Category ముఖ్యాంశాలు

స్మార్ట్‌గా మారుతోన్న ప్రజా పంపిణీ వ్యవస్థ

– ట్యాంపరింగ్‌కు అవకాశం లేని కొత్త‌ స్మార్ట్‌ రేషన్ కార్డు – రేపు సంగారెడ్డిలో సీఎం చేతుల మీదుగా విడుదల సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత స్మార్ట్‌గా మారుతోంది. పంద్రాగస్టును పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో శనివారం స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు. అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు,…

నేరాల స్వరూపం మారుతోంది

– సైబర్‌ ‌సెక్యూరిటీ ఆధ్వర్యంలో అవేర్‌నెస్‌ ‌- రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్‌ ‌సిటిజన్స్‌కు అవగాహన – డీజీపీ ఆనంద్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్టు 14 : నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోందని డీజీపీ సీవీ ఆనంద్‌ ‌వ్యాఖ్యానించారు. సైబర్‌ ‌నేరాల బారినపడుతున్న వారిలో రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సైబర్‌ ‌సెక్యూరిటీ…

తెలంగాణ పోలీసు శాఖకు అరుదైన గౌరవం

– మొత్తం 15 రాష్ట్రపతి పతకాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14: తెలంగాణ పోలీసు శాఖకు అరుదైన గౌరవం దక్కింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖకు మొత్తం 15 రాష్ట్రపతి పతకాలు ప్రకటించారు. విధి నిర్వహణలో చూపిన ధైర్యసాహసాలు, అంకితభావం, విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పతకాలను ప్రకటించారు. ఇందులో 3 గ్యాలంట్రీ…

పుష్కరాల పనులు త్వ‌ర‌గా మొదలవ్వాలి

– ఈ నెలాఖరుకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయాల్సిందే – నాణ్యతలో రాజీ పడొద్దు.. శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి – గోదావరి పుష్కరాలపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు  హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణను ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి…

డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం

– ఎయిర్‌పోర్టుకు త‌ర‌లివ‌చ్చిన‌ ఎమ్మెల్యేలు, నేతలు – గజమాలతో అభిమానం చాటుకున్న రంగారెడ్డి అధ్యక్షుడు చల్లా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు పార్టీ రాష్ట్ర నేతలు, పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం…

అధికార పార్టీకి సవాల్‌ ‌కానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు

– రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై హస్తం కన్ను – ‘యూత్’ మంత్రంతో రేవంత్ సర్కార్ వ్యూహం – గెలుపు గుర్రాల కోసం వేట ప్రారంభం         (మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి, వరంగల్) ఖాళీ కాబోతున్న రెండు గ్రాడ్యుయేట్‌ ఎంఎల్సీ ఎన్నికలు అధికార కాంగ్రెస్‌కు సవాల్‌గా మారనున్నాయి. ఎట్టి…

ప్రత్యేక దృష్టితో కూకట్‌పల్లి అభివృద్ధి

– మంత్రి శ్రీధర్‌బాబుకు సీఎం ఆదేశాలు – కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు శంకుస్థాపన – 22-ఎ విషయంలో మీ భూములు పోకుండా చూస్తా – అండగా అభివృద్ధి చేసి చూపిస్తా – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూకట్‌పల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : ఆనాడు తాను పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తే కూకట్‌పల్లి ప్రజలు…

పంద్రాగస్టు ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

– ప్రొటోకాల్‌ను తప్పక పాటించాలి   – అధికారులకు స్పెషల్ సీఎస్‌ వికాస్ రాజ్ దిశానిర్దేశం  హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని రవాణా, ఆర్ అండ్ బి శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు. గోల్కొండ కోటలో శనివారం నిర్వహించనున్న స్వాతంత్య్ర…

మైనారిటీ రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దే

– కొందరు 4శాతం రిజర్వేషన్లపై కోర్టు మెట్లెక్కారు – ఇంటింటికీ వెళ్ళి వోట్ల గల్లంతును పరిశీలించండి – మైనార్టీల ప్రతిభా సదస్సులో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : ‌ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు అడ్డుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. ముస్లింలకు కాంగ్రెస్‌ 4…