Category ముఖ్యాంశాలు

వచ్చేది గులాబీ ప్రభుత్వమే

– నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు చూపితే రాజకీయ సన్యాసం – సీఎం రేవంత్ ఓ గజదొంగ – పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి  – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూకట్ పల్లి, ప్రజాతంత్ర, మే 25 : వచ్చే ఎన్నికల్లో ముమ్మాటికి గులాబీ ప్రభుత్వమే అధికారంలోకి రానుందని బీఆర్ఎస్ వర్కిం…

మద్దతు ధర పెంచి చేతులు దులుపుకుంది

– 30శాతం కూడా ధాన్యం సేకరించని కేంద్రం – రాష్ట్రంలో విద్యారంగం పటిష్టతకు కఠిన చర్యలు – లెఫ్ట్ నేతలతో భేటీలో సీఎం రేవంత్ – కార్మికుల కనీస వేతనం పెంచడంపై ‘లెఫ్ట్ ’ అభినందన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచడమే తప్ప పంటలను కొనుగోలు చేయడం…

ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత

– మంత్రి కొండా సురేఖ – పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్తు – మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 25: అడవుల నరికివేత, పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఈ క్రమంలో ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ…

దమ్ముంటే ధరలు దించు

– పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర పన్ను భారం తగ్గించాలి – సీఎం రేవంత్‌కు హరీశ్ రావు లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో చోద్యం చూడటం మానేసి వెంటనే రాష్ట్ర వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్…

పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ తనిఖీలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ సి.వి.ఆనంద్ సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ తనిఖీల్లో అధికారులకు, సిబ్బందికి డీజీపీ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయంలోని అన్ని విభాగాలు అత్యంత పరిశుభ్రంగా ఉండాలని,…

నీటి సమస్యపై సానుకూల పరిష్కారం

– కర్నాటక, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు ఒప్పందం – – పరస్పర అవగాహనతోనే కృష్ణా జలాల వినియోగం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : నీటి వినియోగంపై ఉభయ రాష్ట్రాలకు సానుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్…

ధాన్యం కొనుగోళ్లలో సర్కారు విఫలం

– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు ధ్వజం పరిగి, ప్రజాతంత్ర, మే 25 : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు భారతీయ జనతా పార్టీ చేపట్టిన ‘రైతు గోస – బీజేపీ భరోసా’ యాత్ర సోమవారం వికారాబాద్ జిల్లా పరిగిలో కొనసాగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు…

రైతులతో కలెక్టరేట్ ముట్టడే

– రెండు రోజుల్లో వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలి   – ప్రభుత్వానికి హరీష్‌రావు డెడ్‌లైన్ – మీది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్ – దిల్లీ ట్రిప్పులు ఆపి లారీల ట్రిప్పులు పెంచాలి సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 25 : లక్షలాది రైతులు అరిగోస పడుతున్నా పట్టింపు లేదంటూ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ డిప్యూటీ…

గత ఘటనల నుంచి గుణపాఠం నేర్చుకోని ఎన్‌టీఏ

 – నీట్ పరీక్షా పత్రం లీక్ కేసులో సుప్రీం అసహనం న్యూదిల్లీ, మే 25: దేశవ్యాప్తంగా దుమారం రేపిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్ని ఆదేశాలు జారీ చేసినా గత పేపర్ లీక్ ఘటనల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని అసహనం వ్యక్తం చేసింది.…