Category ముఖ్యాంశాలు

పబ్లిక్ హెల్త్ క్యాపిటల్‌గా తెలంగాణ

– ప్రజారోగ్యమే అభివృద్ధికి అసలైన సూచిక – వైద్యం సామాన్యుడికి అందుబాటులో ఉండాలి – వ్యాధి చికిత్స కంటే నివారణే మిన్న – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : ప్రజల ఆరోగ్యమే అభివృద్ధికి అసలైన నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇండియా హెల్త్ సమిట్‌లో…

మెట్రో కోసం అశ్వినీ వైష్ణవ్‌ను కలుద్దాం

– 22,23 తేదీల్లో దిల్లీలోనే ఉంటానన్న సీఎం – వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేద్దాం – కిషన్‌ ‌రెడ్డికి సీఎం రేవంత్‌ బహిరంగ లేఖ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 20: ‌హైదరాబాద్‌ ‌మెట్రో రైలు రెండోదశ పొడిగింపు అంశంపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు.…

సాగునీటి స‌మ‌స్య ప‌రిష్కార‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

 -మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి – రాజీవ్‌గాంధీ ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప‌నుల ప‌రిశీల‌న‌ సూర్యాపేట‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 20:  కృష్ణా నది ఒడ్డున నివసిస్తున్నప్పటికీ సాగునీటి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.…

జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తాం

– వర్ధంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకున్న సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : తెలంగాణ జాతిపిత, స్వరాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్ కె.జయశంకర్ సార్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుడి త్యాగాన్ని, కృషిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఉచ్ఛ్వాసనిశ్వాసాలుగా ఆయన జీవితాన్ని గడిపారని గుర్తు చేసుకున్నారు. ఆ మహనీయుడి త్యాగాన్ని…

విద్య, సంక్షేమం, ఉపాధితో బీసీల సాధికారత

– టెన్త్‌లో రాష్ట్ర సగటును అధిగమించిన బీసీ హాస్టల్ విద్యార్థులు – విద్యా వికాసానికి ప్రతి హాస్టల్ కేంద్రంగా మారాలి – బోనాల సమయంలో కుల వృత్తుల ప్రదర్శన – సిద్దిపేటలో బీసీ స్టడీ సర్కిల్ భవనం త్వరలో ప్రారంభం – బీసీ సంక్షేమ శాఖ పనితీరుపై మంత్రి పొన్నం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్…

పాడి రైతుకు భరోసా

– 27 లక్షల మంది విద్యార్థులకు ‘విజయ’ పాలు – లాభసాటిగా తెలంగాణ పాడి పరిశ్రమ – డిప్యూటీ సీం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : రాష్ట్రంలో పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీనం సాగిస్తున్న రైతులను ఆదుకోవడంతోపాటు విజయ డెయిరీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రజాప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నదని…

కాంగ్రెస్ నేతలను నిలదీయాలి

– ప్రతీ గింజను కొనేదాకా వెంటాడుతూనే ఉంటాం – ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి కేటీఆర్ పరామర్శ – పాండురంగ కుటుంబానికి రూ.3 లక్షల సాయం ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20: రాష్ట్రంలో పంటల కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రైతాంగానికి శాపంగా మారనుందని బీఆ ర్  ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

వైభవంగా యోగా 1డే కౌంట్ డౌన్ ఈవెంట్

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో విశేష స్పందన – హాజరైన గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పŸరేడ్ గ్రౌండ్‌లో 1డే కౌంట్…

శరీరం, మనసు, ఆత్మ మధ్య సమన్వయం

– ఆ మ‌హోన్న‌త సాధనమే యోగా – గవర్నర్ శివప్రతాప్ శుక్లా – సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో ‘1డే కౌంట్ డౌన్ యోగా’ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : ఈ రోజు మనం ఒక శారీరక వ్యాయామ విధానాన్ని మాత్రమే జరుపుకోవడం కాదు.. వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక…