Category ముఖ్యాంశాలు

వైభవంగా సరస్వతి నది అంత్య పుష్కరాలు షురూ

– తొలి పుష్కర స్నానమాచరించిన కంచి పీఠాధిపతి, మంత్రులు – తరలివస్తున్న భక్తులు – భక్తి పారవశ్యంతో పులకిస్తున్న త్రివేణి సంగమం                                                …

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

– ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు – కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని సీఎస్‌కు సీఎం ఆదేశాలు హైదరాబద్, ప్రజాతంత్ర, మే 20 : తీవ్రమైన వడ గాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ…

ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై ఆపరేషన్ ఆక్టోపస్ 3.0

-13 రాష్ట్రాల్లో దాడులు  – 66 మంది నిందితుల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్న ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ సిటీ పోలీసు సైబర్ క్రైమ్ విభాగం ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ను నిర్వహించింది. గతంలో మ్యూల్ ఖాతాదారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 1.0, నేరాలకు…

ఆసిఫాబాద్ గడ్డపై ‘ఇందిరమ్మ’ పండుగ

– 2న రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు సీఎం రేవంత్ శ్రీకారం – అర్హులైన ప్రతితీ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు – ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్/కొమరం భీమ్ ఆసిఫాబాద్, ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న పేదల సొంతింటి కలలను నిజం చేసే ప్రతిష్టాత్మక ఇందిరమ్మ…

మరింత ఆర్థిక మద్దతు అవసరం

– ఎస్‌ఏఎస్‌సీఐ కింద రూ.5వేల కోట్ల ప్రత్యేక సాయం కావాలి – విద్యా పెట్టుబడులను ఎఫ్‌ఆర్‌బీఎం నుంచి మినహాయించాలి – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు డిప్యూటీ సీఎం భట్టి వినతి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 20: స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎస్‌ఏఎస్‌సీఐ) కింద రాష్ట్రానికి అదనంగా…

రేప‌టినుంచి సరస్వతీ నది అంత్య పుష్కరాలు

– కంచి స్వామి, గవర్నర్ శుక్లాల తొలి పుష్కర స్నానం – 30-40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా – ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : కాళేశ్వరం వద్ద ఈనెల 21నుంచి జరిగే సరస్వతీ నది అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేసింది. 12…

నెట్ జీరో సిటీ తరహాలో ఫ్యూచర్ సిటీ

– అంతర్జాతీయ సంస్థలను రప్పించాలి – ప్రజాప్రతినిధులు, బ్యురోక్రాట్లు, జర్నలిస్టులకు 500 ఎకరాలు – హెల్త్ క్లస్టర్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి – పరిశ్రమల ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : భారత్ ఫ్యూచర్ సిటీలో నెట్ జీరో సిటీ తరహాలోనే డిజైన్స్ ఉండాలని, మౌలిక వసతుల కల్పన…

అమృత్ 2.0లో మూసీ నది శుద్ధి

– 39 ఎస్టీపీలను మంజూరు చేసిన కేంద్రం – మెట్రో రెండో దశపై సానుకూలంగా పరిశీలిస్తాం – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కేంద్ర పట్టణ శాఖ మంత్రి ఖట్టర్ న్యూదిల్లీ, మే 20 : కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

ఎండల తీవ్రత తో అప్రమత్తం గా ఉండాలి

* క‌లెక్ట‌ర్ల‌కు దిశానిర్దేశం చేయాల‌ని సీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు   హైద‌రాబ‌ద్‌: తీవ్ర‌మైన వ‌డ గాలులు, ఎండ తీవ్ర‌త‌పై వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌నున్నందున ఆయా జిల్లాల అధికారులు అవ‌స‌ర‌మైన…