Category ముఖ్యాంశాలు

తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే

– తర్వాతే నవ నిర్మాణ సభ పెట్టుకోండి – ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కు పొన్నం హెచ్చ‌రిక‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 1 : తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతనే జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నవ నిర్మాణ సభ పెట్టుకోవాలని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్…

పాలమూరు ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తాం

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి – అజిలాపురం ఎత్తిపోతలకు శంకుస్థాపన – 4, 5లలో సీఎం రేవంత్‌తో కలిసి ప్రాజెక్టుల పరిశీలిస్తాం మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మే 30 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని నీటిపారుదల,…

పాలమూరు ప్రాజెక్టుల పూర్తికి చరిత్రాత్మక అడుగు  

– యుద్ధప్రాతిపదికన ఇరిగేషన్ పనులు – పెండింగ్ బిల్లులన్నీ తక్షణమే క్లియర్ – ధాన్యం సేకరణలో తెలంగాణ నంబర్ వన్ – కాంగ్రెస్ హయాంలో వరి రైతులకు రూ.98,600 కోట్ల చెల్లింపులు –  మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మే 30 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న…

బాల్క సుమన్ అరెస్ట్‌

– సింగరేణిపై వ్యాఖ్యల నేపథ్యంలో – ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటానన్న బాల్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30: సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కీలక నేత బాల్క సుమన్‌ను అరెస్టు చేశారు. ఆయనను నాంపల్లి కోర్టుకు తరలించారు. సుమన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆనంద్ అనే…

తెలంగాణ ఉద్యమకారులకు తగిన గుర్తింపు

– 4న అఖిలపక్ష భేటీ జరపాలని నిర్ణయం – కేశవరావు కమిటీ తొలి భేటీ  హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ డాక్ట ర్ కె.కేశవరావు అధ్యక్షతన శనివారం సచివా లయంలో సమావేశం అయ్యింది. కమిటీ సభ్యులు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి…

గిరిజన గురుకులాలు దేశానికే ఆదర్శం

– విద్యార్థులపై పెట్టుబడి భవిష్యత్తు తెలంగాణపై పెట్టుబడే – దళిత, గిరిజన, బలహీనవర్గాల విద్యకు రేవంత్ సర్కార్ పెద్దపీట – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30: విద్యను ఖర్చుగా కాక భవిష్యత్తు తరాలపై చేసే పెట్టుబడిగా భావిస్తున్న రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ,…

కాంగ్రెస్‌ కు బుద్ధి చెప్పేందుకు  ప్రజలు సిద్ధం

– చిన్న కాంట్రాక్టర్లకు నిధులు, టెండర్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి – జీవో 17 రద్దయ్యే వరకు పోరాటం ఆపేది లేదు – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్ల మహా ధర్నాలో కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30 : ఎన్నికలకు ముందు 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు, 420 హామీలతో మాయమాటలు చెప్పి…

చదువే ప్రపంచాన్ని మార్చే ఆయుధం

– మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30 : ప్రపంచాన్ని, జీవితాన్ని మార్చే శక్తి చదువుతోనే సాధ్యమవుతుందని, ఒకవేళ జీవితంలో అన్నీ కోల్పోయినా చదువు ఉంటే మళ్లీ నిలబడగలుగుతామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. కొంగరకలాన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో మహిళా…

తగ్గని ఎండల తీవ్రత

– ఎల్‌నినోతో ఆలస్యం కానున్న రుతుపవనాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే30: రాష్ట్రంలో  ఎండలకు తోడు, వడగాలులు కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అడపాదడపా కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నా, మొత్తంగా ఎండలు మాత్రం శాంతించడం లేదు. రుతుపవానలు కూడా ఆలస్యం అవుతున్నాయి. పసిఫిక్‌ ‌మహాసముద్రంలో బలపడుతున్న ‘సూపర్‌ ఎల్‌నినో’ ప్రభావంతో జూన్‌ 1 ‌నుంచి అక్టోబర్‌ ‌వరకు…