Category ముఖ్యాంశాలు

గూడు లేని ప్రతి పేదకు సొంత ఇల్లు

– ఇళ్ల‌ మంజూరు నిరంతర ప్రక్రియ – ఆదిలాబాద్ నుంచే రెండో విడత ఇళ్ల‌ పంపిణీ – జాయింట్ సర్వే తో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 15 : పేద కుటుంబానికి సొంత ఇల్లు అనేది నివాసం మాత్రమే కాదని, అది వారి ఆత్మ గౌరవానికి, భద్రమైన భవిష్యత్తుకు ప్రతీకని…

ఎయిమ్ప్ స్థాయి వైద్యమందించేలా ‘టిమ్స్‌’

– కేసీఆర్ సర్కారు ఉంటే రెండేళ్ల కిందటే పూర్తయ్యేది – సనత్‌నగర్ టిమ్స్ పరిశీలించిన బీఆర్ఎస్ నేత కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : నగర ప్రజలకు ప్రపంచస్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో ‘టిమ్స’ హాస్పిటల్స్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌   కేటీఆర్ తెలిపారు. గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ…

రాష్ట్రంలో మున్ముందు ఎఫెక్టివ్ పోలీసింగ్

– ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్డు సేఫ్టీ బ్యూరో  ఏర్పాటు – సవాల్‌గా మారిన సైబర్ నేరాలు – సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడటం నా విధి – వే2 న్యూస్ కాన్‌క్లేవ్‌లో డీజీపీ ఆనంద్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : రాష్ట్రంలో ఎఫెక్టివ్ పోలీసింగ్ చేస్తామని డీజీపీ సి.వి.ఆనంద్ వెల్లడించారు. శుక్రవారం జరిగిన…

చట్టం ముందు అందరూ సమానమే

– నేరాన్ని చూసీ చూడనట్లు వదిలేయను – లక్ష్యం, స్పష్టత ఉంటేనే పాజిటివ్ ఎనర్జీ – దీర్ఘకాలిక దృష్టితో అభివృద్ధి చేయాలి – నా ఆలోచనలో నాకు స్పష్టత ఉంది – రియల్ ఎస్టేట్ బాగున్నా .. – మూసీ ప్రక్షాళన ఎట్టి పరిస్థితుల్లో ఆగదు – విజన్ డాక్యుమెంట్  భవిష్యత్తు ప్రణాళిక – వే…

కేటీఆర్‌తో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ భేటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో దేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ గురువారం సమావేశమయ్యారు. నందినగర్‌లో జరిగిన ఈ భేటీలో పరస్పర ప్రయోజనాలు, వ్యూహాత్మక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో…

మరోమారు తెరపైకి ఫార్మూలా ఈ-రేస్ కేసు

– కేటీఆర్ తదితరులకు ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు – జూలై 31న విచారణకు రావాలని ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : రాష్ట్రంలో సంచలనం రేపిన ఫార్ములా`ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పలువురు కీలక అధికారులకు ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు…

పీఎంజేలో దోపిడీ సుబోధ్ గ్యాంగ్ పనే

– కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు – ముగ్గురు దోపిడీ దొంగల అరెస్ట్ – రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడినట్లు కమిషనర్ వివరణ కరీంనగర్, ప్రజాతంత్ర, మే 14: నగరంలోని పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి నగలు దోపిడీకి పాల్పడింది సుభోద్ సింగ్ గ్యాంగ్ అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు.…

రైతులను గోసపెట్టిన బీఆర్ఎస్ ను ఎవరూ నమ్మరు

– కుట్రలతో ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరు – ప్రజా దర్బార్ లో మంత్రి పొంగులేటి  ఏదులాపురం/ ఖమ్మం, ప్రజాతంత్ర, మే 14: పదేళ్లపాటు అధికార దాహంలో పేదవాడిని విస్మరించి నాడు రైతుల చేతులకు సంకెళ్లు వేసిన వారు నేడు రంగురంగుల అవతారాలతో వస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి…

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

– రబీలో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా – 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధం – దిగుబడి, కొనుగోలులో ఆల్ టైం రికార్డ్ – ధాన్యం కొనుగోలుకు రూ.22,000 కోట్ల కేటాయింపు – రైతాంగాన్ని మోసం చేస్తే కఠిన చర్యలు – అందుబాటులో ఉన్న వాహనాలన్నీ వినియోగించాలి…