Category ముఖ్యాంశాలు

కాళేశ్వరంపై ఇంకెన్నాళ్లు కట్టుకథలు

– నీళ్లు లేక రైతులు అవస్థలు పడుతుంటే చోద్యమా – గోదావరి నీళ్లు ఎత్తిపోయడమే శరణ్యం – బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 8: ఒకపక్క నీళ్లు లేక ప్లలెల్లో రైతన్నల కన్నీళ్లు పెట్టుకుంటుంటే మరోపక్క మేడిగడ్డ కాడ లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా కిందకు పోతున్నాయని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌…

సింగరేణిని ఆదుకున్నది కేంద్రమే

– కాంగ్రెస్‌వి క్రెడిట్ పాలిటిక్స్ – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసి నష్టాల్లోకి నెట్టేస్తే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రమే సంస్థను బలోపేతం చేస్తూ కాపాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్…

ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టుకు భూమి కేటాయింపు

– సీఎంను కలిసిన ‘గోద్రెజ్’ ప్రతినిధులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, నర్సరీ, ఆర్ అండ్ డి కేంద్రం, సీడ్ గార్డెన్ ఏర్పాటు కోసం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎకరాల భూమిని గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్…

కేంద్రంపై నెపం నెట్టడం త‌గ‌దు

– మౌలిక సదుపాయాల ఏర్పాట్లు లేవు – ధాన్యం కొనుగోలులో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూలై 8 : తెలంగాణలో 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో…

మావోయిస్టులు లేకపోవడంతో గంజాయి పెరిగింది

– సరిహద్దు జిల్లాలపై గట్టి నిఘా – ఈగల్ తరహాలో టీ-మాస్ బ్యూరో – నేరస్తులకు శిక్ష పడే విధంగా చర్యలు – అవినీతి పోలీసులను సహించం – రాష్ట్ర  డీజీపీ  ఆనంద్ ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 7 : అడవుల్లో మావోయిస్టులు లేకపోవడంతో గంజాయి సాగు, రవాణా పెరిగిందని సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలంగాణ…

సింగరేణికి కేంద్ర ప్ర‌భుత్వ‌ సహకారం

– తాడిచర్ల-2 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాం – కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: సింగరేణి ప్రాజెక్టుల కోసం ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ క్లియరెన్స్‌లను వేగవంతం చేయడంలో కేంద్రం సహకరిస్తున్నదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 137 ఏళ్ల చరిత్ర గల సింగరేణి సంస్థకు గత…

మీరు 60 ప్లస్సా ..

Health news

– మునుపటి లా ఆకలి వేయడం లేదా .. – ఆహారం మీద ఆసక్తి తగ్గిందా .. – అయితే ఈ కథనం మీ కోసమే   హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7 : వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మంది పెద్దలు “ఇంతకు ముందులా ఆకలి వేయడం లేదు”, “కొద్దిగా తిన్నా కడుపు నిండినట్టే…

కాళేశ్వరంపై అసెంబ్లీలో ప్రత్యే కంగా చ‌ర్చిద్దాం

– కేసీఆర్‌ ‌సరేనంటే ఎంత సమయమైనా కేటాయిస్తాం – ఆయ‌న‌ వాదన సరైనదయితే ప్రాజెక్ట్ ‌నిర్వహణ అప్పగిస్తాం – కాళేశ్వరం కషన్ల ప్రాజెక్ట్ అన్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి – నిపుణుల సలహాలు పక్కన పెట్టడంతోనే సమస్యలు – కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావులు ఆర్థిక ఉగ్రవాదులని విమర్శలు – పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌లో రేవంత్‌ ‌విమర్శలు…

ధరణి పోర్టల్‌తో భూ అక్రమాలు

– సమగ్ర దర్యాప్తు దిశగా చర్యలు – ‘సిట్‌’ వేసే ప్రభుత్వ యోచన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 7: ధరణి పోర్టల్‌లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. భూ రికార్డులు, రిజిస్ట్రేన్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం విజిలెన్స్…