Category ముఖ్యాంశాలు

కుంభమేళాకు మించి మేడారం జాతర

– 3 కోట్ల మంది హాజరయ్యే అవకాశం – రూ.250 కోట్లకుపైగా నిధులతో పనులు – భ‌క్తులు ఇబ్బంది ప‌డ‌కుండా సూచిక‌లు ఏర్పాటు చేయాలి – సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ – మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, సీతక్క – ట్రాఫిక్‌ నియంత్రణకు డ్రోన్‌లు వాడాలి: సీఎస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13…

ఉగాదినాటికి సనత్‌నగర్‌ టిమ్స్‌ ప్రారంభం

– గుండె సంబంధ చికిత్సకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ – ఇక్క‌డే అత్యాధునిక ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సెంటర్‌ – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13: సనత్‌నగర్‌ టిమ్స్‌ హాస్పిటల్‌ను ఉగాది నాటికి ప్రారంభిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ వెల్లడిరచారు. హాస్పిటల్‌ భవన నిర్మాణ పనులు…

రెండేళ్లలో 9,572 ఉద్యోగాలు భర్తీ చేశాం

– మరో 7,267 ఉద్యోగాల భర్తీ చివరి దశలో ఉంది – త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు – ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రతి పోస్టునూ రిక్రూట్‌ చేస్తాం – ల్యాబ్‌ టెక్నీషియన్‌గా ఎంపికైన 1,257మందికి నియామక పత్రాల అందజేత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలో మరో భారీ నియామక ప్రక్రియ…

పండుగ‌ల సీజ‌న్‌లో  విందులు, వినోదాల‌తో జాగ్రత్త 

పెరుగుతున్న గుండె స‌మ‌స్య‌లు- దెబ్బ‌తింటున్న జీర్ణ‌వ్య‌వస్థ‌ – జీవ‌న‌శైలి స‌మ‌స్య‌లే కార‌ణం -మితాహారం, త‌గినంత నిద్ర అవ‌స‌రం – కేర్ హాస్పిట‌ల్స్ వైద్యులు సంవత్సరాంత వేడుకల తర్వాతి వారం రోజుల్లో గుండె సంబంధిత సమస్యలు, కాలేయంపై ఒత్తిడి, షుగర్ తదితర మెటబాలిక్ సమస్యలతో చికిత్స కోసం వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని కేర్ హాస్పిటల్స్…

‘పోలవరం-నల్లమల సాగర్‌’పై సుప్రీంకోర్టు విచారణ

– విచారణకు హాజరైన మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి – మధ్యవర్తిత్వమే మంచిది – తెలంగాణకు ధ‌ర్మాస‌నం సూచన – కేటాయింపులకు మించి వాడ‌రాదు – మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జనవరి12: పోలవరం – నల్లమల సాగర్‌ ‌లింక్‌ ‌ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు వచ్చింది.. ఈ విచారణకు తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి…

జిల్లాల‌ను ర‌ద్దు చేస్తే ఊరుకోం

– పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప‌క్క‌న పెట్టారు – రైతుల‌కు యూరియా అందించ‌లేని ప్ర‌భుత్వం – కాంగ్రెస్ పాల‌న‌లో ఉన్న ప‌థ‌కాలు పోయాయి – ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌మంటే తిట్ల పురాణ‌మా? – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌హ‌బూబ్ న‌గ‌ర్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12:  కాంగ్రెస్ పార్టీ జిల్లాలను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ…

దివ్యాంగులు ఆత్మగౌరవంతో నిలబడేలా భరోసా

– రూ.50 కోట్లతో సహాయ ఉపకరణాలు పంపిణీ – అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నాం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12ః ఒక కుటుంబ సభ్యునిలా దివ్యాంగుల‌కు భరోసా కల్పించేందుకు త‌మ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా రూ.50 కోట్లు కేటాయించింద‌ని, విద్య, ఉద్యోగాల భర్తీలో వారి కోటాను వారికి కేటాయిస్తున్నామని…

అశాస్త్రీయంగా జిల్లాల విభజన

– వాటిని సరిదిద్ది పాలనాపర ఇబ్బందులు తొలగిస్తాం – రిటైర్డ్ ‌జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు – సంక్రాంతి కానుక‌గా డీఏ – టీజీఓ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, జనవరి 12: గత ప్రభుత్వం అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు, మండలాలను రేషనలైజ్‌ ‌చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి…

విచార‌ణ అర్హ‌త‌ లేని పిటిష‌న్‌తో తెలంగాణ‌కు అన్యాయం

– పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు స్టే తెచ్చిన ఏపీ – సివిల్ సూట్ దాఖ‌లు చేస్తామ‌న‌డం అన్యాయం – ఏపీకి స‌హ‌క‌రిస్తున్న రేవంత్ ప్ర‌భుత్వం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఆగ్ర‌హం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే ఇక్కడి…