Category Crime

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌పై దుండగుల రాళ్ల దాడి

– గస్తీ పోలీసులు రావడంతో ముఠా పరార్‌ ‌- ముఠాలో పోలీసులకు చిక్కిన ఇద్దరు మహిళలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8: ఒడిశా, బిహార్‌ ‌రాష్ట్రాల తరహాలో తెలంగాణలోనూ రైలుపై దాడి జరగడం కలకలం రేపింది. తిమ్మాపూర్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌సపంలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ ‌లక్ష్యంగా దుండగులు రాళ్లతో దాడికి తెగబడ్డారు. గస్తీలో ఉన్న పోలీసులు…

తాగుబోతు ర్యాష్‌ ‌డ్రైవింగ్‌కు ముగ్గురు బలి

– ఇద్దరు ఇంజనీరింగ్‌ ‌విద్యార్థులు, మరో యువకుడు  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌8: ఓ ‌తాగుబోతు డ్రైవర్‌ ‌సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. మూడు కుటుంబాల్లో కడుపుకోత పెట్టాడు. ముగ్గురు యువకులు దర్మరణం చెందారు. భవిష్యత్‌పై ఎంతో కలలతో ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టిన ఇద్దరు విద్యార్థులు అసువులు బాసారు. సాగర్‌ ‌రోడ్డు హస్తినాపురం వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం…

ఏసీబీకి చిక్కిన అగ్రి వర్సిటీ అసోసియేట్ డీన్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: ఎన్ని దాడులు జరుగుతున్నా లంచావతారులు మాత్రం మారడం లేదు. నిత్యం ఎక్కడోచోట లంచగొండులు పట్టుబడుతూనే ఉన్నారు. ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ అసోసియేట్ డీన్ గోవర్ధన్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఒక విత్తన కంపెనీ నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా…

సోలిపూర్ రైస్ మిల్లులో ఆక‌స్మిక త‌నిఖీలు

– రూ.8 కోట్ల విలువైన 3415.961 మెట్రిక్ టన్నుల ధాన్యం గల్లంతు వనపర్తి, ప్రజాతంత్ర, ఏప్రిల్  7 : వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం సోలిపూర్ గ్రామంలోని ఎస్ఎల్ఎన్ఎస్ రైస్ మిల్లులో మంగళవారం సివిల్ సప్లై అధికారుల తనిఖీల్లో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో విలువైన ధాన్యం గల్లంతైనట్లు గుర్తించారు. 2022-23…

ఐపీఎల్‌ ‌పేరుతో ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌మోసాలు

-బెట్టింగ్‌ ‌యాప్‌ ఉచ్చులో పడకండి -నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జన్నార్‌ ‌హెచ్చరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7: ఐపీఎల్‌ ‌మ్యాచ్‌ల పేరుతో ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌మోసాలు పెరిగి పోతున్నాయని… ఈ ఉచ్చులో పడవద్దని హైదరాబాద్‌ ‌సిటీ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జనార్‌ ‌హెచ్చరిక జారీ చేశారు. ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌పై సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సీపీ స్పందించారు. సోషల్…

ఎంఐఎం మాజీ కార్పొరేటర్‌ ‌మహమ్మద్‌ ‌గౌస్‌ ‌కుమారుడి అరెస్ట్

– అధికారుల విధులకు ఆటంకం క‌లిగించినందుకు ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6:‌ పాత బస్తీలో చార్మినార్ ‌సమీపంలో ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో ఎంఐఎం మాజీ కార్పొరేటర్‌ ‌మహమ్మద్‌ ‌గౌస్‌ ‌కుమారుడు మహమ్మద్‌ ‌సాహిల్‌ ‌ను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. చార్మినార్‌ ‌పరిసర ప్రాంతాల్లో…

ఆగివున్న లారీని ఢీకొన్న కారు

– అక్కడికక్కడే ఇద్దరి మృతి కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ -పెద్దపల్లి బైపాస్‌లో బొమ్మకల్‌ ఫ్లై ఓవ‌ర్‌ వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు పక్క నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని వారిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో…

సైబర్‌ ‌నేరాల కేసు మరో కీలక మలుపు

– మరో ముగ్గురు బ్యాంక్‌ ఉద్యోగుల అరెస్ట్ ‌ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 2: సత్తుపల్లి సైబర్‌ ‌నేరాల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు బ్యాంక్‌ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్‌ ‌క్రైమ్‌ ‌కేసులో సీఆర్‌వోలు ఓర్సు కృప, మంద శ్రీహరిబాబు, బీఆర్‌వో జుంజునూరి రాధాకృష్ణలను సత్తుపల్లి…

యువకుడిపై గంజాయి బ్యాచ్‌ ‌దాడి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 2: ‌మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి గ్యాంగ్‌ ఆగడాలు రోజురోజుకూ మితిరిపోతున్నాయి. స్థానికంగా ఉంటున్న వారి పట్ల ఈ గ్యాంగ్‌ అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు దాడులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్‌ ఓ ‌యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసింది. శాస్త్రీపురంలో ఫహాద్‌ అనే యువకుడిపై కత్తులు, రాడ్స్‌తో దాడి చేసింది.…