Category ముఖ్యాంశాలు

భద్రతా ప్రమాణాల అమలులో రాజీ పడొద్దు

– ప్రజలకు అసౌకర్యం కలగకుండా విధులు నిర్వహించండి – ట్రాఫిక్ విభాగం అధికారులతో డీజీపీ ఆనంద్ సమీక్ష హైదరాబాద్, మే 2: వాహనాల వేగాన్ని కచ్చితంగా నియంత్రించడంతోపాటు భద్రతా ప్రమాణాల అమలులో రాజీ పడకూడదని అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుపై చోటుచేసుకుంటున్న వరుస ప్రమాదాల పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్…

పేదల సంక్షేమానికి ప్రాధాన్యం

– విద్య, క్రీడలు, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం – మంత్రి పొంగులేటి – ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ భవనానికి శంకుస్థాపన దుమ్ముగూడెం, ప్రజాతంత్ర, మే 2: ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికే ప్రాధాన్యమి స్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమా చార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.…

నిరుద్యోగులను వంచిస్తున్న రేవంత్

– ఉద్యోగాల కోసం రెండేళ్లుగా యువత ఎదురుచూపు – సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 2: రాష్ట్ర వ్యాప్తగా నిరుద్యోగులు, యువత ఉద్యోగ నోటిఫికేష న్లు కోసం ధర్నాలు చేస్తుంటే ముఖ్య మంత్రి ఏమో నోటిఫికేషన్లు యువతే నోటిఫికేషన్లు వద్దంటున్నారని బుకాయిస్తున్నారు అని మా జీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్…

రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు రూ.6వేల కోట్లు

– వంద రోజుల్లో చెల్లింపునకు యత్నాలు – అధికారుల కమిటీ నివేదిక రాగానే పీఆర్సీపై నిర్ణయం – జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులు అందిస్తాం – మీ సమస్యల పరిష్కారం బాధ్యత మాది – ఉద్యోగుల జేఏసీ, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులతో సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 :…

యోగాతో విశ్వగురు స్థానమే భారత్ లక్ష్యం

– అదే ప్రధాని మోదీ సంకల్పం – ఇందులో అందరం భాగస్వాములవుదాం – కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి – కన్హా శాంతివనంలో యోగా డే 50 రోజుల కౌంట్ డౌన్ షురూ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : యోగా భారత దేశ ప్రాచీన వారసత్వం మాత్రమే కాదు.. యావత్ ప్రపంచ…

నిరుద్యోగులను వంచిస్తున్న రేవంత్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తగా నిరుద్యోగులు, యువత ఉద్యోగ నోటిఫికేషన్లు కోసం ధర్నాలు చేస్తుంటే ముఖ్యమంత్రి ఏమో నోటిఫికేషన్లు యువతే నోటిఫికేషన్లు వద్దంటున్నారని బుకాయిస్తున్నారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులతో ఇంటరాక్ట్ అయి విద్యార్థులను ప్రిపరేషన్ ఎలా అవుతున్నారు, వారి సమస్యలు అడిగి…

భగ్గుమన్న కమర్షియల్‌ ‌సిలిండర్‌

– 19 ‌కిలోల సిలిండర్‌పై రూ.993 పెంపు – హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ ‌సెంటర్లపై పెను భారం న్యూదిల్లీ, మే 1: పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల ప్రభావం భారత్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ఇందనం సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. చమురు నౌకలను దిగ్భందించారు. ఈ…

హామీలతో భరోసా.. ఆచరణ లేక నిరాశ

– సాకారం కాని తెలంగాణ రైతు డిక్లరేషన్ – వడ్ల కొనుగోళ్లలో ఆలస్యం -మక్క రైతుపై నిబంధనల కత్తి – ఉత్తదే అయిన సన్న వడ్ల బోనస్ – మద్దతు ధర మృగ్యం.. మిల్లర్లదే రాజ్యం – ప్రశ్నిస్తున్న విపక్షం.. సన్నగిల్లుతున్న విశ్వసనీయత – సర్కార్‌కు పట్టని అన్నదాత ఆక్రందన (మేకల ఎల్లయ్య – ప్రజాతంత్ర…

ఆరుగాలం కష్టాన్ని ఆవిరి చేస్తారా?

– తాలు, తరుగు లేకుండా కొంటానన్న హామీని మరిచారా? – సీఎంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : మీ కళ్లముందే తాలు, తేమ పేరుతో రైతులను నిలువునా ముంచుతున్నా పట్టించుకోరా అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. ఈమేరకు సీఎంకు బహిరంగ లేఖ…