Category ముఖ్యాంశాలు

పెట్రో ధరల పెంపు.. ప్రజలపై పిడుగు

– ఈ నిర్ణయంతో అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావం – ధరల పెంపు దారుణం అంటూ ‘ఎక్స్‌’లో సీఎం రేవంత్ పోస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే16: పెట్రో ధరల పెంపు వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర…

పోలీసుల ఎదుట లొంగిపోయిన భగీరథ్!

– హైకోర్టు బెయిల్ నిరాకరణ.. – లుకౌట్ నోటీసుల జారీతో ఉచ్చు బిగింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: తీవ్ర సంచలనం సృష్టిస్తోన్న పోక్సో కేసులో శనివారం రాత్రి అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. న్యా యవాదుల సమక్షంలో…

ఇందిరమ్మ ఇండ్లకు కేంద్రం వాటా ఇవ్వాలి

– ఇవ్వకపోతే మేమే భరిస్తాం – 2న రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు – ఈనెల చివరిలోగా భూముల విలువల సవరణ – మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: రాష్ట్రం లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇందిరమ్మ ఇండ్ల పథ‌కం కింద కేంద్ర ప్రభుత్వ వాటాగా రావలసిన నిధుల కోసం ఈ…

మలక్‌పేట, ఉప్పుగూడ స్టేషన్లకు పూర్వ వైభవం

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : మలక్‌పేట్, ఉప్పుగూడ స్టేషన్లను గతంలో వేలాదిమంది ప్రజలు ఉపయోగించుకునే ముఖ్యమైన స్టేషన్లు. కాలక్రమేణా వాటి ప్రాధాన్యత తగ్గినా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆధునిక సదుపాయాలతో వీటిని పునరుద్ధరిస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. మýక్‌పేట ఉప్పుగూడ రైల్వే…

భూగర్భ జలాల సంరక్షణకు పక్కా చర్యలు

– తాగునీటి భద్రతపై ప్రత్యేక దృష్టి – నీటి లభ్యతతోపాటు వినియోగమూ పెరుగుతోంది – ఫ్లోరైడ్, నైట్రేట్ వంటి సమస్యాత్మక అంశాలపై ప్రత్యేక దృష్టి – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : భూగర్భ జలాల సంరక్షణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి…

తమిళనాడులో విదేశీయుల ఓటు

– ఇమ్మిగ్రేషన్ అధికారుల దర్యాప్తుతో వెలుగులోకి – పదిమందిని అరెస్టు చేసిన పోలీసులు చెన్నై, మే 15: తమిళనాడు ఎన్నికల్లో విదేశీయులు ఓటేసిన వైనం బయటపడింది. ఎన్నికల అధికారుల కళ్లు గప్పి ఓట్లేయడం సంచలనంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత విదేశీయులు ఓటింగ్‌లో పాల్గొన్నట్లు వచ్చిన సమచారంతో దర్యాప్తు జరిపిన ఇమ్మిగ్రేషన్ అధికారులు పదిమందిని…

‘నీట్’ కొత్త షెడ్యూల్ విడుదల

– జూన్ 21న పరీక్ష నిర్వహణ – వివరాలు వెల్లడించిన ఎన్‌టీఏ న్యూదిల్లీ, మే 15: రద్దయిన ‘నీట్’ యూజీ 2026ను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 21న ఆదివారం ఈ పరీక్ష జరగనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు తమ ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్ చేసింది. రీఎగ్జామ్‌కు సంబంధించి…

బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలి

– రాజకీయ పలుకుబడితో కేసును నీరుగార్చవద్దు – జాప్యం పోలీసు శాఖకే అవమానం – బాధితురాలి చిత్రాలను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలకు డిమాండ్ – డీజీపీకి రాష్ట్ర మహిళా, ట్రాన్స్ జెండర్ సంఘాల జేఏసీ వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన…

ఇక్కడ బతుకుకు వేలంపాట.. అక్కడ పూల బాట!

– ‘నీట్’ రద్దు.. ఛిద్రమైన లక్షలాది విద్యార్థుల కలలు – వ్యవస్థాగత లోపాలు, విద్యా మాఫియా ఉచ్చులో వైద్య విద్య ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి, హైద‌రాబాద్ : దేశంలో వైద్య విద్యార్ధి కావాలనే కల లక్షలాది మంది యువతీ యువకులకు ఒక జీవన్మరణ సమస్యగా మారింది. ఈ కల సాకారం కావడానికి మార్గం ‘నేషనల్ ఎలిజిబిలిటీ…