Category ముఖ్యాంశాలు

ప్రపంచస్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాలు

– ఎంఆర్‌వో, ఎయిర్ కార్గో, హ్యాంగర్ వసతులు కల్పించాలి – కాకతీయ సంస్కృతికి అద్దం పట్టేలా వరంగల్ ఎయిర్‌పోర్టు – ఆదిలాబాద్‌కు అవసరమైన భూ సేకరణ చేపడతాం – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, జూలై 14: రాష్ట్రంలో నిర్మించనున్న వరంగల్(మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో…

విషపు కూతలు.. వినాశకర చేతలు!

– అధికార దర్పాలు.. అపహాస్యమవుతున్న చట్టాలు – ప్రశ్నిస్తే జైలు.. నిలదీస్తే బెల్ట్ ట్రీట్మెంట్ – హింసాత్మక శాపనార్థాలు – బాధ్యతారహిత సమాధానాలు – ముఖ్యమంత్రి నోట ఇవేం మాటలు? – ఇదేనా ప్రజాస్వామ్య తెలంగాణ? “అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ప్రజా ప్రయోజనార్థం అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ప్రతిపక్ష నేతల “కొవ్వు, బలుపు పంటలకు సరిపోతుందని,…

వైఐపీఎస్ నిర్మాణ ప‌నుల్లో జాప్యాన్ని స‌హించ‌ను

– నిర్ల‌క్ష్యం, ఆల‌స్యాన్ని స‌హించేది లేదు – యుద్ధప్రాతిప‌దిక‌న ప‌నులు పూర్తి చేయాలి – ఆద‌ర్శ విద్యా సంస్థ‌గా వైఐపీఎస్‌ – డీపీజీ ఆనంద్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 13: రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ప్రభుత్వం, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్(వైఐపీఎస్‌) నిర్మాణ పనుల్లో జాప్యంపై…

సుప్రీం కోర్టు సాక్షిగా బయటపడ్డ రేవంత్‌ ‌వైఫల్యం

– బనకచర్లపై పిటిషన్‌ అం‌తా తప్పులదడక – గురువు చంద్రబాబు కోసమే డ్రామాలు – మరోమారు మండిపడ్డ బిఆర్‌ఎస్‌ ‌నేత హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 13: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు సుప్రీంకోర్టు సాక్షిగా బయటపడ్డాయని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన డియాతో మాట్లాడుతూ..…

ఎల్-నినో ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధం

– రైతులు నష్టపోకుండా మూడు దశల ముందస్తు కార్యాచరణ – ఇక్రిశాట్‌లో శాస్త్రవేత్తలతో మంత్రి తుమ్మల సమీక్ష – కలెక్టర్లు, వ్యవసాయాధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13: ప్రస్తుత ఎల్-నినో ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేలా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని వ్యవసాయ…

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

– హైదరాబాద్ కు ఐఐఎం.. మెట్రో విస్తరణే లక్ష్యం – ఐఐఎం సాధనలో బీజేపీ ఎంపీలు చొరవ చూపాలి – ఏపీ నుంచి ‘ఎన్ఓసీ’లు.. కేంద్రం రాయబారం కీలకం – ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం ఉంటేనే రాష్ట్రాన్ని…

కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు

– గోదావరి నీరు వృథాగా సముద్రంలోకి – రైతులకు నీళ్లు ఇవ్వని రేవంత్ ప్రభుత్వం – నీరు విడుదల చేయకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్య‌మం – ఎన్‌డీఎస్ ఏ వంక‌తో కాళేశ్వ‌రం నీరు ఎత్తిపోయ‌డంలేదు – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 13: తన అబద్ధాలు బయటపడతాయన్న ఏకైక కారణంతోనే ఒకవైపు గోదావరిలో…

డిసెంబర్ 2027 నాటికి దేవాదుల పూర్తి

– పనుల కోసం రూ.146 కోట్ల్లు విడుదల – వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు దేవాదుల పంపులను 24 గంటలూ నడపాలి – కాళేశ్వరం విషయంలో ఎన్‌డీఎసఏ మార్గదర్శకాలే అమలు – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో తాగు, సాగునీటి అవసరాలకు ఎలాంటి…

షాబాద్ ఉన్మాది రాజ్‌కుమార్ ఆత్మహత్య!

– కొత్తూరు మండలం పంజర్లలో శవమై తేలిన నిందితుడు – పోలీసులకు దొరకకుండా బలవన్మరణం షాబాద్/హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13 : రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ముగ్గురు ¾పిల్లలు సహా ఆరుగురిని కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన నరరూప రాక్షసుడు రాజ్‌కుమార్ కథ విషాదాంతమైంది. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఈ ఉన్మాది చివరకు…