Category ముఖ్యాంశాలు

సీఎం రేవంత్‌వి 420 మాటలే

– స్వాతంత్య్ర దినోత్సవాన అబద్ధాలాడిన ఏకైక సీఎం రేవంతే – దేవుడి మీద ఒట్టు పెట్టి రైతులను మోసం చేశాడు – వంద శాతం రుణ మాఫీ జరిగి ఉంటే నేనే రాజీనామా చేస్తా – బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు సవాల్ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో రేషన్…

సొంత ఎమ్మెల్యేలే అవినీతిని నిల‌దీస్తున్నారు

– రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్య‌ల‌తో ఏకీభ‌విస్తున్నా – కుటుంబం కోస‌మే ప‌నిచేస్తున్న రేవంత్‌ – హైకోర్టు తీర్పు మాటున క‌ళ్యాణ‌ల‌క్ష్మి ర‌ద్దుకు కుట్ర‌ – మీడియాతో బీఆర్ ఎస్ నేత‌ కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 15: రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్పడం మాత్రమే కాదని, అధికార కాంగ్రెస్…

ప్రతీ గడపకు సంక్షేమ ఫలాలు

– అన్నదాతకు అండగా రూ.1,476 కోట్ల రైతుభరోసా – సాగునీటి ప్రాజెక్టులకు రూ.14,402 కోట్లతో పనులు – రహదారుల అభివృద్ధికి రూ.670 కోట్లకు పైగా నిధులు – పట్టు ఉత్పత్తిలో సిద్దిపేటకు రాష్ట్రంలోనే అగ్రస్థానం – సిద్దిపేట జిల్లా ప్రగతి ప్రస్థానాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం సిద్దిపేట, ప్రజాతంత్ర ఆగస్టు 15: సంక్షేమం-అభివృద్ధిని సమ్మిళి తం…

ముఖ్యమంత్రి పర్యటనకు ముస్తాబైన ములుగు

– సర్వాంగ సుందరంగా మేడారం.. మెరిసిపోతున్న పైలాన్, కొత్త కలెక్టరేట్ – రూ.16,007 కోట్ల రహదారి అభివృద్ధికి ములుగు నుంచి శ్రీకారం – రూ.868 కోట్ల అభివృద్ధి పనులకు పైలాన్ – రూ.63.50 కోట్ల నూతన కలెక్టరేట్ ప్రారంభం ములుగు, ప్రజాతంత్ర, ఆగస్టు 15: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ములుగు జిల్లా పర్యటన నేపథ్యంలో…

భారత్ కు ప్రపంచస్థాయి నాయకత్వ లక్షణం

– అన్ని రంగాల్లో దూసుకు పోయే తత్వం – సత్తా చాటగల నైపుణ్యాలు మన సొంతం – యువత ఓ గంట సమయం కేటాయిస్తే చాలు – జనగణనలో ఖచ్చితమైన సమాచారం ఇవ్వండి – దానితోనే దేశ అభివృద్ధి ప్రణాళికలు రచించగలం – ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ పిలుపు – వేడుకలకు దూరంగా రాహుల్,…

ప్రతీ పేద కుటుంబానికి సంక్షేమ భరోసా

– స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి పొంగులేటి హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 15: పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో శనివారం నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో మాట్లాడారు. ఎంపీ…

దేశంలో ఎక్కడా సన్న బియ్యం పంపిణీ లేదు

– 89 లక్షల కార్డులను 2.80 కోట్లకు చేర్చాం – బీఆర్‌ఎస్‌ ‌నేతలు తప్పుడు ప్రచారాలు మానాలు – సంగారెడ్డి సభలో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి =సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : ‌ రాష్ట్రంలో ఇస్తున్నట్టు దేశంలో ఎక్కాడా సన్న బియ్యం పంపిణీ జరగడం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌…

రేషన్ కార్డు పేదల ఆత్మగౌరవం

– స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు రేషన్ షాపులను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, ఏ ఒక్క పేదవాడు ఆకలితో అలమటించకూడదన్నదే ప్రజా ప్రభుత్వ ఆలోచన అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పేదలకు శుక్రవారం…

3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించే ప్రజాస్వామ్య పాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, మహనీయుల త్యాగాల స్ఫూర్తితో 2047 నాటికి తెలంగాణను మÖడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని…