Category ముఖ్యాంశాలు

ప్రజల కష్టాలు చూసి పైశాచికానందమా?

– సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటు – ‘శాడిస్టిక్ ప్లెజర్’ వ్యాఖ్యలపై కేటీఆర్ నిప్పులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : ప్రజలు, ప్రతిపక్షాలు తిడుతుంటే తనకు శాడి స్టిక్ ప్లెజర్ వొస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగా ల్లో…

టెన్త్ ఫలితాలు విడుదల

– మొత్తం 95.1 శాతం ఉత్తీర్ణత – 96.26 శాతం ఉత్తీర్ణతతో ముందున్న బాలికలు – ములుగు ఫస్ట్.. -హైదరాబాద్ లాస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ఫలితాలను బుధవారం మధ్యా హ్నం విడుదల చేశారు. మొత్తం 95.1 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత…

పంచాయతీ అధికారులకు పదోన్నతులు

– సర్కార్ పచ్చ జెండా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ అధికారుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గ్రామ పంచాయతీ అధికారుల పదోన్నతులకు సర్కార్ పచ్చ జెండా ఊపింది. జూనియర్ అసిస్టెంట్లు, జీపీవోలకు 60:40 నిష్పత్తిలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. జిల్లాస్థాయిలో రొటేషన్ పద్ధతిలో ఈ పక్రియ సాగనుంది.…

సమాజంలో జైళ్ల శాఖ పాత్ర కీలకం

– ఖైదీలను సరిదిద్దే ప్రధాన బాధ్యత ఆ శాఖదే – దిల్లీ జైలు సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: జైళ్ల శాఖ పాత్ర సమాజానికి అత్యంత ముఖ్యమని, ఇది సులభమైన పని కాదని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. జైలు సేవ అనేది కేవలం నాలుగు గోడల…

‘తుమ్మిడిహట్టి’ కార్యాచరణను వేగవంతం చేయాలి

– అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు – మంత్రులు ఉత్తమ్, తుమ్మల, ఉన్నతాధికారులతో సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టే కార్యాచరణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో ఇరిగేషన్ ఇంజనీర్లు, నిపుణులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల…

జోరుగా ధాన్యం కొనుగోళ్లు

– 90 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం – 8,525 ప్రతిపాదిత కొనుగోలు కేంద్రాలకు 6,500 ప్రారంభం – నిన్నటి వరకు 8.50 లక్షల టన్నుల కొనుగోళ్లు – కొనసాగుతున్న ఇతర పంటల కొనుగోళ్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : రాష్ట్రంలో ధాన్యం(వరి) కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ యాసంగి సీజన్‌లో మొత్తం…

సమస్యల పరిష్కారమే లక్ష్యం

– 3 నెలల్లో దరఖాస్తుల కొలిక్కి కార్యాచరణ – పాలేరు ప్రజాదర్బార్‌లో మంత్రి పొంగులేటి కూసుమంచి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : ప్రజల సమస్యలను వారి గడప వద్దే పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయమని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రాంగణంలో బుధవారం…

కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్

– అన్ని పంటలనూ మద్దతు ధరకు కొనుగోలు చేయాలి – సీఎం రేవంత్‌కు హరీశ్ రావు బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : ఎన్నికల వేళ చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేసేదొకటి.. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని అసెంబ్లీలో బీఆరఎస్ ప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు విమర్శించారు. తాలు పేరిట…

ఉద్యోగులకు రూ.వెయ్యి కోట్ల బకాయిల విడుదల

– రూ.700 కోట్ల నుండి రూ.1000 కోట్లకు పెరిగిన చెల్లింపులు – అక్టోబర్ 2025 వరకు రిటైర్డు ఉద్యోగుల జీపీఎఫ్ క్లియర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి…