Category ముఖ్యాంశాలు

దృష్టి మ‌ళ్లించేందుకే తెర‌పైకి ఫార్ములా కేసు

– సీఎం సంతకం చేసిన తొలి ఫైలు మాయం – బ‌య‌ట‌పెట్ట‌డంతో ఇర‌కాటంలో ప్ర‌భుత్వం – సంస్థ ఖాతాలో భ‌ద్రంగా వున్న మొత్తాన్నివెన‌క్కి తెప్పించ‌వ‌చ్చు క‌దా – ఫుట్‌బాల్ మ్యాచ్ పేరుతో రూ.100 కోట్లు వృధా – ప్ర‌ణాళిక లేకుండా మూసీ ప్రాజెక్టుపై ముందుకు – అసెంబ్లీ సీట్లు పెరిగితే స్వాగ‌తిస్తాం – టీడీఆర్ పెద్ద…

సమస్యల పరిష్కారం వారికి ఇష్టం లేదు

– ఉద్యోగస్తుల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవ‌ద్దా.. – విద్యార్థుల క‌డుపు నింపొద్దా.. – స‌భ‌లో ప్ర‌భుత్వం చెప్పే వినే ఓపిక లేదా? – బీఆర్ఎస్ నేతలనుద్దేశించి భట్టి వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: ప్రతివారికీ సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని, వాటి చుట్టే తమ ప్రభుత్వ ఆలోచనలు తిరుగుతుంటాయని డిప్యూటీ సీఎం భట్టి…

దక్షిణాదిపై కేంద్రం వివక్ష

– పోరాటానికి దక్షిణాది రాష్ట్రాలు సిద్ధం కావాలి – డి-లిమిటేషన్, 50 శాతం ఎంపీ స్థానాల పెంపుపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలు డి-లిమిటేషన్‌పై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 50…

జీవన్ రెడ్డి రాజీనామా నేడు

– రేవంత్ రెడ్డే టార్గెట్ – ఫలించని బుజ్జగింపులు      (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత‌, జగిత్యాల మాజీ ఎంఎల్యే టి.జీవన్ రెడ్డి ప్రకటించినట్లు ఆయన రాజీనామా ముహూర్తం రానేవచ్చింది. తన రాజీనామా విషయంలో ఆయన చాలా క్లారిటీగానే ఉన్నట్లు స్పష్టమవుతున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన్ను బుజ్జగించడానికి…

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణకు ప్రాధాన్యం ఇవ్వాలి

– ప్రాజెక్టు నివేదిక‌ను మూడు భాష‌ల్లో విడుద‌ల చేయాలి – ఎంజేఏ డిమాండ్ – బ‌హిరంగ లేఖ విడుద‌ల‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 24: మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్‌పై సమగ్ర సమీక్ష, ఎటువంటి నిర్వాసితులు లేకుండా చర్యలు తీసుకోవ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ, అలాగే మూసీ నది పరివాహక ప్రాంత పర్యావరణ రక్షణకు కూడా మూసీ జన ఆందోళన్…

చేయి దాటిపోయింది

-నాకు అన్యాయం జ‌రిగింది – పార్టీలో ఉండి స్వ‌ప‌క్షంతో యుద్ధం చేయ‌లేను – రేపు కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అవుతా – స్ప‌ష్టం చేసిన ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి – ఫ‌లించ‌ని పీసీసీ చీఫ్ దౌత్యం – పార్టీ మారొద్ద‌ని కోరామ‌న్న మ‌హేష్‌కుమార్‌ జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 24 తన పదేళ్ల ఒంటరి పోరును పార్టీ అధిష్ఠానం చిన్నచూపు…

శ్రీ‌రామ‌ నవమి ఉత్సవాలను ఘ‌నంగా నిర్వహించాలి

– దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 23 : ఈనెల 27న జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, 28న నిర్వహించనున్న మహా పట్టాభిషేకం కార్యక్రమాలను అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అత్యంత ఘనంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని…

ఆరు గ్యారెటీలకు చట్టబద్దత

– అసెంబ్లీలో ప్రైవేట్‌ ‌బిల్లుకు బీఆర్‌ఎస్‌ ‌నోటీస్‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 23: ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించేందుకు బీఆర్‌ఎస్‌ ‌ప్రైవేటు బిల్లు ప్రతిపాదించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ కార్యదర్శికి నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా బిల్లు ప్రతిని సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు అందజేశారు. బిల్లును ఈ…

భవిష్యత్ అభివృద్ధికి రోడ్ మ్యాప్

– తెలంగాణ రైజింగ్-2047తో ముందుకెళ్తున్నాం – ఎన్నో సంస్కరణలు చేపడుతున్నాం – గుడ్ గవర్నెన్స్ కాదు.. స్మార్టు గవర్నెన్స్ కావాలి – మూసీ విషయంలో రాజకీయం చేయొద్దు – ఎవరినీ నిరాశ్రయులను చేయం – శాసనమండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: దేశంలో ఎన్నో నగరాలున్నా పొలిటికల్ రాజధానిగా దిల్లీ, ఫైనాన్షియల్…