Category ముఖ్యాంశాలు

ఇందిరమ్మ ఇండ్లతో పేదవారికి భరోసా

– మార్చి ఆఖరుకు రామస్వామి గుట్ట మోడల్‌ కాలనీ పూర్తి – రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 7: ఏప్రిల్‌లో మరో విడత, రానున్న రెండేళ్లలో రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి…

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి క్యూర్, ప్యూర్, రేర్ పాలసీ

– 2047కు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగడమే లక్ష్యం – రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ అభివృద్ధి బాట పట్టించడమే ధ్యేయం – మహిళా సంఘాలను కార్పొరేట్‌ సంస్థలుగా తీర్చిదిద్దుతున్నాం – ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః ఈ పేపర్ కేవ‌లం ప్రభుత్వ నివేదిక కాదు.. రాజకీయ ప్రణాళికా పేపర్ అంతకన్నా…

బొగ్గు రంగంలో సంస్క‌ర‌ణ‌లు క్షేత్ర‌స్థాయికి చేరాలి

– ప్ర‌ధాని విజ‌న్‌కు అనుగుణంగా ముందుకు సాగాలి – వ‌చ్చే రెండేళ్ల‌లో శాస్త్రీయంగా అత్య‌ధిక‌ గ‌నులు మూసేయాలి – అధికార్లు, క‌లెక్ట‌ర్ల‌తో స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి -ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ‌కు పెద్ద‌పీట వేయాలి – లాభాల మైన్‌ల‌పై దృష్టి సారించాలి – భ‌ద్ర‌త‌పై రాజీవ‌ద్దు – చింత‌న్ శిబిర్ చ‌ర్చలో కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి…

రేవంత్ రెడ్డి పాలన ఒక దగా

– నీరు తెచ్చిన కేసీఆర్‌ను తూల‌నాడ‌టం త‌గునా? – పోలీసు రాజ్యం అమ‌లు చేస్తున్నారు – రైతుల‌కు త‌ప్ప‌ని యూరియా తిప్ప‌లు – ఎవ‌రిని ఉరి తీయాలో ప్ర‌జ‌లే నిర్ణ‌యించాలి – ప్ర‌జ‌లు కేసీఆర్ పాల‌న కోరుకుంటున్నారు – మాజీ మంత్రి కేటీఆర్ జనగామ, ప్రజాతంత్ర, జనవరి 6 : రేవంత్ రెడ్డి పాలన ఒక…

కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌

‌- మన పిల్లలకు మంచి భవిష్యత్‌ ‌కోసం తపన – నగరంలోపల ఉన్న పరిశ్రమలను అవతలికి తరలింపు – సిటీలో పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలన్నదే లక్ష్యం – పారిశ్రామక ప్రాంతాలను నివాస యోగ్యంగా మారుస్తాం – హిల్ట్‌ పాలసీపై ప్రకటన.. మంత్రి శ్రీధర్‌ ‌బాబు  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 6: రేపటి తరాల భవిష్యత్‌…

ఏపీ ట్రాప్‌లో పడిపోతున్న‌ కాంగ్రెస్‌ ‌

– మా హయాంలోనే 90శాతం పనులు పూర్తి – పది శాతం పనులు పూర్తి చేస్తే నీళ్లు వాడుకోవచ్చు – పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలపై బీఆర్‌ఎస్‌ ‌- కొత్త ప్రాజెక్టు కడితే ఎప్పటికి పూర్తవుతుందో ? – రిజర్వాయర్లను సందర్శించిన బీఆర్‌ఎస్‌ ‌నేతలు – కాంగ్రెస్‌ ‌తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి మహబూబ్‌నగర్‌,‌…

తెగని నీళ్ల పంచాయితీ

– అధికార, విపక్షం మధ్య పీపీటీ వార్, వాగ్యుద్ధాలు – ఎవరిది నిజమో తెలియని అయోమయం – నీళ్లు తీసుకెళుతున్న పక్క రాష్ట్రం – వికటిస్తున్న నీటి రాజకీయం – పార్టీల వైఖరిపై ప్రజల్లో ఆగ్రహం                            …

తండ్రిని కన్నీరు పెట్టిస్తున్న కవిత

– ఆమెను ఎవరో వెనక నుంచి నడిపిస్తున్నారు – ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి   హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 5: కవిత వ్యాఖ్యలపై ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఘాటుగా స్పందించారు. ఆమె మాటలు బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి పెను ఇబ్బందిగా మారాయని, ఆమెను ఎవరో వెనుక ఉండి ఆడిస్తుంటే కీలుబొమ్మగా మారి ఇలా మాట్లాడుతున్నారని…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో హరీష్‌ ‌రావుకు ఊరట

– ప్రభుత్వ పటిషన్‌ ‌కొట్టివేసిన ‘సుప్రీమ్‌’ ‌ధర్మాసనం న్యూదిల్లీ, జనవరి5 (ఆర్ఎన్ఏ): ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో బీఆర్‌ఎస్‌ ‌నేత, మాజీ మంత్రి హరీష్‌ ‌రావుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర‌ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్పీని సుప్రీం ధర్మాసనం డిస్మిస్‌ ‌చేసింది. హరీష్‌ ‌రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ…