Category ముఖ్యాంశాలు

ఉద్యోగుల భద్రత రాష్ట్ర ప్రభుత్వానిదే

– అందుకే ప్రమాద బీమా కోసం బ్యాంకర్లతో ఒప్పందం – ఆదాయం పెంచండి.. మీ అవసరాలు తీరుస్తాం – ఉద్యోగులకు బీమా పథకం ఒప్పంద కార్యక్రమంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25 : బతికి ఉన్నప్పుడు ఉన్న బంధాలు చనిపోయిన తరువాత సానుభూతి మాత్రమే చూపుతాయి.. ఆర్థికంగా ఆదుకునేవారు చాలా తక్కువ.. ప్రమాద…

ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్

– రూ.1.25 కోట్ల ఉచిత ప్ర‌మాద బీమా  – కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికీ వర్తింపు – దేశ చరిత్రలోనే తొలిసారి – ఒకటో తేదీనే జీతాలు – త్వరలోనే ‘క్యాష్‌లెస్’ హెల్త్ కార్డ్స్ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 25  రాష్ట్రంలోని లక్షలాదిమంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో భద్రత, భరోసా…

మనకు పంచాయితీలు వద్దు.. పరిష్కారమే కావాలి

-తుంగభద్ర గేట్ల ప్రారంభం చరిత్రలో నిలవాలి – మూడు రాష్ట్రాల పరిధిలో సమస్యలకు పరిష్కారం చూపాలి – కేంద్ర మంత్రి పాటిల్ చొర‌వ‌ తీసుకోవాలి – తుంగభద్రలో 15 టిఎంసిలకు 5 టిఎంసిలే అందుతున్నాయి ~ మునీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బళ్లారి, ప్రజాతంత్ర, జూన్ 25 : తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ…

తప్పుడు ప్రచారంలో తలమునకలు

– కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బీజేపీ చీఫ్ రామచందర్ ధ్వజం – ఎస్‌ఐఆర్ అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ – ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఉంచడానికేనని స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25 : రాష్ట్రంలో గురువారం నుంచి ప్రారంభమైన ఎసఐఆర్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు.. రాజ్యాంగబద్ధమైన, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరిగే ప్రక్రియ అని…

కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి

– హిట్లర్ పాలనలో రియల్ ఎస్టేట్ ఢమాల్ – లక్షల మంది పొట్టగొట్టిన రేవంత్ – కేసీఆర్ పాలనలో ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చాం – బీఆర్ఎస్ చేవెళ్ల సర్వసభ్య సమావేశంలో కేటీఆర్ చేవెళ్ల, ప్రజాతంత్ర, జూన్ 25 : కాంగ్రెస్ పరిపాలనా కాలం సగం అయిపోయింది.. రెండున్నరేళ్లకే రియల్ ఎస్టేట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సంక్షోభంలోకి…

సీఎం రేవంత్ కు హైకోర్టులో ఊరట

– కోవిడ్-19 నాటి కేసు కొట్టివేత హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2021లో జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక సమ యంలో కాంగ్రెస్ పార్టీ తరపున నాడు ఎంపీ, పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కమలాపూర్ లో విస్తృతంగా ప్రచారం…

రేపు కర్ణాటకకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్

– తుంగభద్ర జ‌లాల‌పై ఏపీ, తెలంగాణ సీఎంల కీలక భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితోపాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉ త్తమ్ కుమార్ రెడ్డి కర్ణాటకలో గురువారం పర్యటించనున్నారు. హోస్పేట వద్ద ఉన్న ప్రముఖ అంతర్రాష్ట్ర ప్రాజెక్టు తుంగభద్ర జలాశయానికి నూతనంగా ఏర్పాటు చేసిన క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి…

నీటి వాటా పూర్తి వినియోగానికి బహుముఖ వ్యూహం

– తుంగభద్ర బోర్డును పటిష్టం చేయాలి – ఆర్డీఎస్ భద్రతకు చేపట్టాల్సిన పనులను గుర్తించాలి – పూడికతీతకు కర్నాటక సహకారం కోరాలి – తుంగభద్ర, అంతర్రాష్ట్ర జలాలపై సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్‌డీఎస్) కింద తెలంగాణకు కేటాయించిన నీటి వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు తక్షణ, దీర్ఘకాలిక పరిష్కారాల…

ఆ న‌లుగురి మాటలు నమ్మితే అధోగతే

– ఇచ్చిన హామీలు అమలు చేస్తూ పోతున్నాం – ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కుటుంబానికి సంక్షేమం – మీడియా సమావేశంలో మంత్రులు భట్టి, తుమ్మల ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 24: ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.…