Category ముఖ్యాంశాలు

వ్యక్తిగా వెళుతున్నా..శక్తిగా తిరిగొస్తా

– బీఆర్‌ఎస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు – ప్రశ్నిస్తే కారణం లేకుండా బయటకు పంపారు – హరీష్‌ ‌రావు అవినీతికి అంతే లేదు – సిద్దిపేట తదితర కలెక్టరేట్లు ఒక్క వానకే కూలాయి – కింది నాయకుల దురాగతాలను పట్టించుకోని కెసిఆర్‌ – ఇదే నాచివరి ప్రసంగం అంటూ మండలిలో కన్నీరు – కొత్త రాజకీయ…

పోలవరం- నల్లమల్ల సాగర్‌ను వ్యతిరేకిస్తున్నాం

Uttam Kumar Reddy

– ఇంటర్‌ ‌స్టేట్‌ ‌రూల్స్‌కు వ్యతిరేకమని జీఆర్‌ఎం‌బీకి లేఖ రాశాం – మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 5: పోలవరం- నల్లమల్ల సాగర్‌ ‌ప్రాజెక్టులను తాము అన్ని ఫోరమ్‌లలో వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు చూపిస్తున్న…

సౌర విద్యుత్ వినియోగానికి బహుముఖ వ్యూహం

– ‘పీఎం కుసుమ్’పై  గ‌త స‌ర్కారు నిర్ల‌క్ష్యం – రైతుల వాటా భరిస్తాం.. నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాం – గ్రీన్ పవర్ ఉత్పత్తిని ప్రాధాన్యతగా తీసుకున్నాం – డిప్యూటీ సీఎం భ‌ట్టి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతోందని…

అసెంబ్లీలో మేడారం మహా జాతర సందడి

– సీఎంను ఆహ్వానించిన మంత్రులు సీత‌క్క‌, సురేఖ‌, అడ్లూరి – జాత‌ర పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః శాసనసభలో మేడారం మహా జాతర సందడి నెలకొంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ద‌నసరి అనసూయ సీతక్క, దేవాదాయ ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్సీ, ఎస్టీ…

విద్యుత్ వ్య‌వస్థలో సమూల మార్పులు

– ​మూడేళ్లలో 3.44 లక్షల వ్యవసాయ కనెక్షన్ల మంజూరు – ​రంగంలోకి విద్యుత్ అంబులెన్స్‌లు.. 1912కు ఫోన్ చేస్తే పరిష్కారం – ​​ప్రజా బాట ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం – ​శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన ​హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పటిష్టం చేస్తూ రైతులకు, సామాన్య…

కుంభ‌మేళాను త‌ల‌పించేలా జాత‌ర ఏర్పాట్లు

– రూ.200 కోట్ల‌తో మేడారం ఆధునికీక‌ర‌ణ‌ – 200 సంవ‌త్స‌రాలు నిలిచేలా రాతి కట్ట‌డాలు – రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖల‌ మంత్రి పొంగులేటి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః గిరిజ‌న‌, గిరిజ‌నేతరుల ఆరాధ్య దైవాలైన స‌మ్మ‌క, సార‌ల‌మ్మ జాత‌ర కు సంబంధించి రూ.200 కోట్లకు పైగా ఖ‌ర్చుతో ఆధునికీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టామ‌ని, ఇప్ప‌టికి దాదాపు…

మాటల గారడీలకు ఇక్కడ చోటు లేదు

– చట్ట సభలకు రాని వారికి పేద ప్రజల కష్టం ఏం తెలుసు? – పాలమూరు బిడ్డగా వారి బాధలు నాకు తెలుసు : సీఎం రేవంత్ – కేసీఆర్ సలహాలు, సూచనల కోసం సభకు ఆహ్వానించాం – బట్టలు ఊడదీస్తామన్న వారు చర్చకు ఎందుకు రాలేదు? – సభలోకి రాము అని అనడం చట్ట…

మావోయిస్ట్ అ‌గ్రనేత బర్సే సుక్కా లొంగుబాట

– ఆయుధాలు, డబ్బును అప్పగించిన మావోయిస్టులు – డీజీపీ శివధర్‌ ‌రెడ్డి ముందు లొంగుబాటు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 3:మావోయిస్టుల లొంగుబాటు కొనసాగింది. మరికొందరు అగ్రనేతలు లొంగుబాట పట్టారు. అగ్రనేత బర్సే సుక్కా అలియాస్‌ ‌దేవా, తెలంగాణకు చెందిన రాజిరెడ్డి అతని భార్యతో పాటు 20 మంది సభ్యులు భారీగా ఆయుధాలు, నగదు అప్పగించి తెలంగాణ…

అసెంబ్లీ స్పీకర్‌ది పక్షపాత వైఖరి

– సీఎం రేవంత్‌ ‌తీరు అధ్వాన్నం – అందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదు – మాజీ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జనవరి 3: అసెంబ్లీలో స్పీకర్‌ ‌పక్షపాత వైఖరిని తెలంగాణ సమాజం గమనించిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘ ప్రసంగం చేయడం శాసనసభ చరిత్రలో ఇప్పటివరకు…