Category ముఖ్యాంశాలు

విద్యార్థుల త్యాగాల‌తోనే తెలంగాణ‌

– యువ‌త గురించి గ‌త ప్ర‌భుత్వం ఆలోచించ‌లేదు – 14 ఏళ్ల‌పాటు గ్రూప్‌-1 నియామ‌కాలు లేవు – 731 ఉద్యోగాల‌కు 5ల‌క్ష‌ల‌మంది ద‌ర‌ఖాస్తులు – చిత్త‌శుద్ధి వున్న‌వాళ్ల‌నే టీజీపీఎస్సీలో నియ‌మించాం – నాణ్య‌మైన విద్య‌పై దృష్టి – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి – 1370 మందికి నియామ‌క‌ప‌త్రాలు అంద‌జేత‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 16: పుట్టిన…

సంక్రాంతి సంబురాల్లో హరీష్ రావు

– పట్నంలో పతంగులు ఎగుర‌వేస్తూ సంద‌డి – చైనా మాంజా వద్దంటూ సూచన – యువత ఆటల్లో రాణించాలి – రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలి – మాజీ మంత్రి ఆకాంక్ష‌ సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 16: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సిద్దిపేట పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన సంబురాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు…

రిజిస్ట్రేషన్‌లలో మాయాజాలం

– రూ.3.90 కోట్ల మేర‌ ప్రభుత్వ అదాయానికి గండి – 15మంది నిందితుల అరెస్ట్‌ హనుమకొండ, ప్రజాతంత్ర, జనవరి 16 : ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన 15మంది నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రాష్ట్రంలో సంచలం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో కుంభకోణంలో ప్రభుత్వ…

పోరాటాల గ‌డ్డ‌లో అనుకున్న అభివృద్ధి లేదు

– ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి నిధులు – నీటి ప్రాజెక్టుల పూర్తికి కృషి – బాస‌ర ఐఐఐటీలో యూనివ‌ర్సిటీ ఏర్పాటు – జిల్లా రైతుల‌ కోసం తుమ్మిడిహ‌ట్టి ప్రాజెక్టు – జిల్లాకు ఎయిర్‌పోర్టు, పారిశ్రామిక‌వాడ‌ – నిర్మ‌ల్ బ‌హిరంగ స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నిర్మ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 16:  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే త‌న‌కు…

జైపాల్‌రెడ్డికి ఘన నివాళులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 16: దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌ రెడ్డి 84వ జయంతి సందర్భంగా నెక్లెస్‌ రోడ్డులోని ఆయన సమాధి స్ఫూర్తి స్థల్‌ వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం పుష్ప గుచ్ఛాలుంచి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం…

వైభవంగా కొత్తకొండ వీరభద్రస్వామి ఉత్సవాలు

– స్వామిని దర్శించుకున్న మంత్రులు సురేఖ, పొన్నం – బండ్లు కట్టి భారీగా తరలివచ్చిన భక్తజనం హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 16: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతు న్నాయి. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురు, శుక్రవారాల్లో లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కోనేరులో…

అసెంబ్లీ స్పీకర్‌కు మరో రెండు వారాల గడువు

– ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంలో విచారణ, వాయిదా న్యూదిల్లీ, జనవరి 16 (ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ చేపట్టిన పక్రియపై రెండు వారాల తరువాత అఫిడవిట్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే నాలుగు…

తెలంగాణలో తొలిసారిగా హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్‌

– పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రారంభించిన మంత్రి జూపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 16: తెలంగాణలో తొలిసారి సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఈ షో జరగనుంది. పర్యాటక, సంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ షోను ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల…

లైఫ్ సైన్స్ రంగంలో వేగంగా మార్పులు

– తెలంగాణ నెక్ట్స్‌జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030 – దావోస్‌లో ఆవిష్క‌రించ‌నున్న సీఎం రేవంత్‌రెడ్డి – తొలిసారి  గ్రోత్-ఫేజ్ సెంటర్, బయోఫార్మా స్కేల్-అప్ తయారీ కేంద్రం  -హైద‌రాబాద్‌లో డ‌బ్ల్యుహెచ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ సెంటర్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 14: అధునాతన చికిత్సలు, డేటా ఆధారిత పరిశోధనలు, ప్రిసిషన్ మెడిసిన్, సస్టైనబిలిటీ వంటి అంశాల ఆధారంగా…