Category ముఖ్యాంశాలు

టీజీ జెన్‌కోకు అంతర్జాతీయ గుర్తింపు

– ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ను సాధించిన సంస్థ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టీజీ జెన్‌కో) తన నాణ్యత, సామర్థ్యం, నిరంతర మెరుగుదల పట్ల చూపుతున్న కట్టుబాటుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సంస్థ ప్రతిష్టాత్మకమైన ఐఎస్‌వో 9001:2015 (క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్) సర్టిఫికేషన్‌ను సాధించింది. ఈ సర్టిఫికేషన్‌ను ఉప ముఖ్యమంత్రి…

దండకారణ్యంలో కొత్త వ్యూహాలు

– ‘గిరిదర్శక్ గైడ్’పై అనుమానాలు – దండకారణ్యంలో ‘సల్వాజుడుం 2.0’ – కార్పొరేట్ శక్తుల కోసమే ‘ఆపరేషన్ కగార్’ – అరణ్య రోదనగా ఆదివాసీల పోరాటాలు?                                          …

రైతాంగాన్ని దగా చేస్తున్న కాంగ్రెస్

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ – కాంగ్రెస్ మోసాన్ని గుర్తు చేస్తూ వరంగల్‌లో 6న సభ – కేటీఆర్‌ను ఆహ్వానించిన ఉమ్మడి వరంగల్ నేతలు వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట నాలుగేళ్ల కిందట అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా…

ఓటమి వచ్చినప్పుడు ఆగిపోవద్దు

– అదే విజయానికి కొత్త ప్రారంభం ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రెస్టీజ్ గా తీసుకొని మానసిక ఆందోళ నలకు గురవుతున్నారు. తల్లిదండ్రులు విద్యార్థులూ ఆలోచించండి. తమ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని ఆశించేది తల్లిదండ్రులే..! బుడిబుడి అడుగుల నుంచి కంటికి రెప్పలా చూసుకుంటూ పిల్లవాడి బంగారు భవిష్యత్తుకు బాటలు సుగమం చేసేది తల్లిదండ్రులే..! పిల్లలకు…

ఫ్యూచర్ కోసమే సిటీ నిర్మాణం

– ప్రపంచ దేశాలకు దీటుగా నగర ప్రణాళిక – 60 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ – ఓఆర్ఆర్ పెద్ద అసెట్ కానుంది – అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్ – మెట్రో విస్తరణతో అద్భుత కనెక్టివిటీ – గ్రామాల ప్రజలు సిటీలో భాగం కావాలి – సిటీ కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలి – మూడు…

డీజీపీగా సీవీ ఆనంద్

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఎస్సీ ఎంపానెల్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన డీజీపీగా ప్రమోషన్ పొందారు.…

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హీట్‌వేవ్

– పెరిగిన ఎండల తీవ్రత – ఇప్పటికే వడదెబ్బకు ముగ్గురు మృతి – భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకు రావడం కష్టంగా మారింది. తెలంగాణలోని నిజామాబాద్…

రేపు టెన్త్ ఫలితాల విడుదల

– మీ సేవ వాట్సాప్ ద్వారా ఫలితాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. మార్చి 14 నుంచి ప్రారంభమైన ప్రధాన…

నియంతలా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి

– ప్రజా సమస్యలు వదిలేసి ప్రశ్నించే వారిపై కేసులు – బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ధ్వజం – కంది సెంట్రల్ జైలులో పార్టీ నాయకుడు క్రిశాంక్‌కు పరామర్శ సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు, రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు,…