Category ముఖ్యాంశాలు

రేపు మధిర నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి

– రైతు ఆశీర్వాద సభకు కేబినెట్ మొత్తం వస్తుంది – డిప్యూటీ సీఎం భట్టి చింతకాని/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 9 : మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం మత్కెపల్లి క్రాస్ రోడ్, జగన్నాథపురం వద్ద రైతు ఆశీర్వాద సభ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిద్యం వహిస్తున్న నియోజకవర్గం…

మరోమారు కలవర పెడుతున్న కోవిడ్‌

‌- రాజంపేటకు చెందిన వ్యక్తి కోవిడ్‌తో మృతి – అప్రమత్తం అయిన వైద్యారోగ్య శాఖ తిరుపతి, జూలై 9: కోవిడ్‌ ‌మ‌హ‌మ్మారి మరోమారు కలవర పెడుతోంది. ఏపీలోని కడప జిల్లా రాజంపేటకు చెందిన ఒక వ్యక్తి(52) కొవిడ్‌ ‌కారణంగా చనిపోవడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో ఆరా తీయగా కడప, తిరుపతి జిల్లాల్లో 5 కొవిడ్‌…

ఒలింపిక్స్‌కు వేదికగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం

– స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : రాబోయే రోజుల్లో ఒలింపిక్స్‌కు వేదికగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒలింపిక్స్‌లో ప్రపంచ దేశాలతో పోల్చితే…

కమిషన్లతోనే కాలం వెళ్లదీస్తోన్న కాంగ్రెస్

– కాళేశ్వరం కూలితే గోదావరి జలాలు ఎలా వచ్చాయి? – బీఆర్ఎస్‌పై బురద చల్లడమే లక్ష్యం  – సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర జూలై 9: కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం నుంచి…

కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్లే

– రేవంత్ సొంత సర్వేలోనూ ఇదే తేలింది – అందుకే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు – బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : కాంగ్రెస్ పార్టీ సగం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో తన పాలనపైన, తన నాయకత్వంపైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విస్తృత సర్వే చేయించుకున్నారని, అందులో ప్రజా వ్యతిరేకత చాలా…

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

– వాతావరణ శాఖ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి – ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉంది – రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9: ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతాంగం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా నీటి లభ్యతకు అనుగుణమైన ప్రత్యామ్నాయ…

9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా

– రాష్ట్ర‌ చరిత్రలోనే ఈ వేదిక అతిపెద్ద రైతు ఆశీర్వాద సభ  – కాంగ్రెస్ ప్రాజెక్టులు బాగున్నాయి – బిఆర్ఎస్ ప్రాజెక్టులు కూలుతున్నాయి – మెగా రైతు మేళాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల  – 150 స్టాల్స్ ఏర్పాటు – అంచనాలకు మించి రైతుల హాజరు…

వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నాం

– రెండున్నరేళ్లలోనే రూ.35వేల కోట్లు రైతులకు అందచేత – రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నాం – బిఆర్‌ఎస్‌ ‌పాలనలో క్రాప్‌ ‌డ్యామేజ్‌కు కెసిఆర్‌ ఒక్క పైసా ఇవ్వలేదు – ఖమ్మం పర్యటనలో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 9: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట…

‘సర్’.. పరేషాన్

– ఎన్యూమరేషన్ ఫారాలు పూరించటంలో తడబాటు – చదువుకున్న వారికి సైతం అర్థంకాని పదజాలం – పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న సిబ్బంది – ప్రారంభ దశలోనే డిజిటలైజేషన్, సాంకేతిక సమస్యలు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర 9 : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (బీఎలఓలు) పంపిణీ…