Category ముఖ్యాంశాలు

ఫోన్‌ ‌ట్యాపింగ్‌పై చట్టప్రకారమే ముందుకు

– హరీష్‌ ‌రావుకు ట్యాపింగ్‌లో ఊరట అబద్దం – పదో తరగతి పరక్షలు లేకుండా 12 తరగతులు – విద్యారంగంలో కీలక మార్పులకు కసరత్తులు – కమిటీ అధ్యయనం తరవాత విస్తృతస్థాయిలో ప్రజాభిప్రాయం – మేం వచ్చాక రూ.3.47 లక్షల కోట్లు అప్పులు చేశాం – రూ.3.30 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పులకు చెల్లించాం…

ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్ తవ్వకాల పునరుద్ధరణ

– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రతిష్ఠాత్మక ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ‌ల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే దేవరకొండ నుండి ఔట్‌లెట్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పుడు ఇన్‌లెట్ పనులు కుడా ప్రారంభమయ్యాయని, తవ్వకాలు వేగవంతం…

భద్రాచలం ఆల‌య‌ అభివృద్ధికి మాస్టర్‌ ‌ప్లాన్‌

– మూడు దశల్లో దేవస్థానం అభివృద్ధి పనులు – మాస్టర్‌ ‌ప్లాన్‌పై చర్చించిన మంత్రులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 20: ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన అభివృద్ధికి  ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా…

ఇది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్

Kokapet Sharada Peetham Land Issue

– అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యమిచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బడ్జెట్‌పై అసెంబ్లీలో ఆయన చిట్‌చాట్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ ఆర్ధిక వృద్ధిని దృష్టిలో పెట్టుకొని మౌలిక వసతుల కల్పనకు సరిపడ నిధుల కేటాయింపు జరిగిందన్నారు.…

ఫెయిల్డ్, ఫాల్స్, ఫ్యాన్సీ బడ్జెట్

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ అత్యంత నిరాశాజనకంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు విమర్శించారు. బడ్జెట్‌పై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బహుశా పొరపాటున గత ఏడాది బడ్జెట్‌నే చదివారేమో…

రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌

-‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డిప్యూటి సిఎం భట్టి  – రెవెన్యూ వ్యయం.. రూ.2,34,406 కోట్లు – మూలధన వ్యయం.. రూ.47,267 కోట్లు – ఆరు గ్యారంటీల అమలుకు.. రూ.50,713 కోట్లు – 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షలతో జీవిత బీమా – జీవిత బీమా పథకానికి రూ.4 వేల కోట్లు కేటాయింపు – విద్య,…

బడ్జెట్ ప్రతులకు పూజలు

– శాసన సభ వద్ద భట్టికి అధికారుల స్వాగతం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: రాష్ట్ర శాసనసభలో 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతన్న సందర్భంగా ప్రజాభవన్‌లో నల్ల పోచమ్మ అమ్మవారికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులను అమ్మవారి ముందుంచారు. అనుకున్న మేర రాష్ట్ర ప్రభుత్వానికి…

నెంబర్-1 స్థానంలో నిలపడమే ధ్యేయం

-రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నాం -రెండేళ్లలోనే రికార్డుస్థాయిలో పెట్టుబడులు సాధించాం -నాలుగోసారి బడ్జెట్‌కు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు -విమర్శలు కాదు.. సూచనలు చేయండి -అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ప్రసంగించిన భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రజల ప్రయోజనాలే పరమావధిగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రజా ప్రభుత్వంలో నాలుగవసారి 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ని…

 వాడిగా వేడిగా అసెంబ్లీ సమావేశాలు

– మూడో రోజూ కొనసాగిన వాగ్వాదాలు – మూసీ అంచనాలపై కేటీఆర్ ప్రశ్నల వర్షం – ఎదురుదాడి చేసిన మంత్రులు – సభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్                                      …