Category ముఖ్యాంశాలు

ఆరు నూరైనా మూసీ పునరుజ్జీవం ఖాయం

– మంచిరేవులలో ఆలయాలను పునర్నిర్మిస్తాం – ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమం – అడ్డుకునేవారిని చరిత్ర క్షమించదు – సీఎం రేవంత్ హెచ్చరిక – మచిలేశ్వర, ఓంకారేశ్వర ఆలయాల పునర్నిణానికి శంకుస్థాపన హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: మూసీ నదీ తీరాన రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయాల సముదాయం పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి…

హైదరాబాద్ లో శ్రీరామ నవమి శోభాయాత్ర

– యాత్రను ప్రారంభించిన గవర్నర్ శుక్లా – బందోబస్తు పర్యవేక్షించిన సిపి సజ్జన్నార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: హైదరాబాద్ నగరంలో శ్రీరామ నవమి శోభాయాత్రను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాల వరకు ఇది కొనసాగనుంది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. ఏళ్లతరబడి నగరంలో…

ఇక తెలంగాణ ఆడబిడ్డ పార్టీ

– ఏప్రిల్ 25న పార్టీ పేరు, జెండా, ఎజెండాను ప్రకటిస్తా – శ్రీరామ నవమి అయినందున ప్రకటన చేస్తున్నా – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిజామాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు నూతన రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు వెల్లడించారు.…

రూ.351కోట్లతో భద్రాద్రి ఆల‌య‌ విస్తరణ పనులు

– తొలి దశ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 27 : భద్రాచలం రామాలయం అభివృద్దికి  ముఖ్యమంత్రి రేవంత్‌రడ్డి రూ.586 కోట్లు ప్రకటించారు.అందులో మొదటి విడతగా రూ.351 కోట్లతో పనులు ప్రారంభించేందుకు శ్రీ సీతారాముల కల్యాణానికి శుక్ర‌వారం భద్రాచలం  వచ్చిన సందర్బంలో భూమి పూజ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి సతీసమేతంగా కళ్యాణ మహోత్సవంలో…

అంగరంగ వైభవం.. సీతారాముల కల్యాణం

– పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు – లక్షలాదిగా విచ్చేసిన భక్తులు – కిక్కిరిసిన మిథిలా స్టేడియం – రేపు మ‌హా ప‌ట్టాభిషేకం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 27: దక్షణ అయోధ్య‌గా పిలుచుకునే భద్రాచలంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కల్యాణం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు స్వామి,…

భద్రాద్రిలో రేపే సీతారాముల కల్యాణం

– రామదాసు చేయించిన ఆభరణాల అలంకరణ – సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం – భద్రాద్రికి భారీగా చేరుకున్న భక్తులు భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 26 : యావత్ భారత్ దేశంలోనే పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణం శుక్రవారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటలవరకు మిథిలా స్టేడియం…

2నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి

– సర్వే నుంచి రిజిస్ట్రేషన్ వరకు అంతా ఒకే గొడుగు కిందకు – ఒకే క్లిక్‌తో సమస్త భూ సమాచారం – ప్రతి సర్వే నెంబర్‌కు భూధార్ నెంబర్ – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి\ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: తెలంగాణ భూపరిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార…

భద్రాచలం అభివృద్దికి రూ.586 కోట్ల నిధులు

– మొదటి దశలో రూ.351 కోట్లతో పనులు ప్రారంభం – రేప‌టి కళ్యాణోత్సవానికి హాజరవుతున్న సిఎం రేవంత్ – ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల భద్రాచలం, ప్ర‌జాతంత్ర‌, మార్చి 26: శ్రీ రాముడు నడయాడిన భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనస్సుతో నిధులు మంజూరు చేశారని వ్యవసాయ శాఖ…

మార్కాపురం వద్ద ఘోర బస్సు ప్రమాదం

– టిప్పర్‌ను ఢీకొని మంటల్లో దగ్ధం – 13మంది ప్రయాణికుల స‌జీవ ద‌హ‌నం – పలువురికి తీవ్ర గాయాలు మార్కాపురం, ప్ర‌జాతంత్ర‌, మార్చి 26: ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను పైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సుతోపాటు టిప్పర్‌లోనూ మంటలు చెలరేగాయి.…