Category ముఖ్యాంశాలు

బకాయిల వల్ల హాస్పిటల్స్ మూత వట్టిదే

– ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం – ఈరోజునాటి బకాయిలు రూ.727 కోట్లే – బీఆర్ఎస్ బ‌కాయిలు మోస్తూనే ప‌రిమితి పెంచాం – టీచింగ్ హాస్పిటల్స్‌కు ఆరోగ్యశ్రీ రోగులు – అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిల వల్ల ప్రైవేటు హాస్పిటల్స్ మూతపడుతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి…

బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

– ఏపీ అధికారులతో మాట్లాడాలని సీఎస్‌కు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: మార్కాపురం బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పలువురు మృతిచెందడం, కొందరికి తీవ్ర గాయాలవడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ అధికారులతో మాట్లాడి…

పార్టీ మారలేదన్న ఎమ్మెల్యేలపై పిటిష‌న్‌

– స్పీకర్‌ సహా ఏడుగురికి హైకోర్టు నోటీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 25: పార్టీ మారలేదన్న ఏడుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అలాగే అసెంబ్లీ స్పీకర్‌కు సైతం కోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల అసెంబ్లీ స్పీకర్‌ ‌తీర్పు ఇచ్చారు. స్పీకర్‌ ‌నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్‌…

పోలీసు విధులకు క్రీడలే ప్రాణాధారం

– గవర్నర్ శివప్రతాప్ శుక్లా – అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 25: క్రీడలు కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాక వ్యక్తిత్వ వికాసానికి, క్రమశిక్షణకు పోలీసు విధులకు ప్రాణధారమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం  ’74వ బి.ఎన్. మల్లిక్ అఖిల భారత పోలీస్…

కాంగ్రెస్‌కు ‌జీవన్‌ ‌రెడ్డి గుడ్‌బై

– నాలుగు పేజీల లేఖ విడుదల – పదేళ్లుగా అవమానాలు భరించాక కూడా పట్టించుకోరా.. – కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వచ్చిందన్న భావనే లేదు – ఇక రేవంత్‌ ‌రెడ్డిపైనే నా పోరాటం జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 25: కాంగ్రెస్‌ ‌పార్టీకి రాజీనామా చేయడానికే మాజీ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన తన నిర్ణయాన్ని…

పెట్రోల్ బంక్‌ల వ‌ద్ద భారీ క్యూలు

– సాధార‌ణం కంటే రెండుమూడు రెట్లు అధిక అమ్మ‌కాలు – అమ్మ‌కాలు పెర‌గ‌డంతో ‘నో స్టాక్’ బోర్డులు – చ‌మురు, గ్యాస్ స్టాక్ పుష్క‌లం – పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ, మంత్రుల‌ ప్ర‌క‌ట‌న‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చ్ 25: రాష్ట్రంలో హైదరాబాద్ స‌హా పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఇంధనం దొరకదనే…

చెప్పేది విన‌కుండా వెళ్లిపోతే ఎలా?

– పేదల సంక్షేమంపై వివరిస్తుంటే పట్టదా? – బీఆర్ఎస్ సభ్యులపై డిప్యూటీ సీఎం ఫైర్ – ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎన్ని కోట్లయినా ఇస్తాం – వారం వారం బిల్లుల చెల్లించడానికి సిద్ధం అన్న భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: పేదల సంక్షేమం గురించి అసెంబ్లీలో వివరిస్తుంటే వినడానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులకు మనసు…

2-బిహెచ్ కే కేటాయింపులు పూర్తి చేస్తాం

– 99 రోజుల ప్రణాళికలో పట్టణాల్లో ఇండ్లకు కార్యాచరణ – త్వరలో 1.12 లక్షల ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు – జూన్ నాటికి మరో లక్ష  పూర్తి – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో…

అవన్నీ వదంతులే

– రాష్ట్రంలో సరిపడ ఇంధన నిల్వలు – కొరత అంటూ ఆందోళన చెందనవసరం లేదు – ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి కొరత ఉత్పన్నమయ్యే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…