Category ముఖ్యాంశాలు

రైల్వే రంగంలో రూ.85వేల కోట్లు పనులు

– వరంగల్, జహీరాబాద్‌లలో పరిశ్రమల విస్తరణ – లక్షల మందికి ఉపాధికి అవకాశల కల్పన – పలు ప్రాజెక్టులకు 10న ప్రధాని ప్రారంభోత్సవాలు – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : ప్రధాని నరేంద్ర మోదీ మే 10వ తేదీన రాష్ట్ర పర్యటన సందర్భంగా సుమారు రూ.7,823 కోట్ల విలువైన…

రేప‌టినుంచి సనత్‌నగర్ టిమ్స్‌లో ట్రయల్ రన్

– నెల రోజులపాటు 22 విభాగాల్లో ఓపీ సేవలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి హాస్పిటల్‌లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ ఏర్పాట్లు…

అభివృద్ధిలో అస‌లైన భాగ‌స్వాములు

– కార్మికవర్గానికి సీఎం మేడే శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : తమ ప్రభుత్వంలో కార్మికులకు సముచిత గౌరవం లభిస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మే డే(మే 1వ తేదీ) సందర్భంగా కార్మికవర్గానికి ఆయన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికులే తమ ప్రభుత్వ అభివృద్ధిలో అసలైన భాగస్వామ్యులని, ప్రభుత్వం అమలు…

డిమాండ్‌కు తగ్గ‌ట్టు విద్యుత్ సరఫరా

– లోటు రాకుండా అదనపు విద్యుత్ కొనాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి…

జర్నలిస్టులకు హైకోర్టు ఊరట: జూన్ 16 వరకు అక్క్రిడిటేషన్ కార్డుల గడువు పెంపు

High Court Extends Journalist Accreditation Deadline

హైదరాబాద్, ప్రజాతంత్ర,ఏప్రిల్ 30: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ (Journalist Accreditation) కార్డుల గడువును 2026 జూన్ 16 వరకు పొడిగించింది. G.O. Ms. No. 252,  దాని సవరణ అయిన G.O. 103ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతూ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్…

మే చివరనాటికి 2 బిహెచ్‌కెల కేటాయింపు పూర్తవ్వాలి

– ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ లేదు – సరిహద్దు వివాదాలకు స్వస్తి పలకాలి – రెవెన్యూ, ఫారెస్టు జాయింట్ సర్వే – ఉమ్మడి మెదక్, కరీంనగర్ ప్రజాప్రతినిధులతో పొంగులేటి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు ఏస్థాయిలో ఉన్నా మే నెల…

విమర్శలు కాదు.. ఫలితాలే ప్రమాణం

– చరిత్ర సృష్టించిన సంక్షేమ గురుకులాలు – 99.12% రికార్డుతో కార్పొరేట్ సంస్థలను అధిగమించిన విద్యార్థులు – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు విద్యారంగంలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించాయి. 2026 పదవ తరగతి ఫలితాల్లో ఏకంగా 99.12 శాతం ఉత్తీర్ణత…

యాదాద్రిలో నర్సింహ స్వామి జయంతి ఉత్సవాలు

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నృసింహ స్వామి జ యంతి ముగింపు ఉత్సవాలు కొనసాగుతు న్నాయి. లక్ష్మీ నరసింహస్వామి వారి అలం కరణ సేవను గురువారం ఉదయం ఊరే గింపు చేపట్టారు. యాగశాలలోని ప్రత్యేక వేదికపై అధిష్టింప జేశారు. ద్వార తోరణ, మూర్తి కుంభారాధన, చతుఃస్థానార్చన లక్ష్మీ…

18 నెలల బాలుడికి లివర్‌ ‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌

– ఉస్మానియా వైద్యులకు మంత్రి దామోదర్‌ అభినందన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 30: ఉస్మానియా జనరల్‌ ‌హాస్పిటల్‌లో అరుదైన లివర్‌ ‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ‌జరిగింది. గ్లైకోజెన్‌ ‌స్టోరేజ్‌ ‌సమస్యతో బాధపడుతున్న 18 నెలల బాలుడికి లివర్‌ ‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ఉస్మానియా వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. 10 కిలోల బరువున్న బాబుకి లివర్‌ ‌మార్పిడి చేశారు. తండ్రి లివర్‌…