Category ముఖ్యాంశాలు

ఏప్రిల్, మేలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు

– వీటి మంజూరు నిరంతర ప్రక్రియ – వచ్చే మూడేళ్లలో పట్టణాల్లో ప్రతి వార్డులో .. – శాసన మండలిలో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఒకసారి చేసే కార్యక్రమం కాదని, ప్రతి సంవత్సరం కొనసాగించే శాశ్వత ప్రక్రియగా ప్రభుత్వం అమలు…

ఖర్గేను కలిసిన సీఎం, టీపీసీసీ చీఫ్

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 17: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి దిల్లీలో కలుసుకున్నారు. తెలంగాణ నుంచి వేం నరేందర్ రెడ్డి కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఖర్గేతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం వెంట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు…

సిక్స్ ‌ప్యాక్‌ ‌ఫైల్‌ ఎక్కడ పోయింది?

– సీఎం సంతకానికే దిక్కలేకపోతే ఎలా – హామీలను తుంగలో తొక్కింది నిజం కాదా – గవర్నర్‌ ‌ప్రసంగంలోనే తప్పులు దొర్లితే ఎలా – ఐటి సెక్రటరీ ఎవరో వారిని తొలగించండి – దిల్లీకి వెళ్లి నిధులు ఇచ్చి వస్తున్నారు – 420 వరల్డ్ ‌కప్‌ ‌పెడితే కాంగ్రెస్‌ ‌ఫస్ట్ ‌వస్తుంది – ధన్యవాద తీర్మానంపై…

ద‌ళితుల‌కు కేటాయింపులు కాగితాలకే పరిమితమా?

– చేవెళ్ల డిక్ల‌రేష‌న్ అమ‌లు చేయ‌లేదు – ఎస్సీల‌కు ఒక్క ప‌థ‌కం అమ‌లు కాలేదు, 18% రిజ‌ర్వేష‌న్ మాటేంటి? – ఈ ఏడాది ఎస్సీల‌కు ఒక్క‌రూపాయి ఖ‌ర్చు పెట్ట‌లేదు – ఎస్టీల అభివృద్ధి నిలిచిపోయింది – హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌కు రూ.32కోట్ల బ‌కాయిలు – కులాంత‌ర వివాహాల జంట‌ల‌కు ర‌క్ష‌ణ‌లేదు        …

సంక్షేమ పథకాలపై విమర్శలు అనవసరం

– ప్రభుత్వ హామీలు పక్కాగా అమలవుతున్నాయి – 53 లక్షల మందికి ఉచిత విద్యుత్ – ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు భరోసా – రైతు భరోసా, మహిళలకు ఉచిత ప్రయాణం – వరి బోనస్తో రైతులకు రూ.25,000 ఆదా – మహిళలకు రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు – బీఆర్ఎస్ నేతలకు ఆడబిడ్డలపై…

‘నవమి’కి సీఎం రేవంత్‌ ‌భద్రాచలం రాక

– భద్రాద్రి ఆలయ పనులకు శంకుస్థాపన – ఉగాదినాటికి కొత్తగూడెం-భద్రాద్రి ఆధునికీకరణ పనులు పూర్తి చేయాలి – భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశం – సీతారామ డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయాలి – యాతాలకుంట టన్నెల్‌ ‌పనులు వేగవంతం – 50 వేల‌ఎకరాలు సాగులోకి తీసుకురావాలి – పాండురంగాపురం- మల్కాన్‌గిరి రైల్వే లైన్‌ ‌మంజూరు…

25 నుంచి అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్ 

-హైద‌రాబాద్‌లో నిర్వ‌హ‌ణ‌ – డిజిపి శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 16 : హైదరాబాద్ వేదికగా ప్రతిష్ఠాత్మకమైన 74వ బి.ఎన్.మల్లిక్ మెమోరియల్ అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీజీపీ బి.శివధర్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు…

నీటి విష‌యంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం

– మొద్దునిద్ర పోతున్న ప్ర‌భుత్వం – విప‌క్షంగా మేం నిల‌దీస్తే త‌ప్ప క‌ద‌లిక లేదు – రాష్ట్ర నీటి హక్కుల‌ను హ‌రించేందుకు ఏపీ ప‌క్కా స్కెచ్‌ – చంద్ర‌బాబుకు రాష్ట్రాన్ని రేవంత్ తాక‌ట్టు పెట్టారా? – ఏపీ ప్ర‌భుత్వం ట్రిబ్యున‌ల్‌ను ధిక్క‌రిస్తోంది – ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 16: సమైక్య రాష్ట్రంలో…

గవర్నర్ ప్రసంగం మనకు రోడ్ మ్యాప్

–  సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: గవర్నర్ ప్రసంగం మన ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ వంటిదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయిపోయిందంటూ మన భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టిసారించాలని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు పిలుపునిచ్చారు. శాసనసభలోలోని సీఎల్పీ…