Category ముఖ్యాంశాలు

బక్రీద్ సెలవు 28కి మార్పు

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్(ఈద్ అల్-అధా) పండుగ తేదీ మారింది. దుల్ హిజ్జా నెలవంక దర్శనం ఆలస్యం కావడంతో ఈనెల 28న బక్రీద్ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో ఆ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సహా…

ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యం

– రాహుల్ ప్రధాని అయితేనే ఆ రాష్ట్రానికిì లబ్ది – రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలో బీజేపీ – మీడియా సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ…

త్రివేణి సంగమానికి పోటెత్తిన భ‌క్తులు

– మూడో రోజుకు సరస్వతి అంత్య పుష్కరాలు – మహామండలేశ్వర ఆచార్య సంవిదానంద పుణ్యస్నానం  జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 23 : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడవ రోజు శనివారం కాళేశ్వరం త్రివేణి సంగమ తీరానికి భక్తులు భారీ సంఖ్యలో…

ప్రతిపాదనలతో రండి.. ప్రాజెక్టులు పూర్తి చేద్దాం

– ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక ప్రాజెక్టులు వేగవంతం ~ ఆటంకాలు లేకుండా అనుమతులు మంజూరు చేస్తాం – ప‌ర్యాట‌క స‌ద‌స్సులో మంత్రి జూప‌ల్లి  హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 23 : పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజన్‌గా మారుస్తామని, తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని  పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి…

యాద‌గిరిగుట్ట‌కు మహర్దశ

– రూ.100 కోట్ల ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ – లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, మే 23: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. రూ.100 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు కంచి…

మాసాబ్ ట్యాంక్‌లో దారుణం

– న్యాయవాదిని కారుతో ఢీకొట్టి చంపిన దుండుగులు – కారు నంబర్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో న్యాయవాది ఖాజా మొహియుద్దీన్‌పై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన తన కారు వద్దకు వచ్చి వెనక సీట్లో బ్యాగు…

హీట్ వేవ్ పై రాష్ట్రమంతా అప్రమత్తత

  *ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యత‌ *వ‌డ‌గాల్పుల‌తో 7జిల్లాల్లో 16 మంది మృత్యువాత‌ *మృతుల కుటుంబాల‌కు రూ.4 ల‌క్షల చొప్పున న‌ష్టప‌రిహారం *రాష్ట్రంలో తీవ్రస్దాయి ఉష్ణోగ్రత‌ల‌పై మంత్రి పొంగులేటి స‌మీక్ష హైదరాబాద్: ఎండ‌ల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమ‌త్తంగా ఉండాల‌ని ప్రజ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త‌క్షణ చ‌ర్యలు చేప‌ట్టాల‌ని రాష్ట్ర…

విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి రాజీనామా

 – పదవీ కాలం మరో 4 నెలలు ఉన్న‌ప్ప‌టికీ.. – ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన వెంటనే నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22: తెలంగాణ విద్యా రంగంలో సంచలనం చోటుచేసుకుంది. విద్యా కమిషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో రేవంత్…

పెరుగుతున్న ఎండల తీవ్రత

– వడదెబ్బతో భూపాలపల్లిలో నలుగురు మృతి వరంగల్, మే 22: రాష్ట్రంలో ఎండలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్ప్పుల కొలిమిలా మారింది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ మరణాలు కూడా పెరుగుతున్నాయి. భూపాలపల్లిలో వడదెబ్బతో ఒక్కరోజే నలుగురు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. రేగొండ మండలం భాగిర్తిపేటకు చెందిన యాకూబ్(45), మొగుళ్లపల్లి…