Category ముఖ్యాంశాలు

‘నీట్’ పేపర్ లీక్ బాధ్యత ఎవరిది?

– యూపీఎస్ సీని చూసి నేర్చుకోండి – విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనకు బాధ్యులెవరు – మరోమారు సుప్రీం కోర్టు ఆగ్రహం న్యూదిల్లీ, మే29: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వివాదంపై సుప్రీం కోర్టు మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పర్యవేక్షణా యం త్రాంగాలు, సంబంధిత కమిటీలు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఉల్లంఘన…

పట్టణ పేదలు సంతృప్తి చెందేలా ఇళ్ల డిజైన్

– భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు – రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29: పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు సౌకర్యవంతమైన, భద్రమైన, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి…

2న అపాయింటెడ్ డేట్‌ను ప్రకటించాల్సిందే

– 31న కార్మికులందరూ డిమాండ్ డేను పాటించాలి – ఆర్టీసీ జేఏసీ నాయకుల పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కోసం జూన్ 2న అపాయింటెడ్ డేట్‌ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న కార్మికులందరూ డిమాండ్ డేను పాటించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆర్టీసీ…

మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం

– ఉద్యోగులకు తొలి విడత రూ.2,000 కోట్ల బకాయిల విడుదల ~ 100 రోజుల్లో రూ. 6,000 కోట్ల చెల్లింపుల హామీ ~ రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు 100% క్లియర్ ~ మే 2025 వరకు ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నీ చెల్లింపు  ~ మిగిలిన రూ.4,000 కోట్ల విడుదలపై ఆర్థిక శాఖ కసరత్తు ~హర్షం…

మీ టార్గెట్‌ను మీరే తగ్గించుకుంటారా?

– కొన్ని రోజుల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయని ప్రకటిస్తారేమో? – ధాన్యం కొనుగోళ్ల టార్గెట్ తగ్గింపుపై హరీష్‌రావు ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : ఒకవైపు కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గొప్పలు చెబుతూ మరోవైపు కొనుగోలు మాత్రం 75 లక్షల…

అంచనాను మించి ధాన్యం ఉత్పత్తి

– అయినా చివరి గింజ వరకు కొంటూనే ఉన్నాం – తడిసిన ధాన్యం సైతం కొని రైతులను ఆదుకున్నాం – అదనపు కొనుగోళ్లకు రూ.16,479 కోట్లు ఖర్చు చేశాం – మీడియా సమావేశంలో మంత్రులు వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29: దేశంలోనే అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, ఈ మాట…

ఎస్‌ఐఆర్‌తో సమస్యే

– ఆదివాసీల, వలస కార్మికుల ఓట్లు పోకూడ‌దు – పీసీసీ కమిటీల సమావేశాల్లో రేవంత్‌రెడ్డి  హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) అంశం లంబాడీలు, ఆదివాసీలు, వలస కార్మికులకు పెద్ద సమస్య కావచ్చునని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కొన్ని నియోజకవర్గాల్లో చాలామంది వలస వెళ్లారని, వారి ఓట్లు పోకుండా జాగ్రత్త…

‘మేడిన్ తెలంగాణ.. మేడ్ బై ఉమెన్’

– మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాలి – అందు కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్‌ల ప్రారంభం – మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : మహిళల చేతుల్లో బ్యాంక్ పాస్‌బుక్స్ మాత్రమే కాదు.. పరిశ్రమలు, వ్యాపారాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ…

ఒక కార్డు.. ఎన్నో సేవలు

– ప్రభుత్వ సేవల్లో పారదర్శకతకే యూనిఫైడ్ కార్డు – సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29: ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడం, పారదర్శకతను పెంపొందించడం, డిజిటల్ సేవలను ఒకే వేదికపై అందించడమే యూనిఫైడ్ స్మార్ట్ కార్డు ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. పౌరులకు వివిధ ప్రభుత్వ శాఖల సేవలు…