Category ముఖ్యాంశాలు

మేడారం వచ్చే భక్తులు క్రమశిక్షణతో మెలగాలి

– భక్తులకు స్వాగతం పలుకుతూ సూచనలు – రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జనవరి 26: ఈనెల 28వ తేదీ నుంచి జరిగే మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. ములుగు కలెక్టరేట్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. క్యాంప్ ఆఫసులో…

తెలంగాణ రైజింగ్‌ ‌డాక్యుమెంట్‌తో పెరిగిన ఇమేజ్‌

-‌ మూడు ఎకనమిక్‌ ‌జోన్లుగా రాష్ట్ర విభజన – సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి – మేడారం అభివృద్ధి కోసం రూ.251కోట్లు కేటాయింపు – 26 లక్షల మంది రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ – ధాన్యానికి బోనస్‌గా రైతులకు రూ.1,780కోట్లు అందచేత – గణతంత్ర దినోత్సవంలో గవర్నర్‌ ‌జిష్టుదేవ్‌ ‌వర్మ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 26:…

యాదగిరి గుట్టలో రథసప్తమి వేడుకలు

రథసప్తమి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామి వారు.. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం రధసప్తమి సందర్భంగా శ్రీ స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై ప్రత్యేక అలంకరణ చేసి ఉదయం గం.6.30లకు ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు చేసి తూర్పు రాజగోపురం వద్ద చతుర్వేద పారాయణం మరియు రధసప్తమి విశిష్టత అర్చకులు…

మేడారం లో 50 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

*మేడారంలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్* *జాతర ప్రాంతాల్లో 30 ప్రాంతాల్లో ప్రత్యేకంగా 800 డాక్టర్లతో మెడికల్ క్యాంపులు* *జంపన్న వాగులో సురక్షిత స్నానాలకు 325 మంది స్విమ్మర్లు, రక్షణ సిబ్బంది మేడారం జాతరకు వచ్చే లక్షలాది భక్తుల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేపట్టింది. ఒకవైపు సురక్షిత మంచినీటిని…

నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి

*నాంపల్లి ఫర్నిచర్ మాల్ అగ్నిప్రమాదం అత్యంత విషాదకరం* *మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా* * రెవెన్యూ, హౌసింగ్ & సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఫర్నిచర్ మాల్‌లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ & సమాచార పౌర…

ప్రజాస్వామ్య పరిరక్షణ కు వోటు వజ్రాయుధం

*బాధ్యతాయుత వోటింగ్ తోనే ప్రజాస్వామ్యం బలపడుతుంది: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ *తెలంగాణలో వోటర్లు 3.39 కోట్లకు చేరారు: సీఈవో సి. సుదర్శన్ రెడ్డి బాధ్యతతో, అవగాహనతో ఓటు హక్కును వినియోగించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా నిలుస్తాయని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ…

తెలంగాణా కు చెందిన ఇద్దరు ప్రముఖులకు పద్మశ్రీ

వికసించిన తెలుగు పద్మాలు! గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను (2026) ప్రకటించింది. వీరిలో ఇద్దరు తెలుగు వారు ఉండడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కుమార స్వామి తంగరాజ్, తెలంగాణకు చెందిన రామ్ రెడ్డి మామిడి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. కుమార స్వామి తంగరాజ్ సీసీఎంబీ శాస్త్రవేత్త కాగా, రామ్ రెడ్డి…

సీటీఎంఎస్ రిస్ట్ బ్యాండ్లు ప్రారంభం

– జాత‌ర‌లో త‌ప్పిపోయిన వారిని క‌నిపెట్టే సాధ‌నం – చిన్నారులు, దివ్యాంగుల‌కు భ‌ద్ర‌త – ప్రారంభించిన డి.జి.పి శివ‌ధ‌ర్‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 24: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో భక్తుల వెంట వచ్చే చిన్న పిల్లలు, దివ్యాంగులు ఒకవేళ తప్పిపోతే వారి ఆచూకీని తక్షణమే…

అందరి బాగోతాలను బయటపెడతాం

– ఫోరెన్సిక్ ఆడిట్‌తో సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో అక్రమాల గుర్తింపు – త్వరలో 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ – ధరణి పోర్టల్ లొసుగుల వల్లే రిజిస్ట్రేషన్లలో అక్రమాలు – 9 జిల్లాల్లోని 35 మండలాల్లో 48 మందిపై క్రిమినల్ కేసులు – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: ధరణి…