Category ముఖ్యాంశాలు

రేప‌టినుంచి సరస్వతీ నది అంత్య పుష్కరాలు

– కంచి స్వామి, గవర్నర్ శుక్లాల తొలి పుష్కర స్నానం – 30-40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా – ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : కాళేశ్వరం వద్ద ఈనెల 21నుంచి జరిగే సరస్వతీ నది అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేసింది. 12…

నెట్ జీరో సిటీ తరహాలో ఫ్యూచర్ సిటీ

– అంతర్జాతీయ సంస్థలను రప్పించాలి – ప్రజాప్రతినిధులు, బ్యురోక్రాట్లు, జర్నలిస్టులకు 500 ఎకరాలు – హెల్త్ క్లస్టర్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి – పరిశ్రమల ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : భారత్ ఫ్యూచర్ సిటీలో నెట్ జీరో సిటీ తరహాలోనే డిజైన్స్ ఉండాలని, మౌలిక వసతుల కల్పన…

అమృత్ 2.0లో మూసీ నది శుద్ధి

– 39 ఎస్టీపీలను మంజూరు చేసిన కేంద్రం – మెట్రో రెండో దశపై సానుకూలంగా పరిశీలిస్తాం – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కేంద్ర పట్టణ శాఖ మంత్రి ఖట్టర్ న్యూదిల్లీ, మే 20 : కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

ఎండల తీవ్రత తో అప్రమత్తం గా ఉండాలి

* క‌లెక్ట‌ర్ల‌కు దిశానిర్దేశం చేయాల‌ని సీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు   హైద‌రాబ‌ద్‌: తీవ్ర‌మైన వ‌డ గాలులు, ఎండ తీవ్ర‌త‌పై వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌నున్నందున ఆయా జిల్లాల అధికారులు అవ‌స‌ర‌మైన…

ఆవిర్భావ దిన వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

– అధికారులకు స్పెషల్ సీఎస్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2న ఘనంగా  నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దిన వేడుకలను సికింద్రాబాద్‌లోని…

నిప్పుల కొలిమే!

– ఆదిలాబాద్‌ ‌జిల్లాలో మండుటెండలు – 44.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు – జనం బయటకు రాలేక అవ‌స్థ‌లు ఆదిలాబాద్‌,‌ప్రజాతంత్ర, మే 19 : ఆదిలాబాద్‌ ‌జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతున్నది. సోమవారం 44.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు కాగా.. మంగళవారం కూడా అదే పరిస్థితి నెలకొంది. మండుటెండల తో ప్రజలు బయటకు…

పదవులు రెండు.. ఆశావహులు పదుల్లో..

– ప్రభుత్వ కాల పరిమితి ఇక రెండున్నరేండ్లే – అధిష్ఠానానికే విజప్తి చేసుకుంటున్న ఎమ్మెల్యేలు – ప్రక్షాళన చేస్తే పరిస్థితి ఏమిటి? – మంత్రివర్గ విస్తరణపై మల్లగుల్లాలు – కార్పొరేషన్ల చైర్మన్‌ల భర్తీలో అసంతృప్తి – బీజేపీ భయంతో ఆచితూచి అడుగులు                    …

కేబినెట్ భేటీ 23కు వాయిదా ?

– సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో నిర్ణయం – ఈసారి యాదగిరిగుట్టలో నిర్వహించే యోచన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19: ఈనెల 21న జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. అదే రోజున సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ సమావేశాన్ని 23వ తేదీన రాజధాని వెలుపల…

పాలమూరు ప్రాజెక్టులకు అత్యంత‌ ప్రాధాన్యత

– దేవాదుల, ఎస్సెల్బీసీ, సీతారామలతో సమానంగా పూర్తి – పాలమూరుకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రణాళికలు – జూరాలలో పూడిక తీసి నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచుతాం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి…