Category ముఖ్యాంశాలు

ఖమ్మం జిల్లాకు శాశ్వత సాగునీటి భద్రతే లక్ష్యం

– సీతమ్మసాగర్, ఇత‌ర‌ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేస్తాం – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. భూసేకరణ, అటవీ అనుమతులు, నిధుల సమస్యలను…

బీజేపీ విజయానికి మార్గం సుగమం

– నామినేషన్‌ ‌తిరస్కరణతో మీనాక్షి స్థానంలో మహేశ్‌ ‌కేవత్‌ – అనూహ్యంగా కలిసి వచ్చిన అవకాశం – మీనాక్షిపై కేసు తెలంగాణ నేతలే ఉప్పందించారు – బీజేపీ మంత్రి కైలాష్‌ ‌సంచలన వ్యాఖ్యలు భోపాల్‌,‌జూన్‌10: ‌మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ‌పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌ ‌నామినేషన్‌ ‌తిరస్కరణకు గురికావడంతో…

భార్యపై అనుమానంతో కాల్పులు

– స్థిరాస్థి వ్యాపారి అరుణ్‌ ‌కుమార్‌ ‌దురాగతం – అక్కడిక్కడే మృతిచెందిన ఇల్లాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 10:  ఓ ‌స్థిరాస్తి వ్యాపారి అనుమానంతో భార్యను తుపాకీతో కాల్చి చంపాడు.ఈ  ఘటన హైదరాబాద్‌ ‌మల్కాజిగిరి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో చోటు చేసుకుంది. మారుతీనగర్‌లో నివాసం ఉంటున్న అరుణ్‌కుమార్‌ ‌రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు…

మెడికల్ కాలేజీల్లో తీరనున్న అధ్యాపకుల కొరత

– ఎంపికైన వైద్యుల లిస్టు విడుదల – వైద్య విద్య ప్రమాణాల మెరుగు దిశగా కీలక అడుగులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీర్చడంతోపాటు వైద్య విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది. డైరెక్టరేట్…

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ‌సాధారణ ప్రజలకు మాత్రమే

– రౌడీలు, గూండాల పట్ల కఠినంగానే వ్యవహరిస్తాం – గంజాయి సాగు చేస్తే రైతు సంక్షేమ పథకాలు నిలుపుదల – సైబర్‌ ‌నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం – డీజీపీ సీవీ ఆనంద్‌ ‌స్పష్టీకరణ ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌  10 : ‌తెలంగాణలో పోలీసింగ్‌ ‌విధానంలో కీలక మార్పులకు సంకేతాలు ఇస్తూ డీజీపీ సీవీ…

గొప్ప న‌గ‌రంగా ఫ్యూచ‌ర్ సిటీని తీర్చిదిద్దుతాం

– 150 రోజుల్లోనే ఎఫ్‌సీడీఏ కార్యాలయం ప్రారంభం – ప్ర‌సిద్ది గాంచిన‌ 500 పెద్ద కంపెనీల‌ను ఇక్క‌డికి ర‌ప్పిస్తాం – రేప‌టి భ‌విష్య‌త్తుకు నేడే పునాది – అడ్డుప‌డిన‌వారి సంగ‌తి ప్ర‌జ‌లే తేలుస్తారు – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 10:  ప్ర‌పంచానికి ఒక దిక్సూచి గా ఫ్యూచ‌ర్ సిటీని గొప్ప న‌గ‌రంగా…

ఆదిలాబాద్‌ను సురక్షిత జిల్లాగా తీర్చిదిద్దాలి

– గ్రామాల్లోనూ సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌ను విస్తరించాలి – జిల్లా పర్యటనలో డీజీపీ ఆనంద్ ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10: హైదరాబాద్, సైబరాబాద్ నగరాల మాదిరి ఆదిలాబాద్‌ను కూడా సురక్షిత జిల్లాగా తీర్చిదిద్దాలని డీజీపీ సి.వి.ఆనంద్ సూచించారు. జిల్లా కేంద్రాలతోపాటు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌ను విస్తరించాల న్నారు. ఆదిలాబాద్…

కామాంధుడిని ర‌క్షించేందుకు రాజ‌కీయుల య‌త్నాలు

– కేసు న‌మోదు కాకుండా ప్ర‌య‌త్నం – రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు లొంగ‌ని పోలీసులు – నిందితుడిపై కేసు న‌మోదు ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 10 : సభ్య సమాజం తలదించుకునేలా ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక 12 ఏళ్ల మైనర్ బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి యత్నించి, ఆ…

వ‌చ్చే వేస‌వి నాటికి ‘మేడిగడ్డ’ పునరుద్ధరణ

– జూలై నాటికి సాంకేతిక, హైడ్రాలజికల్ అధ్యయనాల పూర్తి – సెప్టెంబర్ 2026 నాటికి పునరుద్ధరణ డిజైన్లు సిద్ధం – నవంబర్-డిసెంబర్‌లో పునరుద్ధరణ పనులు ప్రారంభం – రైతుల ప్రయోజనాలు, ప్రాజెక్టుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం – నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ, ప్రజాతంత్ర, జూన్ 10: మేడిగడ్డ…