Category ముఖ్యాంశాలు

ఎల్‌ నినోతో తక్కువ వర్షపాతం

– కేంద్రం తాజా అంచనాలు న్యూదిల్లీ, జూన్ 26 : ఎల్ నినో ప్రభావం కారణంగా దేశంలో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురిసే 315 జిల్లాలను కేంద్ర వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ జిల్లాలు కలిగిన ఆయా రాష్ట్రాలు తమ అత్యవసర ప్రణాళికలను అమలు చేయాలని ఆదేశించింది. ఈ 315 జిల్లాల్లో 25 శాతం…

పెట్టుబడులే కాదు.. ప్రజల జీవనమూ ముఖ్యమే

– పవర్ కట్స్ లేవు.. నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం – పారిశ్రామికరంగ ప్రతినిధుల కోసం వారంలో ఒక రోజు కేటాయిస్తా – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర·, జూన్ 26 : ప్రజా ప్రభుత్వానికి పారిశ్రామిక వృద్ధి అంటే కేవలం పెట్టుబడుల గణాంకాలు మాత్రమే కాదని.. అది ప్రజల జీవనోపాధి అని ఉప…

‘రైతు ఆశీర్వాద సభ’తో హీటెక్కిన రాజ‌కీయాలు

– మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలో స‌భ‌ – పెద్ద ఎత్తున జ‌న‌స‌మీక‌ర‌ణ‌కు స‌న్నాహాలు – కాంగ్రెస్‌పై విరుచుకుప‌డుతున్న విప‌క్షాలు – ప్ర‌తిప‌క్షాల‌పై కాంగ్రెస్ నేత‌ల‌ ఎదురుదాడి ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 25 : జిల్లాలో మ‌రోసారి రాజ‌కీయాలు వేడెక్కాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ‘రైతు ఆశీర్వాద సభ’ ద్వారా రైతుల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉండగా…

ప్రజా ప్రభుత్వంలో రైతు భరోసాకు పెద్ద పీట

– రెండేళ్లలో రూ.లక్ష కోట్లు రైతాంగానికి అందజేశాం – ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అప్పులు చేసి ఇస్తున్నాం – పదివేల కోట్లు నష్టం వచ్చినా పంటలు కొనుగోలు చేశాం – సీఎం సభా వేదికను పరిశీలించిన మంత్రి తుమ్మల ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 25: ‌ప్రజాప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన కార్యక్రమం రైతు భరోసా అని…

ఏం సాధించావని సువర్ణాధ్యాయం?

– రేవంత్ వ్యాఖ్యలపై బీఆరఎస్ నేత హరీశ్ రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25 : తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చినందుకు సంబురాలు చేసుకోవడం పక్కనపెట్టి కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని బీఆరఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు నిలదీశారు. ఆర్డీఎస్ నీటి…

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై విచారణ

– స్పీకర్‌ ‌తీర్పు కాపీలను సమర్పించాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌,‌ జూన్‌ 25: ‌పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. గతంలో ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ ‌చేస్తూ పలువురు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను…

ఖైరతాబాద్‌ ‌మహా గణపతి ఉత్సవాలకు అంకురార్పణ

– ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ – నిర్జల ఏకాదశి పర్వదినంతో కర్ర పూజ  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 25:‌ఖైరతాబాద్‌ ‌బడా గణేశుడి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్‌ ‌మహా గణపతి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. నిర్జల ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖైరతాబాద్ ‌గణేష్‌ ఉత్సవ కమిటీ, శ్రీ…

సంక్షేమమే ప్రజా ప్రభుత్వ అజెండా

– ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపులు – హాస్టల్ మరమ్మతులు నెలలోగా పూర్తి చేయాలి – స్ట‌డీ స‌ర్కిళ్ల‌ను బ‌లోపేతం చేయాలి – ఎస్సీ/ఎస్టీ శాఖ‌ల స‌మీక్షా స‌మావేశంలో భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 25: సంక్షేమమే ప్ర‌ధాన ల‌క్ష్యంగా ఇందిర‌మ్మ ప్ర‌జాప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. గురువారం బాబాసాహెబ్…

‘క్యూర్’లో పది అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్లు

– పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా నిర్మాణాలు – 28లోగా స్థలాల ఖరారు – జూలై మొదటి వారంలో బ్రోచర్ విడుదల – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25 : పేదల సొంతింటి కలను నెరవేర్చే క్రమంలో వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు నివసిస్తున్న ప్రాంతాలకు…