Category ముఖ్యాంశాలు

ఇందిరమ్మ ఇండ్లే రిఫరెండం

– సవాల్‌ను స్వీకరించే దమ్ముందా కేటీఆర్? – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడే దమ్ము లేక హైదరాబాద్ ఇండ్ల మీద పడ్డావ్ అని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విరుచుకుపడ్డారు. అదే హైదరాబాద్‌లో…

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం

– చింతపల్లిలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు నల్లగొండ, ప్రజాతంత్ర, మే 28 : రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను తెలుసుకునే క్రమంలో భాగంగా నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని పీఏసీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం…

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

– చివరి ధాన్యం గింజ వరకు కొంటాం – మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడి మంచిర్యాల, ప్రజాతంత్ర, మే 28 తమ ప్రభుత్వం రైతన్నల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. చివరి ధాన్యం గింజ వరకు ధాన్యం కొనుగోళ్లు చేస్తామని పేర్కొన్నారు. చెన్నూరు మండలం బావురావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని…

ఉనికి కోసమే బీజేపీ నాయకుల ‘రైతు భరోసా’

– ఎఫ్సీఐ ద్వారా ఎందుకు కొనరో చెప్పాలి – బీజేపీ నేతలపై మండిపడ్డ మంత్రి అడ్లూరి జగిత్యాల, ప్రజాతంత్ర, మే 28 : ఉనికి కోసమే బీజేపీ నాయకులు రైతు భరోసా యాత్ర చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్క్ష్మణ్ కుమార్ విమర్శించారు. ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడం లేదో…

ఇందిరమ్మ ఇళ్ల సవాలు కట్టుబడండి

– డబ్బా ఇళ్లు కాదు.. డబుల్ ఇళ్లు కట్టిన ఘనత మాది – పొంగులేటి సవాల్పై కేటీఆర్ ప్రతిసవాల్ హైదరాబాద్,ప్రజాతంత్ర, మే28: సవాళ్ళు చేయడం, పారిపోవడం కాంగ్రెస్ నేతలకు అలవా టేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ వోట్లు అడగదని.. డబుల్ బెడ్రూం ఇళ్లు…

ఎట్టకేలకు సిద్దరామయ్య రాజీనామా

– గవర్నర్‌ ‌కార్యదర్శికి రాజీనామా లేఖ అందచేత – అధిష్ఠానం ఆదేశాల మేరకు వైదొలగుతున్నట్లు ప్రకటన – జాతీయ రాజకీయాలకు వెళ్లే ఆలోచన లేదని వెల్లడి బెంగళూరు,మే 28: కొంతకాలంగా ఊహాగానాలతో సాగిన రాజకీయాలు మలుపు తిరిగాయి. కర్ణాటకలో సిద్దరామయ్య ప్ర‌స్థానం ముగిసింది. ముఖ్యమంత్రి పదవికి ఆయ‌న‌ రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం డీకే శివకుమార్‌తో…

కాజీపేటలో పూర్తి కావచ్చిన రైళ్ల తయారీ యూనిట్

– ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ఇక్కడే – రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూదిల్లీ, మే 28: కాజీపేటలో రైళ్ల తయారీ యూనిట్ పూర్తి కావచ్చిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. త్వరలో అక్కడ ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌పై అశ్వినీ వైష్ణవ్ కీలక…

తెలంగాణకు చల్లని కబురు

– రెండు రోజుల్లో రుతుపవనాల ఆగమనం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఓ చల్లని కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ రెండు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని వెల్లడించింది. ఈ రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా…

ప్రజా పాలనలో సౌర క్రాంతి

– గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తెలంగాణ – సాగుతోపాటు అదనపు ఆదాయమే ప్రభుత్వ లక్ష్యం – తడిసిన ధాన్యాన్ని కొంటాం – రైతు కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ ధ్యేయం – హరీష్ రావు గారూ.. కట్టుకథలు మానండి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోనకల్లు, ప్రజాతంత్ర, మే 28 : రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ హిత…