Category ముఖ్యాంశాలు

ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమా

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9ః రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట…

మాన‌వ జ్ఞానాన్ని ప్ర‌భావితం చేస్తున్న ఏఐ

– మాన‌వ విచక్ష‌ణ‌, క‌రుణ‌కు ఏఐ ప్ర‌త్యామ్నాయం కాదు – మార్పుల‌కు అనుగుణంగా యువ‌త ఎద‌గాలి – విద్య ల‌క్ష్యం స‌మాజ హితం కావాలి – గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9: ఏఐ ఇక భవిష్యత్తు కల కాదని, ఇది విద్య, పాలన, ఆరోగ్య రంగం, పరిశ్రమలు, మానవ జ్ఞానాన్ని ప్రభావితం…

రైతు సంక్షేమమే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ లక్ష్యం

– పంటలను ఎండపెట్టిన ఘనత బీఆర్‌ఎస్‌ ‌దే -ఒక్క ఎక‌రానికి నీళ్లివ్వ‌లేదు -వేల కోట్లు మింగిన కేసీఆర్‌ ‌ప్రభుత్వం – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి – ఉమ్మడి ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేస్తాం – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల దమ్మపేట, ప్రజాతంత్ర ,జనవరి 09 : పదేళ్ళ కాలంలో బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం…

ఉర్దూ యూనివ‌ర్సిటీని నిర్వీర్యం చేసే య‌త్నం

– రియ‌ల్ ఎస్టేట్ అవ‌స‌రాల‌ కోసం వాడ‌టం దారుణం – ల్యాండ్ స్నాచ‌ర్‌గా మారిన ప్ర‌భుత్వం – కేంద్రం క‌ఠినంగా వుంటే ఇటువంటివి జ‌ర‌గ‌వు – ఉర్దూ యూనివ‌ర్సిటీకి అండ‌గా వుంటాం – పార్ల‌మెంట్‌లో ఈ అంశాన్ని లేవ‌నెత్తుతాం – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9: హైదరాబాద్ తలమానికంగా దేశంలో…

హైద‌రాబాద్ అభివృద్ధి వెనుక 30 ఏళ్ల శ్ర‌మ‌

– 2047 నాటికి 3 ట్రిలియ‌న్ల ఎకాన‌మీగా తెలంగాణ‌ – యువ పారిశ్రామికవేత్త‌ల‌కు ప్రోత్సాహం – బ‌ల్క్ డ్ర‌గ్స్ లో 40 శాతం తెలంగాణ‌లోనే ఉత్ప‌త్తి – స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికే ప్రాధాన్యం – ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9: హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడగలుగుతోంది అంటే ముప్ప‌య్యేళ్ల (1995 నుంచి 2025…

కేసీఆర్‌ ‌కుటుంబానికి విదేశాల్లో భారీ పెట్టుబడులు

– దాదాపు 30 వేల ఎకరాల భూములు దోచుకున్న ఘనులు – పీసీసీ జనరల్‌ ‌సెక్రటరీ గజ్జల కాంతం ఆరోపణలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 9: కేసీఆర్‌ ‌కుటుంబం అమెరికాలో రూ.40 వేల కోట్లు, దుబాయ్‌లో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిందని పీసీసీ తెలంగాణ జనరల్‌ ‌సెక్రెటరీ గజ్జల కాంతం సంచలన ఆరోపణలు చేశారు.…

టెలిమెట్రిల ఏర్పాటులో ఎందుకింత నిర్ల‌క్ష్యం?

– ఇందుకు కేటాయించిన రూ.4.18 కోట్ల దారిమ‌ళ్లింపు -ఉద్దేశ‌పూర్వ‌కంగానే టెలిమెట్రిల ఏర్పాటులో జాప్యం -ఏపీ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యాన్ని ఎందుకు ప్ర‌శ్నించ‌రు? -ప్ర‌భుత్వాన్ని నిల‌దీసిన హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8: టెలీమెట్రిల ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  కృష్ణా జలాల…

మున్సిపల్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ ‌సన్నద్దం

– మరోమారు ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు – ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలకు ప్లాన్‌ -‌ ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు సభల నిర్వహణ – బాధ్యత మంత్రి పొంగులేటికి అప్పగింత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 8: రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ ‌పార్టీ సత్తా చాటింది.…

కృష్ణా జలాలపై పదేపదే రాజకీయాలు

– పాలమూరు-రంగారెడ్డికి విభజన చట్టంలో ప్రతిపాదన ఏదీ? – పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తోడితే కేసీఆర్‌ ఏం ‌చేశారు? -కే సీఆర్‌ 229 ‌టిఎంసిలు చాలని సంతకం పెట్టలేదా? ‌- జగన్‌తో కలసి ఏం మాట్లాడారో బయటపెట్టాలి – మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌ కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 8: కృష్ణా…