Category ముఖ్యాంశాలు

జాకారం మట్టిలో కాకతీయుల వైభవం

– భూపతిల్లిన నల్లరాతి కంబాలు – మట్టిపొరల్లో అబ్బురపరిచే శిల్పకళా చాతుర్యం – గుడి కావలి కింద శ్వేతనాగుల ప్రత్యక్షం – ఎక్స్ కవేటర్ల మొరాయింపులు – పురావస్తు సంపదను కాపాడాలని ప్రజల డిమాండ్               (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్) తెలంగాణ మట్టి చారిత్రక సత్యాల…

ఐపీఎల్ తో సామాన్య జీవితాలు సర్వనాశనం  

– ఆట తక్కువ .. బెట్టింగ్  ఎక్కువ గుర్రపు పందాలపై బెట్టింగ్‌లు మినహా దేశంలో క్రీడల బెట్టింగ్‌లు ప్రధానంగా చట్టవిరుద్ధం. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ (1867) ప్రకారం దేశంలో అన్ని రకాల జూదాలు చట్టవిరుద్ధం. కానీ భారతీయ వ్యవస్థలో ఆన్‌లైన్ జూదాన్ని నిషేధించే నిర్దిష్ట చట్టం ఏదీ లేదు. బెట్టింగ్ కంపెనీలు ప్రతి దానిపై పందెం…

మ్యూజియాలు జ్ఞాన కేంద్రాలు

– భావితరాలకు భద్రపరచిన అమÖల్య వారసత్వ సంపద – అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంలో మంత్రి జూపల్లి – పర్యాటక గైడ్‌లకు ప్రత్యేక శిక్షణ, నియామకాలు – రూ.5 కోట్లు కేటాయిస్తామన్న మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18: మ్యూజియాలు అనేవి పురాతన వస్తువుల నిల్వ కేంద్రాలు మాత్రమే కావు.. అవి మన నాగరికత, సంస్కృతి, చరిత్ర,…

బండి భగీరథపై అదనపు సెక్షన్లు

– మరింత పకడ్బందీగా కేసు విచారణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌పై అదనంగా బీఎన్‌ఎస్ 64(2)(ఓ) సెక్షన్‌ను పోలీసులు నమోదు చేశారు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణలపై ఈ సెక్షన్‌ను దర్యాప్తు అధికారులు జత చేశారు. దీని ప్రకారం నేరం రుజువైతే పదేళ్లకు మించి జైలు…

సాంకేతికతతో విపత్తు రక్షణ వ్యవస్థ బలోపేతం

– ప్రమాదాల సమయంలో ‘గోల్డెన్ అవర్‌’ కీలకం – భారీ విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడడం, వీలైనంత వరకూ ఆస్తులకు నష్టం కలగకుండా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల…

రాష్ట్రంలో మండే ఎండలు..

వొచ్చే వారం రోజులు ఉష్ణోగ్రతలు 41-44 డిగ్రీలు  తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎండల తీవ్రత పెరగనుంది. భారత వాతావరణ శాఖ (IMD) రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర…

కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి

KTR

– ప్రతీ ఒక్కరిలో అదే ఆలోచన – ‘సర్ ’లో ఒక్క ఓటు కూడా పోకుండా చూడాలి – సనత్‌నగర్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : సాధారణంగా జరిగే ప్రత్యేక ఓటర్ల వడపోత కార్యక్రమం(ఎస్ ఐ ఆర్)పై బీజేపీ అనేక వివాదాలు సృష్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

2027 డిసెంబరుకు దేవాదుల పూర్తి

– 38.16 టీఎంసీలతో 5.57 లక్షల ఎకరాలకు నీరు – రూ.6,016 కోట్లతో ప్రారంభం.. సవరించిన అంచనాలతో రూ.18,400 కోట్లు – ఇప్పటివరకు ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చు రూ.14,422 కోట్లు – ఇప్పటికే 87.70 శాతం పనులు పూర్తి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : రాష్ట్ర…

‘నీట్’ పేపర్ లీకుకు మరొకరు బలి

– ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు జయపుర, మే 16: నీట్`యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ లీక్ వల్ల పరీక్ష రద్దవడంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లోనూ ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఝున్‌ఝున్ జిల్లాకు చెందిన ప్రదీప్ మహిచ్ తన ఇద్దరు సోదరులతో…