండాకి చెందిన నలుగురు అత్యాచారం చేశారని యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.…

ఎమ్మెల్యే పల్లాకు సైబర్ నేరగాడి బురిడీ 

– కేంద్ర పథకం పేరు చెప్పి రూ.లక్ష లూటీ – పోలీసులను ఆశ్రయించిన జనగామ ఎమ్మెల్యే జనగామ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : సైబర్ నేరగాళ్ల చేతిలో సాధారణ ప్రజల నుంచి ఉన్నతమైనహోదాల్లో ఉన్నవారి వరకు ఎందరో మోసపోగా తాజాగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆ జాబితాలో చేరారు. ఈనెల 5న హైదరాబాద్‌లో ఉన్న…

పైలట్‌ ‌శిక్షణకు వచ్చిన యువతిపై అత్యాచారం

– ఇన్‌‌స్ట్రక్టర్‌ ‌అఘాయిత్యం – ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ ‌చేసిన పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌8: ‌బేగంపేట పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఏవికన్స్ ‌పైలట్‌ ‌శిక్షణ సంస్థలో శిక్షణ తీసుకుంటున్న యువతిపై  ఇన్‌‌స్ట్రక్టర్‌ గా పనిచేస్తున్న కేరళకు చెందిన నసిముద్దీన్‌ ‌అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నసీముద్దీన్‌ ‌కు దమ్మాయిగూడకు చెందిన మరొక …