Category ముఖ్యాంశాలు

తళుకులీనుతున్న మేడారం

– నిరంతర విద్యుత్ సౌకర్యం ఏర్పాటు – జాతర కోసం రూ. 5 కోట్లతో విద్యుత్ శాఖ భారీ ఏర్పాట్లు -» 350 మంది సిబ్బంది, 50 ప్రత్యేక బృందాలు సిద్ధం – ‘స్కాడా’ ద్వారా హనుమకొండ నుంచే పర్యవేక్షణ – ప్రమాదాల నివారణకు కవర్డ్ కండక్టర్ల ఏర్పాటు ములుగు, ప్రజాతంత్ర, జనవరి 23: నిరం…

అగ్రి కాలేజీ శంకుస్థాపన ఒక అద్భుత ఘట్టం

– ధాన్యం దిగుబడి, కొనుగోలులో మనకు మనమే సాటి – నదీ జలాల్లో తెలంగాణ హక్కులను పరిరక్షిస్తాం – మట్టపల్లి లక్ష్మీనరసింహుడి ప్రాశస్త్యాన్ని పెంపొందిస్తాం – రూ.80 కోట్లతో హుజూర్‌గర్-మట్టపల్లి రహదారి విస్తరణ – రాజకీయాలలో పరిణతి చెందిన నేత గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, జనవరి…

రైతులకు వెన్నుదన్నుగా వ్యవసాయ కళాశాల

– దేశాన్ని ముందుకు నడిపేది విజ్ఞానం, పరిశోధనలే – వాటితో వ్యవసాయానికి అభినాభావ సంబంధం – వ్యవసాయాధారిత దేశానికి వ్యవసాయ కళాశాలల ఆవశ్యకత ఎంతో – మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం భగవత్ సంకల్పమే – ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకమారు ఎంపీగా గెలవడం గొప్ప విషయమే – రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హుజూర్‌నగర్, ప్రజాతంత్ర,…

‘సిట్’ విచారణ కాలక్షేప కథా చిత్రం

– అడిగిందే అడిగి తిప్పితిప్పి అడిగారు – ఏడున్నర గంటలు విచారించారు – వారిని కూడా నేను ప్రశ్నలు అడిగా.. – లీకులు ఇస్తూ ప్రజలను భ్రమింపచేస్తున్నారు – దయచేసి వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయండి – విచారణ అనంతరం విలేకరుల సమావేశంలో కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: తమ అసమర్థ పాలన, పరిపాలనా…

27 వరకు ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమాలు

– రాష్ట్రవ్యాప్తంగా 3,836 కార్యక్రమాలు పూర్తి – నిజామాబాద్లో పాల్గొన్న డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టి ప్రాణనష్టాన్ని సున్నాకు తగ్గించడమే లక్ష్యం గా తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయ వంతంగా కొనసాగుతోంది. ఈ నెల 13న ప్రారంభమైన ఈ…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌.. ముగిసిన కేటీఆర్‌ ‌విచారణ

– 7 గంటలకుపైగా పలు రకాల ప్రశ్నలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి23: ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విచారణ ముగిసింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి దాదాపు 7 గంటలపాటు జూబ్లీహిల్స్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో సిట్‌ అధికారులు ఆయనను ప్రశ్నించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి వొచ్చిన…

కుసుమ జగదీశ్ కుటుంబానికి కేసీఆర్ అండ

– ఆయన కుమార్తె మెడిసిన్ విద్యకు ఫీజు చెక్కు అందజేత హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: బీఆరఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు, ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబానికి బీఆరఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. పార్టీలో మొదటి నుండి క్రియాశీలకంగా వ్యవహరించిన జగదీశ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో…

మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌నే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

– అభివృద్ధిలో నిర్మాణ‌, డిజైనింగ్ రంగాలు కీల‌కం – తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో ముందుకెళుతున్నాం – దావోస్ స‌దస్సులో రూ.5.75ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు – మీ ఆలోచ‌న‌ల‌ను మాతో పంచుకోండి – ఏస్ టెక్ ప్రారంభోత్సవంలో మంత్రి కోమటి రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 23: నిర్మాణ రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందజేస్తున్నద‌ని రోడ్లు,…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌దొంగలను పట్టుకోలేని ప్రభుత్వం

– కెసిఆర్‌ ‌కుటుంబం ఎందరి జీవితాలనో నాశనం చేసింది – కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపణలు కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 23: ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో సిట్‌ ‌విచారణ సీరియల్‌లా కొనసాగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. దొంగే దొంగ అన్నట్లు కేటీఆర్‌ ‌వ్యవహారం ఉందన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో…