Prajatantra News

Prajatantra News

సెప్టెంబర్‌ 11‌న బ్యంక్‌ ‌యూనియన్ల సమ్మె

Bank Holiday

వరుస సెలవులతో కస్టమర్లకు ఇబ్బందులే న్యూదిల్లీ,ఆగస్ట్24: ‌దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలంటూ బ్యాంక్‌ ‌యూనియన్ల ఐక్య వేదిక డిమాండ్‌ ‌చేస్తోంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను నెరవేర్చుకునేందుకు సెప్టెంబర్‌ 11‌న దేశవ్యాప్త సమ్మె (Bank unions strike) కు పిలుపునిచ్చారు. ఆ రోజున సమ్మె జరిగితే..…

అమెరికా యుద్ధాన్ని కొనసాగిస్తే అంతే సంగతులు

Us Iran War News

ఒక్కచుక్క  చమురును కూడా సరఫారా కానివ్వం ఇరాన్‌ ‌మరోమారు ఘాటు హెచ్చరికలు న్యూదిల్లీ, ఆగస్ట్ 24 : అమెరికా తమపై ఆర్థిక యుద్దాన్ని కొనసాగిస్తే ఒక్క చుక్క చమురును కూడా సరఫరా కానివ్వమని ఇరాన్‌ ‌హెచ్చరించింది. హోర్ముజ్‌ ‌జలసంధి విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహ్సెన్‌ ‌రెజాయీ…

శ్రీ‌రామనవమి శోభాయాత్రకు భారీ బందోబస్తు

hyderabad city commissioner cv anand on dj sound system

ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న నగర పోలీసులు సమన్వయ సమావేశంలో సిపి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4 : ‌నగరంలో నిర్వహించే శ్రీరామ నవమి (Ram Navami) శోభాయాత్ర సందర్భంగా పోలీసులు ప్రత్యేక చర్యలతో పాటు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నగరంలో నిర్వహించే శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవాలని…

వ్యవసాయంలో సమూల మార్పులతోనే హరిత విప్లవం

Council for Green Revolution

విత్తనాన్ని సంకరం, వ్యవసాయాన్ని రసాయనమయం చేయొద్దు.. ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: తొలి తెలంగాణ వార్షిక విత్తనోత్సవం స్థానిక విత్తనమే కేంద్రంగా, రైతే లక్ష్యంగా వ్యవసాయంలో వొచ్చే సమూల మార్పులతోనే నిజమైన హరిత విప్లవం సాధ్యమని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి పేర్కొన్నారు. ఇకపై ఆ హరిత…

దేశంలోనే తొలిసారి సన్న బియ్యం పంపిణీ..

Jupalli Krishna Rao

ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : సన్న బియ్యంతో పేదోడి కడుపు నింపాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స‌న్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) అన్నారు. శుక్ర‌వారం పాన‌గ‌ల్…

నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందిస్తాం

Minister Seethakka

తడిసిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది నష్టపోయిన పంటల నివేదిక అందించండి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. శుక్రవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం అమృతండా, లక్ష్మిపూర్, కర్లపల్లి,…

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు

Ramjan celebrations

మసీదులు, ఈద్గాల్లో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31 :  నెల రోజుల ఉపవాస దీక్ష ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా రంజాన్‌ పర్వదినం (Ramjan celebrations ) కన్నుల పండువగా జరిగింది. ముస్లింలు అన్ని మసీదులు, ఈద్గాల్లో సామూహికంగా ప్రార్థనలు చేశారు. హైదరాబాద్‌ మక్కా మసీదుతోపాటు.. అనేక ప్రాంతాల్లో ముస్లింలు భక్తి శ్రద్ధలతో…

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం

Rape Case nagar Karnool

దేవుడి దర్శనానికి వొచ్చిన వివాహితపై గ్యాంగ్ రేప్ అఘాయిత్యానికి పాల్పడని వారిలో ఆలయ ఉద్యోగి అడ్డుకున్న బంధువును తాళ్లతో కట్టేసి ఘాతుకం కల్వకుర్తి, ప్రజాతంత్ర, మార్చి 31: నాగర్ కర్నూలు (Nagar Karnool) జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఊరుకొండ పేట ఆంజనేయస్వామి దర్శనం కోసం వొచ్చిన ఓ వివాహితపై ఆలయ ఉద్యోగితో పాటు మరో…

భద్రాద్రిలో వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

Bhadradri

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 30. : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri kothagudem ) జిల్లా భద్రాచలం. శ్రీసీతారామచంద్ర స్వామివారి వసంత పక్ష తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం నవాహ్నిక మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. తొలుత పవిత్ర గోదావరి నది నుంచి పుణ్య జలాన్ని తీర్ధబిందెతో మేళతాళాల మధ్య తీసుకువచ్చి నిత్య కళ్యాణ మండపంలో ఉత్సవ…

భట్టి బడ్జెట్ భేష్

Cm Revanth Reddy

భట్టి నేను జోడెడ్ల మాదిరిగా రాష్ట్ర అభివృద్ధికి ప్రయత్నం చేస్తాం ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ‘మా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్బుతంగా ఉంది’ అని, ‘మేమిద్దరం కలిసి జోడేడ్ల మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రయత్నిస్తాం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm…