వైభవంగా సరస్వతి నది అంత్య పుష్కరాలు షురూ

– తొలి పుష్కర స్నానమాచరించిన కంచి పీఠాధిపతి, మంత్రులు – తరలివస్తున్న భక్తులు – భక్తి పారవశ్యంతో పులకిస్తున్న త్రివేణి సంగమం …

– తొలి పుష్కర స్నానమాచరించిన కంచి పీఠాధిపతి, మంత్రులు – తరలివస్తున్న భక్తులు – భక్తి పారవశ్యంతో పులకిస్తున్న త్రివేణి సంగమం …

– ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు – కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని సీఎస్కు సీఎం ఆదేశాలు హైదరాబద్, ప్రజాతంత్ర, మే 20 : తీవ్రమైన వడ గాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ…

-13 రాష్ట్రాల్లో దాడులు – 66 మంది నిందితుల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్న ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్వర్క్ను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ సిటీ పోలీసు సైబర్ క్రైమ్ విభాగం ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ను నిర్వహించింది. గతంలో మ్యూల్ ఖాతాదారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 1.0, నేరాలకు…

– 2న రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు సీఎం రేవంత్ శ్రీకారం – అర్హులైన ప్రతితీ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు – ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్/కొమరం భీమ్ ఆసిఫాబాద్, ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న పేదల సొంతింటి కలలను నిజం చేసే ప్రతిష్టాత్మక ఇందిరమ్మ…

– ఎస్ఏఎస్సీఐ కింద రూ.5వేల కోట్ల ప్రత్యేక సాయం కావాలి – విద్యా పెట్టుబడులను ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలి – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు డిప్యూటీ సీఎం భట్టి వినతి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 20: స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (ఎస్ఏఎస్సీఐ) కింద రాష్ట్రానికి అదనంగా…

– కంచి స్వామి, గవర్నర్ శుక్లాల తొలి పుష్కర స్నానం – 30-40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా – ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : కాళేశ్వరం వద్ద ఈనెల 21నుంచి జరిగే సరస్వతీ నది అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేసింది. 12…

– అంతర్జాతీయ సంస్థలను రప్పించాలి – ప్రజాప్రతినిధులు, బ్యురోక్రాట్లు, జర్నలిస్టులకు 500 ఎకరాలు – హెల్త్ క్లస్టర్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి – పరిశ్రమల ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : భారత్ ఫ్యూచర్ సిటీలో నెట్ జీరో సిటీ తరహాలోనే డిజైన్స్ ఉండాలని, మౌలిక వసతుల కల్పన…

– 39 ఎస్టీపీలను మంజూరు చేసిన కేంద్రం – మెట్రో రెండో దశపై సానుకూలంగా పరిశీలిస్తాం – కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో కేంద్ర పట్టణ శాఖ మంత్రి ఖట్టర్ న్యూదిల్లీ, మే 20 : కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

* కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని సీఎస్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు హైదరాబద్: తీవ్రమైన వడ గాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నందున ఆయా జిల్లాల అధికారులు అవసరమైన…