Category ముఖ్యాంశాలు

జీనోమ్ వ్యాలీలో ‘యామ్లైన్’

– 200 మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు – హర్షం వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11: గ్లోబల్ దిగ్గజ బయోటెక్నాలజి సంస్థ ‘యామైన్’ జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక పరి శోధన, ఆవిష్కరణల కేంద్రాన్ని ఏర్పాటు చేయ డానికి ముందుకొచ్చింది. ఈ మేరకు సచివాలయంలో ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…

రేవంత్ బాగోతం బయటపెడతా

– సీఎం సోదరులంతా పెద్దపెద్ద కంపెనీ ఓనర్లు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోప‌ణ‌లు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11: ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి సోదరులంతా పెద్ద పెద్ద కంపెనీలకు యజమానులవుతున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్క ఉద్యోగి కూడా లేకుండా…

భూదాన్.. పొంతన లేని లెక్కలు

– వెయ్యి ఎకరాలు : రెవెన్యూ అధికారులు – 2వేలకుపైగా ఎకరాలు: సీసీఎల్‌ఏ రికార్డులు – 1954నాటి రికార్డుల ఆధారంగా లెక్కల వెలికితీత – 22ఏలో చేర్చేందుకు అధికారుల కసరత్తు ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల లెక్కల్లో పొంతన కుదరడంలేదు. వెయ్యి ఎకరాల్లోపు ఉంటాయని రెవెన్యూ అధికారుల అంచనా…

గడువులోగా ఉప్పల్ కారిడార్ పూర్తి కావాల్సిందే

– నిర్లక్ష్యాన్ని, పనుల్లో ఆలస్యాన్ని సహించేది లేదు – ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చేసి తీరాల్సిందే – అధికారులూ.. మనసుపెట్టి పనిచేయండి – ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : ప్రభుత్వం విధించిన నిర్ణీత గడువులోగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కావాల్సిందేనని,…

3.43కోట్ల మందికి ‘స్మార్ట్’ ఆహార భద్రత

– 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం – సీఎం కార్యక్రమ ఏర్పాట్లలో లోపం ఉండొద్దు – పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11: రాష్ట్రంలో ఆహార భద్రతకు ఇక ‘స్మార్ట’ రూపం రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 3.43 కోట్ల మంది లబ్దిదారులకు సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి…

నిషేధిత భూములపై ఆందోళన వద్దు

– చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం – యుద్ధప్రాతిపదికన దరఖాస్తులను పరిష్కరించాలి – ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో రాజీ లేదు – సబ్ రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలకు చెక్ – ఆన్‌లైన్‌లో ఉన్న వివరాల మేరకే నిర్ణయాలు – రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : నిషేధిత ఆస్తుల పీవోబీ/22ఎ జాబితాలో…

ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో వేగం పెంచండి

– వీలైనంత త్వరగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాలి – రద్దీకి అనుగుణంగా కొత్త కోచ్‌లు కొనుగోలు చేయాలి – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : మెట్రో రైలు రెండో దశలో భాగంగా పాత బస్తీ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్…

పత్తి కొనుగోళ్లలో రైతుకు ఇబ్బందులుండొద్దు

– 15-30 రోజుల వ్యవధిలో అన్ని జిల్లాల్లో మిల్లులు ప్రారంభించాలి – జిల్లా మానిటరింగ్ కమిటీల్లోో రైతులను భాగస్వాములను చేయాలి-   – ‘కపాస్’లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మరింత సరళతరం చేయాలి – సీసీఐ అధికారులతో సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : రాష్ట్రంలో 2026-27 పత్తి సీజన్‌లో…

ఉజ్జయిన మహంకాళికి మారు బోనం

– సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాU మంత్రి కొండా సురేఖ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మంగళవారం మారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, అసిస్టెంట్ కమిషనర్ మనోహర్…