Category ముఖ్యాంశాలు

‘పురస పోరుకు క‌స‌ర‌త్తు

– ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో ఎన్నిక‌లు – స‌ర్వేల్లో మునిగిపోయిన పార్టీలు – బ‌ల‌మైన నాయ‌కుల‌ కోసం వేట‌ – రెబెల్స్ ఇబ్బంది లేకుండా వ్యూహాలు – రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు చేస్తూ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు ప్ర‌జాతంత్ర‌, న్యూస్ నెట్‌వ‌ర్క్, హైద‌రాబాద్‌, హైద‌రాబాద్ జ‌న‌వ‌రి 17ః రాష్ట్ర రాజకీయ యవనికపై మరో కీలక ఘట్టానికి తెర లేచింది.…

జిల్లాల పున‌ర్విభ‌జ‌న పేరుతో కుట్ర‌

– కృష్ణాజ‌లాల వాటా అంశం ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి – స్థానిక స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తండి – మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కండి – ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 17: జిల్లాల పునర్విభజన పేరుతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల రద్దుకు…

మున్నేరు-పాలేరు లింక్‌ తో మూడు జిల్లాల‌కు నీరు

– రూ.162.57 కోట్లు కేటాయింపు – మున్నేరు వ‌ర‌ద నీరు స‌ద్వినియోగం – 40 ఎక‌రాల ఎన్‌.ఎస్‌.పి. ఆయ‌క‌ట్టుకు నీటి భద్ర‌త‌ – మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 17: సహజ వనరులను వినియోగించడం ద్వారా వరద ప్రమాదాలను నివారించడంతోపాటు ఖమ్మం, సూర్యాపేట,మహబూబాబాద్ జిల్లాలకు సమృద్ధిగా సాగు నీరు అందించేందుకే ప్రభుత్వం…

ప్రాజెక్టుల్లో దాగి ఉన్న పాలమూరు బిడ్డల శ్రమ

– బీఆర్‌ఎస్‌ పాలనలో ఉమ్మడి జిల్లాకు తీరని అన్యాయం – పదేళ్లపాటు ప్రాజెక్టులు కట్టకుండా తీవ్ర నిర్లక్ష్యం – రూ.1,284 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన – జడ్చర్లలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు శంకుస్థాపన – చదువే అన్నిటికీ మూలం – జిల్లా అభివృద్దికి కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్‌ మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, జనవరి 17:…

మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు బీజేపీ సంసిద్ధం

– కేంద్ర నిధుల‌తోనే రాష్ట్రంలో అభివృద్ధి – సీఎంకు దిల్లీ వెళ్ల‌డంతోనే స‌రిపోతోంది.. – పాల‌న‌పై దృష్టి పెట్ట‌డంలేదు – రాష్ట్రాభివృద్ధి మోదీతోనే సాధ్యం – విజ‌య్ సంక‌ల్ప్ స‌మ్మేళ‌నంలో అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17: రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు సంబంధించి ఏ క్షణమైనా ఎన్నికలు జరగొచ్చు.. ఆ ఎన్నికలకు…

మేడారం ట్రస్ట్‌ బోర్డు నియామకం

– చైర్మన్‌ ఇర్ఫ సునీల్‌ దొర సహా 15మంది డైరెక్టర్ల ప్రమాణం ములుగు, ప్రజాతంత్ర, జనవరి 17: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ట్రస్ట్‌ బోర్డును ప్ర‌భుత్వం శ‌నివారం నియ‌మించింది. ఈమేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా ఇర్ప సుకన్య సునీల్‌ దొర, మరో 15మందిని డైరెక్టర్లుగా నియమించారు. బోర్డు సభ్యులతో మేడారం ఆలయ‌ కార్యనిర్వహ‌ణ‌ అధికారి…

మేడారంలో ముందే మొదలైన సందడి

– పది రోజుల ముందే పోటెత్తిన భక్తులు – జనసంద్రంగా పరిసరాలు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ – జంపన్న వాగులో పుణ్య స్నానాలు – గద్దెల వద్ద భక్తుల కోలాహలం ఏటూరునాగారం, ప్రజాతంత్ర, జనవరి 16: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క- సారలమ్మ మహాజాతరకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో…

కేసీఆర్ ప్రాజెక్టుల‌కు స్టిక్క‌ర్లు వేసుకుంటున్న సీఎం

– రెండేళ్ల పాల‌న‌లో ఏం చేశారు? – కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టుల‌కు రిబ్బ‌న్ క‌టింగ్ త‌ప్ప‌ – క్రెడిట్ కొట్టేయ‌డంపై వున్న శ్ర‌ద్ధ భూసేక‌ర‌ణ‌ మీద లేదు – ప్ర‌జ‌ల మ‌నోఫ‌ల‌కాల‌పై ముద్ర వేయాలి – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 16:  తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్…

మెట్రో రెండో దశకు కేంద్రం సుముఖం

– ఎల్ అండ్ టీ నుంచి టేకోవర్ లావాదేవీలు పూర్తి చేయండి – రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఇద్దరేసి సభ్యులతో కమిటీ – సీఎం రేవంత్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16: హైదరాబాద్ మెట్రో రెండో దశ కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్…