Category ముఖ్యాంశాలు

ఆస్తమా.. అప్రమత్తతే రక్ష!

– ఇన్‌హేలర్లపై అపోహలు తొలగితేనే నియంత్రణ – రేపు ‘వరల్డ్ ఆస్తమా డే’ =శిశువుల నుంచి వృద్ధుల వరకు ఎవరినైనా ఉక్కిరిబిక్కిరి చేసే సమస్య ఆస్తమా. కాలుష్యం, అలర్జీలు, మారుతున్న జీవనశైలి కారణాలతో దేశంలో ఆస్థమా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆస్తమా పై అవగాహన కోసం ప్రత్యేక కథనం. హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 :…

అన్నదాతలు ఆగమాగం

– శనగ పంట చేతికి వచ్చినా కొనుగోళ్లు ఏవీ? – రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ – సదాశివపేటలో శనగ రైతులకు కేటీఆర్ పరామర్శ సంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 4: కాంగ్రెస్ ప్రభుత్వం రైతును చచ్చే వరకు వేధిస్తోందని, శనగ పంట వచ్చి నెల రోజులైనా ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు చేయలేదని బీఆర్ఎస్   కార్యనిర్వాహక అధ్యక్షుడు…

తమిళనాట కొత్త చరిత్ర ఆవిష్కృతం

– ద్రవిడ పార్టీల పాలనకు చరమగీతం – అనూహ్యంగా దూసుకొచ్చిన విజయ్ పార్టీ – మ్యాజిక్ ఫిగర్‌కు చేరువగా టీవీకే – ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు – సీఎం స్టాలిన్ ఘోర పరాజయం – ఆయన బాటలోనే అత్యధిక మంత్రులు చెన్నై, మే 4: తమిళనాట కొత్త చరిత్ర ఆవిష్క్నతమయ్యింది. అనూహ్యంగా దూసుచ్చిన నటుడు…

అకాల వర్షాలతో అప్రమత్తం కావాలి

– మరింత వేగంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి – ఇప్పటికి 14.80 లక్షల మెట్రిక్ టన్నులపై చిలుకు కొనుగోళ్లు – రైతుల ఖాతాలో రూ.2001.96 కోట్లు జమ – తడిసిన ధాన్యం తక్షణమే మిల్లులకు తరలింపు – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : అకాల వర్షాలు సంభవిస్తున్నందున…

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

– రైతు వారోత్సవాలు ప్రారంభించిన మంత్రి తుమ్మల – రైతు ఆర్గానిక్ మొబైల్ యాప్ ప్రారంభం తాండూరు, ప్రజాతంత్ర, మే 4: రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల -నాగేశ్వరరావు పేర్కొన్నారు. 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా రైతు వారోత్సవాల కార్యక్రమం లో…

ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లే

– ప్రభుత్వ విప్‌ల సమావేశంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లే అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ, శాసనమండలి విప్‌లతో ఎంసీహెచఆర్‌డీలో సీఎం శనివారం సమావేశమయ్యారు. వేసవి నేపథ్యంలో నియోజవర్గాల్లో తాగునీరు, సాగునీటి అవసరాలకు తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం సేకరణలో పురోగతి వివరాలను, ఇతర ప్రజా…

2027లో అందుబాటులోకి ఉస్మా‘నయా’ హాస్పిటల్

– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : గోషామహల్‌లో ఉస్మానియా కొత్త హాస్పిటల్ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, 2027 చివరికల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, అన్ని రకాల సౌకర్యాలతో కొత్త హాస్పిటల్…

వేధింపులకు గురిచేయడం తగదు

– సిబ్బంది, ప్రయాణికులతో మర్యాదగా ఉండాలి – ఆర్టీసీ అధికారులకు మంత్రి పొన్నం హితవు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: కిందిస్థాయి ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికుల విషయంలో ఆర్టీసీ అధికారులు సానుకూలంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిబ్బందిని వేధింపులకు గురిచేయకుండా ప్రేమతో, సానుకూల దృక్పథంతో పనులు చేయించాలని డివిజన్‌స్థాయి అధికారులకు…

కాంగ్రెస్ కు మళ్లీ అధికారం క‌ల్ల‌

– అడ్డూఅదుపు లేకుండా అవినీతి – ఆ పార్టీ అరాచకాలతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం – ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తున్న బీజేపీ – గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యి పెంపు ఇందులో ఒకటి – ఉమ్మడి రంగారెడ్డి పార్టీ నేతల సమావేశంలో కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్రంలో రెండున్నరేళ్ల పాలన…