Category ముఖ్యాంశాలు

22న నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

• రైతు ఉత్సవాలకు ముస్తాబు • ప్రదర్శన శాలలను ప్రారంభించనున్న మంత్రి తుమ్మల • ఇప్ప‌టికే ప్ర‌ముఖుల‌కు ఆహ్వానాలు • ఏర్పాటు కానున్న 150 స్టాల్స్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 18 : రాష్ట్ర సిగలో మరో మణిహారంగా నిలిచే నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ నెల 22న ఘనంగా ప్రారంభంకానుంది. ఇప్పటికే అసెంబ్లీ…

గవర్నర్ ప్రసంగం రాష్ట్రాభివృద్ధికి మార్గదర్శి

– విశిష్ఠ ప్రణాళికను ప్రజల ముందుంచినందుకు ధన్యవాదాలు – తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రతిపక్ష నేత గైర్హాజరు శోచనీయం – సభకు రాకుండా జీతాలు తీసుకోవడంపై నిర్ణయం తీసుకోవాలి – నవశకానికి నాంది పలకాల్సిన సమయం – రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజించుకున్నాం – శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి…

వరదల నివారణకు ప్రత్యేక నోడల్ ఏజెన్సీ

– ఆధునిక పరిజ్ఞానంతో వరదలను అడ్డుకునేందుకు పటిష్ట చర్యలు – ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ తప్పిదాలతోటే వరదలు – 2024 సెప్టెంబర్‌లో సంభవించిన వరదల ఉధృతితో భారీ నష్టం – మున్నేరు ఉప్పొంగడంతో అతలాకుతులమైన ఖమ్మం జిల్లా – తల్లి లాంటి నదుల పరిరక్షణకు సంఘటితంగా కృషి – మూసీ నది పునరుద్ధరణ చరిత్రాత్మక ఘట్టం…

ప్రజలకు సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 18: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నుంచి శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుందంటూ కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, పాడి పంటలతో…

తెలుగు ప్రజలకు డిప్యూటీ సీఎం ఉగాది శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: తెలుగువారందరికీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారిలో కొత్త ఆనందాలు తెచ్చే పండుగల్లో ఉగాదికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఉగాది పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం మీ…

మూసీ ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్ల దోపిడీ

– డిపిఆర్‌ ‌లేదు..ప్రణాళిక లేకుండా ఎలా? – మూసీ ప్రక్షాళనపై స్పష్టత లేని ప్రభుత్వం – పేదల ఇళ్లు కూల్చివేత దారుణం – బఫర్‌ ‌జోన్‌ ‌నిర్ణయంలోనూ అస్పష్టత – అసెంబ్లీలో మూసీ ప్రక్షాళనపై నిలదీసిన ‌కెటిఆర్‌ -‌ ప్రభుత్వ తీరుకు నిరసనగా బిఆర్‌ఎస్‌ ‌వాకౌట్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి18: మూసీ నది ప్రక్షాళనకు తమకు ఎలాంటి వ్యతిరేకత…

మక్కలు మార్కెట్లోకి వచ్చినా కొనుగోళ్లు ఏవీ?

– రూ.2400 మద్దతు ధర, రూ.500 బోనస్‌ చెల్లించాలి – ప్రభుత్వ తీరుతో రైతులకు తీవ్ర నష్టం – గన్‌పార్క్ ‌వద్ద బిఆర్‌ఎస్‌ ‌నేతల ఆందోళన – అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యేలతో మార్షల్స్ ‌దురుసు ప్రవర్తన ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 18: మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ, రైతులకు అండగా…

మూసీ నిర్వాసితులకు అదే ప్రాంతంలో అపార్టుమెంట్

– కేటీఆర్ చిట్‌చాట్‌కు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి కౌంట‌ర్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: మూసీ పునరుజ్జీవం ఒక సామాజిక బాధ్యత.. మురుగు నీరు, ఈగలు, దోమలు, రోగాల మధ్య దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్న పేదల జీవితాలను మార్చాలనేదే ప్రభుత్వ సంకల్పం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మూసీపై బీఆరఎస్ వర్కింగ్…

వడ్డీ లేని రుణాలపై భట్టి అబద్ధాలు

– అవి ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా – మూసీ ప్రాజెక్టు పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం – ఫార్మా సిటీ భూములు రియల్ ఎస్టేట్‌కా.. – ఏడీబీ రుణంపై మంత్రి శ్రీధర్‌బాబు అసత్యాలు – గవర్నర్ ప్రసంగం, పాలనా వైఫల్యాలపై కేటీఆర్ చిట్‌చాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: మహిళలకు రూ.57 వేల కోట్ల…