Category ముఖ్యాంశాలు

సీబీఐ పేరుతో ప్రజా సమస్యలు పక్కదోవ 

– కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు – కేంద్ర మంత్రి బండి సంజయ్ విమ‌ర్శ‌లుకరీంనగర్, ప్ర‌జాతంత్ర‌, మే 5  : రాష్ట్రంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చను, ఈనెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరగబోయే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభపై దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్…

యూరియాపై బ్యాన్ రైతు వ్యతిరేక చర్య

– ముమ్మాటికీ ఇది రైతు హంతక ప్రభుత్వమే – స్టాక్ ఉన్నా అమ్మకాలు నిలిపివేయడం దుర్మార్గం – రైతులు అరిగోస పడుతుంటే వారోత్సవాలా? – బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలో యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దిక్కుమాలిన చర్య అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్…

ఉపాధి అవకాశాలను విస్తృతంగా పెంచాలి

– రోజూ 15 లక్షల మంది కూలీలకు పనులు – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ సమీక్షలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉపాధి హామీ…

ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలి

– ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వకపోవడం వివక్షే – ధాన్యానికి కొర్రీలు.. రైతులను మోసం చేయడమే – ఆధునిక సాగు పద్ధతులతో పండగలా వ్యవసాయం – సిరిసిల్లలో డిప్యూటీ సీఎం భట్టి సిరిసిల్ల, ప్రజాతంత్ర, మే 5 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను పురస్కరించుకుని ఉమ్మడి ఏపీలో డిజైన్ చేసిన డాక్టర్…

మక్కలతోపాటు జొన్న కొనుగోళ్లు

– సబ్ కమిటీ నిర్ణయాన్ని ప్రకటించిన మంత్రి తుమ్మల – ఇప్పటికే మొక్కజొన్నను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మొక్కజొన్నతోపాటు జొన్న పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నిర్వహించిన సబ్ కమిటీ…

సులభతర వ్యాపార విధానంతో పెట్టుబడులు

– నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే ఉద్యోగావకాశాలు – సీఎంతో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే అనేక రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. మానవ వనరుల అభివృద్ధి కోసం పోషకాహార లోపం సమస్యను తగ్గించుకోవాలని సూచించారు. తెలంగాణ…

డ్రగ్స్‌తో యువత చిత్తు

– ‘ఇమేజ్‌’పై దృష్టిపెట్టి తప్పుడు నిర్ణయాలు – సమాజం అప్రమత్తం కావాలి – కౌన్సెలింగ్‌తో మార్పు సాధ్యం – ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్ సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, మే 5: ప్రస్తుత కాలంలో యువతలో డ్రగ్స్ వినియోగం వేగంగా పెరుగుతున్నది. ఇది సమాజం ఎదుర్కొంటున్న అత్యంత ఆందోళనకరమైన సమస్యలలో ఒకటి. గంజాయి వంటి మత్తు పదార్థాలు…

భూముల ధరల పెంపు!

– రిజిస్ట్రేషన్ శాఖకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ – విద్యుత్ ప్రాజెక్టుల అవకతవకలపై సీబీఐ విచారణకు ఆమోదం – గ్రేటర్ హైదరాబాద్లో పన్ను బకాయిల కోసం ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ – 19 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు ఆమోదం – సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర,…

గేమ్ ఛేంజర్ కాదు.. తెలంగాణ లూటర్

– తెలంగాణ సొమ్మును కేరళలో ఖర్చు చేశారు – మీరు ప్రచారం చేసిన ఇతర రాష్ట్రాల్లో గెలవలేదేమి? – సీఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి బండి ధ్వజం – అభివృద్ది, జాతీయవాదానికి ప్రజలు పట్టం కట్టారు – బెంగాల్‌లో ఫలించిన జై బంగ్లా, జై శ్రీరాం నినాదాలు – కేటీఆర్, రేవంత్ చీకటి దోస్తులు –…