Category ముఖ్యాంశాలు

వరదలను సమర్థంగా ఎదుర్కోవాలి

– ప్రతీ శాఖ సమన్వయంతో పనిచేయాలి – జిల్లా, మండల ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్ ఏర్పాటుకు చర్యలు – గోదావరి పుష్కరాలకు సుందరంగా తీర్చిదిద్దాలీ – జిల్లా అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూన్ 27 : గోదావరి పుష్కరాల దృష్ట్యా జిల్లాను సుందరంగా తీర్చిదిద్దాలని, గోదావరి వరదలను సమర్థంగా ఎదుర్కొనేలా…

మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు

– ప్రభుత్వ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమైనవి – సంచలన తీర్పు వెల్లడించిన మద్రాస్‌ ‌హైకోర్టు మద్రాస్‌, ‌జూన్‌ 26: ‌మత మార్పిడులు, రిజర్వేషన్ల ప్రయోజనాలపై మద్రాస్‌ ‌హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇతర వెనుకబడిన వర్గాల నుండి ఇస్లాం మతంలోకి మారిన వారికి వెనుకబడిన తరగతి ముస్లిం కేటగిరీ కింద రిజర్వేషన్‌ ‌ప్రయోజనాలను కల్పిస్తూ తమిళనాడు…

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

– సీఎంవో నుంచి అజిత్‌ ‌రెడ్డి ఔట్‌ – కొత్తగా ఇన్వెస్ట్ ‌తెలంగాణ సీఈవోగా నియామకం – ముఖ్య కార్యదర్శిగా ఎన్‌.శ్రీ‌ధర్‌ -‌ జీఏడీ ప్రధాన కార్యదర్శిగా అహ్మద్‌ ‌నదీమ్‌ – అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 26: ‌రాష్ట్ర పాలనా విభాగంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున మార్పులు…

హైదరాబాద్‌లో తొలి ‘డేటా సెంటర్‌ ‌సిటీ’

– దేశంలోనే సరికొత్త అధ్యాయానికి నాంది – 1,500 ఎకరాల విస్తీర్ణంలో భారీ నగరం – త్వరలో వికారాబాద్‌ ‌జిల్లా చేవెళ్లలో ఏర్పాటు – సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 26: ‌సాంకేతిక రంగంలో ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హైదరాబాద్‌ ‌మహానగరం ఇప్పుడు మరో సంచలన…

రాంగ్‌రూట్‌.. గాలిలో క‌లిసిన ఇద్ద‌రి ప్రాణాలు

-‌ స్కూటీపై ఉన్న ఇద్దరు అక్కడిక్కడే మృతి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 26: ‌నగరంలోని గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాంగ్‌ ‌రూట్‌లో వచ్చిన స్కూటీని.. ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. గచ్చిబౌలిలో ఈ ఘటన…

‌డ్రగ్స్‌ మహమ్మారిని తరిమి కొట్టండి

– ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సందేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జూన్‌ 26: ‌సమాజాన్ని నాశనం చేస్తున్న డ్రగ్స్‌పై పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు కీలక సందేశాన్ని ఇచ్చారు. తెలంగాణను డ్రగ్స్ ‌లేని రాష్ట్రంగా…

అసైన్‌మెంట్ భూములు లాక్కుంటున్నారు

– రేవంత్ అరాచకాలను మరిచిపోవద్దు – పేదలకు బీఆర్ఎస్ అండగా నిలబడుతుంది – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిగి, ప్రజాతంత్ర, జూన్ 26 : అసైన్‌మెంట్ భూములకు పట్టాలు ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములను లాక్కుంటున్నారని, పారిశ్రామికవాడల ఏర్పాటు పేరుతోని దళిత, గిరిజన పేదల భూములను గుంజుకుంటున్నారని కాంగ్రెస్…

 డ్ర‌గ్స్ ర‌హిత రాష్ట్ర నిర్మాణంలో భాగ‌స్వాములు కావాలి

– యువ‌త డ్ర‌గ్స్ కు దూరంగా వుండాలి – డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 26: ఈగల్ ఫోర్స్, సామాజిక న్యాయం సాధికారత శాఖలు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,…

కొత్త సీఎస్‌గా సంజయ్‌ ‌జాజు

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం – 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ అధికారి – 30‌తో ముగియనున్న రామకృష్ణారావు పదవీ కాలం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 26: రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ ‌జాజు నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్‌ కె.రామకృష్ణారావు పదవీ కాలం…