Category ముఖ్యాంశాలు

దేశ సగటును దాటిన రాష్ట్ర‌ ద్రవ్యోల్బణం

– 6.32 శాతంతో అగ్రస్థానం – గ్రామీణ ప్రాంతాల్లో ధ‌రాభారం అధికం – అన్ని ర‌కాల సేవ‌ల‌కు పెరుగుతున్న ఖ‌ర్చులు ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పైకి ఎగబాకుతున్న తరుణంలో తెలంగాణలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జూలై…

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు

– 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీకి శ్రీకారం – సెప్టెంబర్ 15వరకు దరఖాస్తుల స్వీకరణ – బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇందిరమ్మ…

సీఎం పర్యటన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి

– అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : జిల్లాలో ఈనెల 16న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న పైలాన్ నిర్మాణ పనుల…

నాడు ఉపన్యాసాలు.. నేడు భూ అమ్మకాలు

– వేలం వెర్రిగా సర్కారు భూముల అమ్మకాలు – నాడు కోర్టుకు వెళ్లి నేడు అడ్డగోలుగా అమ్ముకుంటావా? – రాయదుర్గం హెరిటేజ్ భూ వేలాన్ని వెంటనే ఆపాలి – సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ   హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : రాష్ట్రంలో వేలం వెర్రిగా ప్రభుత్వ భూముల అమ్మకాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై…

78 మంది ఖైదీలు ఎస్‌.ఎస్‌.సి ఉత్తీర్ణత

– తెలంగాణ‌లో మొద‌టిసారి – ప్రత్యేక రిమిషన్ ప్రకటించిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 12:  ఖైదీల విద్య, పునరావాసం మరియు సమాజంలో తిరిగి గౌరవప్రదంగా జీవించేలా  చేయడంలో భాగంగా తెలంగాణ జైళ్ల శాఖ చేపడుతున్న నిరంతర కార్యక్రమాల్లో మరో కీలక ముందడుగు పడింది. ఖైదీలు తమ విద్యను కొనసాగించి ఎస్సెస్సీ…

కాంగ్రెస్ వి హత్యా రాజకీయాలు

– వెంకటేశం కుటుంబానికి న్యాయం జరిగేదాకా అండగా ఉంటాం – కుటుంబాన్ని పరామర్శించిన బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ – రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాత దర్యాప్తు చేయాలి సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : పట్టణంలోని బీవై నగర్‌కు చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే…

జీఆర్‌ఎం‌బీ అజెండాపై తెలంగాణ అభ్యంతరం

– అజెండాలో గత అంశాలను తొలగించాలని డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : ‌గోదావరి రివర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌బోర్డు(జీఆర్‌ఎం‌బీ) అజెండాపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నెల 18న జీఆర్‌ఎం‌బీ 18వ సమావేశం జరగనుంది. తెలంగాణ ప్రాజెక్టులపై మూడు అంశాలు అజెండాలో పెట్టడంపై అభ్యంతరం తెలిపింది. సమ్మక్క బ్యారేజీకి అనుమతులు నిలిపివేయాలనే…

రైతు సంక్షేమమే మా ప్రాధాన్యత

– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల – తుమ్మలతో బీహార్ వ్యవసాయ మంత్రి విజయ్‌కుమార్ భేñటీ – ఆయిల్‌పామ్‌పై బీహార్.. మకానాపై తెలంగాణ ఆసక్తి – సాంకేతికత, ఉత్పాదకత, పంటల వైవిధ్యీకరణపై మంత్రుల చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారి కోసం రెండున్నరేళ్లలో…

11.56 లక్షల ఇళ్లు కేటాయించండి

– కేంద్ర మంత్రి చౌహాన్‌కు మంత్రి పొంగులేటి వినతి – తెలంగాణలో పర్యటించాల్సిందిగా ఆహ్వానం – సానుకూలంగా స్పందించిన శివరాజ్ సింగ్ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (పీఎంఏవై- జి 2.0) కింద రాష్ట్రానికి సమగ్ర ప్రాతిపదికన ఒకేసారి 11,56,915 ఇళ్లను కేటాయించాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ…