Category ముఖ్యాంశాలు

పేదవాని గుమ్మం వద్దకు ప్రభుత్వ పథకాలు

– పట్టణ పేదలకు లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక – పేదవాని గుమ్మం వద్దకు ప్రభుత్వ పథకాలు – రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30 : పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టి ఇస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార…

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ఘోర వైఫల్యం

– కేంద్ర నిధులపై తప్పుడు ప్రచారాలు బంద్ చేయాలి – రెండున్నరేళ్ల పాలనలో మారని రైతుల రాత  – మిల్లులు, దళారీల చేతుల్లో నలిగిపోతున్న రైతులు – ఉచిత బియ్యం  వ్యయంలో 72% పైగా భరిస్తున్న కేంద్రం- – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర మే 30 :  రాష్ట్రంలో ‘మార్పు’…

కొనుగోలు కేంద్రాల్లో రైతుల గోస

– అన్నదాత కన్నీరు కనిపించడం లేదా? – కటింగ్‌లతో మిల్లర్ల దోపిడీ – ప్రభుత్వ తీరుపై హరీశ్‌రావు ఆగ్రహం సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 30: రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందని, కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట…

ఊర్లు కుంపట్ల.. ఏలికలు ఏసీలల్ల!

– గరిమిని బయటకొదులుతూ చల్లగుంటున్న పాలకులు – నిప్పుల గుండాల్లో మాడుతున్న సామాన్యులు – పుణెలో 58°C రోడ్డు ఉష్ణోగ్రత – రాత్రి వేళల్లోనూ తప్పని వేడి నరకం – అర్బన్ హీట్ ఐలాండ్స్ ప్రకోపం – కాగితాలకే పరిమితమైన హీట్ యాక్షన్ ప్లాన్లు                …

మోటర్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీచేయను

– ఉచిత విద్యుత్‌ ఆపేసినా రాజకీయాల నుంచి తప్పుకుంటా – లేకుంటే బిఆర్‌ఎస్‌ ‌రాజకీయాల నుంచి తప్పుకుంటుందా – రైతుల ముసుగులో లబ్దికి కెసిఆర్‌ ‌రాజకీయ ఎత్తుగడలు – ధాన్యం కొరుగోళ్లలో కేంద్రం తీరు దుర్మార్గం – కొనకపోతే బీజేపీ ఎంపీల ఇళ్లముందు ధాన్యం పోస్తాం – హరీష్‌ ‌రావు భవిష్యత్తు ఆయన చేతుల్లోనే లేదు…

గురువులకు అడ్మిషన్ల అగ్ని పరీక్ష

– వేసవి సెలవుల్లోనూ తప్పని తిప్పలు – ప్రైవేట్ స్కూల్ టీచర్లకు టార్గెట్ల వేట – ఎండల్లోనూ బ్రోచర్లు పట్టుకుని ప్రచారం – లేదంటే ఉద్యోగంపై ప్రభావం – అధికారులు స్పందించాలని ఉపాధ్యాయ సంఘాల  విజ్ఞ‌ప్తి సిరిసిల్ల టౌన్, ప్ర‌జాతంత్ర‌, మే 30 :విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ఉపాధ్యాయులు ప్రస్తుతం అడ్మిషన్ల సేకరణలో బిజీ…

సామాన్యుడి రథం.. సంక్షోభాల పథం

– ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఆర్టీసీ జేఏసీ సమ్మె సైరన్   – ‘మహాలక్ష్మి’తో పెరిగిన రద్దీ – సకాలంలో అంద‌ని రీయింబర్స్‌మెంట్‌ – 43 వేల మంది కార్మికుల భవిష్యత్తు – వేల కోట్ల అప్పుల భారం – రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు భారీ సవాళ్లు           …

మేధో తెలంగాణ కోసం కృషి

– ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో యువతకు ప్రోత్సాహం – పోటీ పరీక్షల్లో సమాకాలీన వార్తా విశ్లేషణల కోసం ‘వార్షిక‘ విడుదల – బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం  హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే యువత ఆశలను సాకారం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని బీసీ సంక్షేమం,…

గురుకులాల్లో సీట్ల భర్తీకి భారీ స్పందన

– ఫేజ్-1లోనే 18,401 సీట్లు భర్తీ – పేదలకు కార్పొరేట్‌స్థాయి విద్య ప్రభుత్వ లక్ష్యం – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : దళిత, గిరిజన, బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయి విద్యను పూర్తిగా ఉచితంగా అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ…