Category Crime

లంచం @ రూ.5 లక్షలు

– ఏసీబీకి చిక్కిన బోరబండ జీహెచ్ఎంసీ జూనియర్ అసిస్టెంట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 :ఇంటి నిర్మా ణానికి అవసరమయ్యే అనుమతుల కోసం లంచం డిమాండ్ చేసిన జూనియన్ అసిస్టెం ట్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. బోరబండ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న బి శ్రీలత సోమవారం బాధితుడి…

కూకట్‌పల్లిలో విషాద ఘటన

– నవ దంపతుల ఆత్మహత్య హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక్(28), మంజుల(27) అనే నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కార్తీక్ ఉరివేసుకోగా మంజుల పాయిజన్ తీసుకొన్నట్లు సమాచారం. మార్చి 8న పెళ్లి జరగగా రెండు నెలలైనా గడవకముందే ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు…

సంపన్న అమ్మాయిలే టార్గెట్

– ఇన్‌స్టా వేదికగా వలపు వల – ట్రాప్ చేసి రూ.లక్షల్లో వసూళ్లు – ఇద్దరు నిందితుల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యువతులను ముఖ్యంగా సంపన్న కుటుంబాలకు చెందిన వారిని మాయమాటలతో ట్రాప్ చేసి రూ.లక్షలు వసూలు చేస్తున్న ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. కీలక నిందితులుగా…

అమ్మ.. నాన్న.. ఓ కుమార్తె..

– మిస్టరీగా ముగ్గురి మృతి ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : జిల్లా కేంద్రం అయిన ఖమ్మం నగరంలో తండ్రి, పెద్ద కుమార్తె మృతి మిస్టరీ వీడకముందే తల్లి కూడా మరణించడంతో ముగ్గురి మరణం కేసు మరింత జఠిలంగా మారింది. తల్లి మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం అనంతరం ఆమె స్వస్థలానికి తరలించారు. పోలీసులు, స్థానికుల కథనం…

కన్నతండ్రే కాలయముడయ్యాడు

– ఇద్దరు చిన్నారులకు ఉరివేసి తండ్రి ఆత్మహత్య – మద్యం మత్తులో ఘాతుకం – అమ్మాపురం గ్రామంలో విషాదం] తొర్రూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : నాన్న వెంట వెళ్తే రక్షణ ఉంటుందన్న ఆ చిన్నారుల నమ్మకమే వారి పాలిట శాపమైంది. చాక్లెట్లు కొనిస్తాడన్న తండ్రి మాటలు నమ్మి హుషారుగా బైక్ ఎక్కిన ఆ పసి…

పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భయం

– విద్యార్థిని ఆత్మహత్య మెదక్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మెదక్ జిల్లా కొత్తపల్లి తండాలో ఈ విషాద ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపల్లి తండాకు చెందిన బానోత్ సాయిప్రియ (16) స్థానిక జడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఈ…

రీల్స్ మోజులో బాలుడు

– బిల్డింగ్‌పై నుంచి పడి తీవ్ర గాయాలు – చికిత్స పొందుతూ మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : గంటలతరబడి రీల్స్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేసేవారు కొందరైతే.. రీల్స్ కోసం రిస్క్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు మరికొందరు. రీల్స్ కోసం రిస్క్ చేసి మరో బాలుడు ప్రాణాలు వదిలిన సంఘటన…

రూ.వంద అప్పు ఇవ్వనందుకు దంపతులపై దాడి

– భర్త మృతి, భార్య పరిస్థితి విషమం మంచిర్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: మంచిర్యాలలో దారుణం చోటుచేసుకుంది. అప్పు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి దంపతులపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో భర్త చనిపోగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన శంకరయ్య దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఓ వ్యక్తి…