Category ముఖ్యాంశాలు

పరిశ్రమలతో విద్యార్థుల కనెక్ట్

– జాబ్ పోర్టల్ ప్రారంభించిన మంత్రి వివేక్ మెదక్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : దేశంలోనే మొదటిసారిగా పరిశ్రమలకు విద్యార్థులను జాబ్ పోర్టల్ కనెక్ట్ చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. జిల్లాలోని మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలోని పారిశ్రామిక ప్రాంతంలో జాబ్ పోర్టల్ ను మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో…

డబ్బులు దండుకోవడానికే నిషేధిత జాబితా

~ ప్రజల్లో గందరగోళం రేపిన 22-ఎ జాబితా ~ సీలింగ్ చట్టం ఎత్తేశాక మళ్లీ ఎందుకొచ్చింది ~ సీఎం రేవంత్ ఇల్లు జాబితాలో వచ్చాకనే చురుకు ~ పాలనపై పట్టు లేదనడానికి ఇదే పెద్ద నిదర్శనం ~ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర,ఆగస్ట్ 17: రాష్ట్రంలో 22ఎ సెక్షన్ పేరుతో…

‘కళ్యాణల‌క్ష్మి, షాదీముబారక్‌’ ‌కొనసాగుతాయి

– గత ప్రభుత్వం పక్కాగా అమలు చేయలేదు – అందుకే కోర్టుల్లో కేసులు వచ్చాయి – దీనిపై డివిజన్‌ ‌బెంచ్‌కు అప్పీల్‌ ‌చేస్తున్నాం – ధర్నాలు చేసే వారు ప‌థ‌కాల‌లో తప్పిదాలపై మాట్లాడాలి – మీడియా సమావేశంలో మంత్రులు పొన్నం, ‌శ్రీహరి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ…

ప్రజల భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం

– ఏకీకృత వ్యవస్థగా ’తెలంగాణ సేఫ్‌’ ‌తీసుకొచ్చాం – ‘ఎక్స్’ ‌వేదికగా సీఎం రేవంత్‌ ‌స్పష్టీకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: ‌ ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతలను, ప్రజారోగ్య పరిరక్షణ దిశగా తీసుకున్న నూతన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ‘ఎక్స్’  ‌వేదికగా స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల భద్రత, రక్షణ, సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం…

ప్రతీ ఆరు నెలలకో కొత్త హాస్పిటల్

– అత్యంత ప్రాధాన్యతాంశాలుగా విద్య, వైద్యం – 2027 డిసెంబర్ నాటికి అన్ని దవాఖానలు సిద్ధం – బీఆర్ఎస్ నేతలు టిమ్స్ కు కొబ్బరికాయ కొట్టి మరిచిపోయారు – మీరే కడితే మీరెందుకు రిబ్బన్ కట్ చేయలేదు * సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17 :…

పార్టీని సజీవంగా నిలిపేది కార్య‌క‌ర్త‌లే

– కష్టకాలంలో జెండా మోసిన వారే అసలైన బలం – సంక్షేమ ఫలాలను ప్రతి గడపకూ చేర్చే వారధి కాంగ్రెస్ శ్రేణులే – ఆహార భద్రతా విప్లవం.. 3.42 కోట్ల మందికి ఉచితంగా సన్న బియ్యం – వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటికే తొలి ప్రాధాన్యం – బస్వాపూర్, గంధమల్ల, ఎస్‌ఎల్‌బీసీ, డిండిలను ముందుకు తీసుకెళ్తాం…

ఆలోచన.. ఆచరణ కేసీఆర్‌ది

– ప్రచారం, ఫలితం కాంగ్రెస్‌ది – సనత్‌నగర్ టిమ్స్‌ అంశంపై హరీష్ రావు విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది అయితే ప్రచారం కాంగ్రెస్‌ది అన్నట్లుగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చినట్టే కేసీఆర్ రూపకల్పన చేసిన…