Category ముఖ్యాంశాలు

డీకే ప్రమాణ స్వీకారానికి రేవంత్, భట్టి హాజరు

బెంగళూరు, ప్రజాతంత్ర, జూన్ 3 : బెంగళూరులోని లోక్‌భవన్‌లో బుధవారం వైభవంగా జరిగిన కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డి.కె.శివకుమార్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు ప్రత్యేకంగా హాజరయ్యారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన రేవంత్, భట్టి విక్రమార్కలకు కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె…

ఆధునిక వైద్య పరిశోధనల కేంద్రంగా హైదరాబాద్

అవకాశాలను అందిపుచ్చుకునేలా ఎకో సిస్టం అభివృద్ధి బయో టెక్నాలజీ రంగంలోనూ గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దుతాం ‘థెరానిమ్ బయోలాజిక్స్ణ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్ 3 : క్యాన్సర్, ఇతర అరుదైన రోగాలను నయం చేసే బయోలాజిక్స్, వ్యాక్సిన్లు, సెల్ అండ్ జీన్ థెరపీ వంటి అత్యంత అధునాతన వైద్య పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా…

తెలంగాణతో తురింగియా భాగస్వామ్యం

టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారానికి ఒప్పందం తెలంగాణ రైజింగ్ విజన్‌పై జర్మనీ ప్రతినిధుల ప్రశంసలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3: వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమైన తెలంగాణతో జర్మనీలోని తురింగియా రాష్ట్రం పలు కీలక రంగాల్లో భాగస్వామ్యానికి ముందుకొచ్చింది. టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరస్పర సహకారం…

దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించాలి

– రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో గవర్నర్ శుక్లా హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 2 : అమరవీరుల త్యాగాలు, దశాబ్దాల ప్రజాస్వామ్య పోరాటాల ఫలితమే రాష్ట్ర ఆవిర్భావం అని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ఈ సందరá్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ…

ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసిన పాలకులు

– కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చినా మార్పు రాలేదు – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 2 : స్వరాష్ట్రం కోసం, భావితరాల బాగుకోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి, సమిధులైన అమరవీరులందరికీ ఈ శుభసందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో ఘన నివాళులు అర్పించారు. కోట్లమంది…

ఉద్యమకారుల గుర్తింపుపై 4న అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారిని సముచిత రీతిలో గౌరవించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈనెల 4న అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. డా.బీ.ఆర్.అంబెద్కర్ రాష్ట్ర సచివాలయంలో 6వ అంతస్తులోని రూమ్ నెంబర్ 33లో 4వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి…

అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం

-ఉద్యమ నాయకులు పందుల సైదులు – అమరుల త్యాగాల‌ను స్మ‌రిస్తూ  స్మృతి దీపం న‌ల్గొండ‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 1: అమరుల త్యాగాల ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అని, వారి త్యాగాలను నిరంతరం కొనియాడాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉందని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం…

పవన్‌ ‌కళ్యాణ్‌కు పోలీసుల షాక్‌

-‌ నవనిర్మాణ సభకు అనుమతి నిరాకరణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 1: ‌జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ ‌కళ్యాణ్‌ ‌కు తెలంగాణ పోలీసులు భారీ షాక్‌ ఇచ్చారు. హైదరాబాద్‌లో మంగళవారం తలపెట్టిన జనసేన నవనిర్మాణ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, శాంతిభద్రతల దృష్ట్యా జనసేన సభకు అనుమతి ఇవ్వలేమని…

రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్ర‌త్యేక చిత్రం

– ఆవిష్క‌రించిన ప్ర‌ఖ్యాత చిత్ర‌కారుడు రుస్తుం సిద్దిపేట, ప్రజాతంత్ర జూన్ 1: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో ప్రఖ్యాత అంతర్జాతీయ చిత్రకారుడు రుస్తుం రూపొందించిన “తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం” ప్రత్యేక చిత్రాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రుస్తుం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సకల జనుల ఆకాంక్షలకు,…