Category ముఖ్యాంశాలు

రెండేళ్లలో ప్రతి రైతుకూ మ్యాప్‌తో కూడిన ‘భూదార్‌’

– ‘భూభారతి’తో సరికొత్త భూ విప్లవం – చింతకాని సభలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన – ముల్గుమాడ్ రైతులకు సీఎం, డిప్యూటీ సీఎంల చేతుల మీదుగా రికార్డుల పంపిణీ – రెండేళ్లలో 71 వేల ఉద్యోగాల భర్తీ.. త్వరలో మరో 20 వేలకు నోటిఫికేషన్లు – మహిళా సంఘాలకు సున్నా వడ్డీకే రూ.63 వేల…

నీటిపారుదల మంత్రిగా హరీష్‌ ‌చేసిందేమిటి?

– ఆయ‌న‌ వ్యాఖ్యలపై మండిపడ్డ పీసీసీ చీఫ్‌ మహేష్‌ ‌ ‌- కాంగ్రెస్‌లోకి వస్తామంటే ఆలోచిస్తామని వెల్లడి – బీఆర్‌ఎస్‌ ‌నిధులపై కవిత వ్యాఖ్యల్లో నిజముంది హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై10: మూడు నెలలు నీటిపారుదల మంత్రిగా అవకాశం ఇస్తే నీటి సమస్యను పరిష్కరించి చూపిస్తానంటూ బీఆర్‌ఎస్‌ ‌మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ…

హుస్నాబాద్ లో విద్యా విప్లవానికి అడుగు

– శాతవాహన ఇంజినీరింగ్ కళాశాల భవనాలకు భూమిపూ – ఏడాదిలో నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు  – రూ.15 కోట్లతో హాస్టల్ భవనాల నిర్మాణం – హుస్నాబాద్ ను ఉన్నత విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతాం – మంత్రులు పొన్నం, వివేక్  సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 10: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామంలో శాతవాహన…

స్వరాష్ట్ర సాధనలో కార్మిక సంఘాలదే కీలక పాత్ర

– ట్రేడ్ యూనియన్ల పోరాటాన్ని కొనియాడిన ఉద్యమకారుల గుర్తింపు కమిటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10 : స్వరాష్ట్ర సాధనలో ట్రేడ్ యూనియన్ల పాత్ర అత్యంత కీలకమైనదని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ముక్తకంఠంతో కొనియాడింది. నాడు ఆర్టీసీ, సింగరేణి, రైల్వే, బీఎస్ఎన్ఎల్, టీజేఏసీ ఉద్యోగులతోపాటు అసంఘటిత రంగ కార్మికులు రోడ్లపైకి వచ్చి సకల జనుల…

మత్స్యకారుల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

– పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి – కోహెడలో ఎగుమతి ఆధారిత హోల్‌సేల్ చేపల మార్కెట్‌కు శంకుస్థాపన కోహెడ, ప్రజాతంత్ర, జూలై 10 : మత్స్యకారుల సమగ్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నదని పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి…

ప్రభుత్వ పథకాలు చివరి లబ్దిదారుడి వరకు చేరాలి

– ప్రతి రంగంలో పారదర్శకత, సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలి – గవర్నర్ శివప్రతాప్ శుక్లా హనుమకొండ, ప్రజాతంత్ర, జూలై 9: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి వాటి ప్రయోజనాలు చివరి లబ్ధి దారుని వరకు చేరేలా అధికారులు సమన్వ యంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్…

ముగిసిన క్లస్టర్-ఎ 5వ పోలీస్ గేమ్స్, స్పోర్ట్స్ మీట్

– 21 పోలీస్ యూనిట్ల నుంచి పాల్గొన్న 831మంది క్రీడాకారులు – హైదరాబాద్ కమిషనరేట్‌కు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ – ద్వితీయ స్థానంలో టీజీఎస్పీ-2, తృతీయ స్థానంలో మల్కాజిగిరి కమిషనరేట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2026 (క్లస్టర్–ఎ) రెండు…

‘మూసీ’ తొలి దశ పనులకు గ్రీన్‌ ‌సిగ్నల్‌

‌- రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 9 :మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ‌తొలి దశ పనులకు ప్రభుత్వం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. మూసీ రివర్‌‌ఫ్రంట్‌ ‌ప్రాజెక్టుకు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జోన్‌-1ఏ, ‌జోన్‌-1‌బీ ప్రాధాన్య కారిడార్లలో మూసీ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. హిమాయత్‌సాగర్‌ ‌నుంచి…

సింగరేణి భవిష్యత్తుకు కేంద్రం భరోసా

– తాడిచర్ల-2, నైనీ కోల్ బ్లాక్‌లతో రూ.2.25 లక్షల కోట్ల టర్నోవర్ – వేలాదిమంది కార్మికులకు ఉపాధి – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 9: రాష్ట్రానికే కాకుండా యావత్ దక్షిణ భారతదేశానికి ఇంధన ఊపిరిగా, ఇక్కడి ప్రజల గుండె చప్పుడుగా ఉన్న సింగరేణి కాలరీస్ సంస్థను కాపాడుకోవాలనే దృఢ సంకల్పంతో…