Category ముఖ్యాంశాలు

కాంగ్రెస్‌, ‌బీజేపీ పోటాపోటీ ఆందోళనలు

– లోక్‌భవన్‌ ‌ముట్టడికి కాంగ్రెస్‌ ‌యత్నం – గాంధీభవన్‌ ‌ముట్టడికి బిజెపి నేతల దూకుడు – ఇరువర్గాల పరస్పరం దాడులతో ఉద్రిక్తత – రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు – నగరంలో పలువురు కాంగ్రెస్‌, ‌బీజేపీ నేతల అరెస్ట్ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై22: కాంగ్రెస్‌, ‌బీజేపీ ఆందోళనలతో బుధవారం హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు…

బీఆర్ఎస్‌ పాల‌న‌లో ప్ర‌జ‌ల గోడు వినేవారే లేరు

– ‘ముఖాముఖి’తో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం – క్యూర్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇండ్ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి – ప్ర‌ధాని మోదీ, విద్యామంత్రి ప్ర‌ధాన్ రాజీనామా చేయాలి – రెవెన్యూ మంత్రి పొంగులేటి  హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 22 : ప‌దేళ్ల బిఆర్ఎస్ పాల‌న‌లో పాల‌కుల‌కు ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకోవ‌డానికి అవ‌కాశం ఉండేదికాద‌ని రెవెన్యూ,…

ప్రతిపక్ష నేతల అరెస్టు రాజ్యాంగాన్ని అవమానించడమే

– డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో హన్మకొండలో నిరసన హన్మకొండ, ప్రజాతంత్ర, జూలై 22 : దిల్లీ జంతర్ మంతర్ వద్ద యువతపై పోలీస్ దమనకాండను వ్యతిరేకిస్తూ ప్రధాని నివాసం వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంటు సభ్యురాలు ప్రియాంక గాంధీ…

రాహుల్ ది దేశ వ్యతిరేక వైఖరి

– గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ పిలుపు – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక, విచ్ఛిన్నకర రాజకీయాలను ఎండగడుతూ బీజేపీ రాష్ట్ర శాఖ బుధవారం చేపట్టిన గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమంతో నాంపల్లిలోని…

నిరసన తెలిపితే పాశవిక దాడులా?

– రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కేంద్రం – నిందితులను శిక్షించకుండా విద్యార్థులపై దాడులా? – కేటీఆర్ బినామీ సంస్థపై బీజేపీకి ఎందుకంత ప్రేమ? – నరేంద్ర, ధర్మేంద్ర దేశాన్ని దోచుకుంటున్నారు – కొడంగల్ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్, ప్రజాతంత్ర, జూలై 22 : ‘నీట్‌’ పేపర్ లీక్‌పై పోరాటం చేస్తున్న విద్యార్థులకు మద్ధతుగా…

నన్ను దెబ్బతీయడానికి కుట్ర‌లు

-పేర్లు వేరు అయినా బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే – కొడంగల్‌లో 1,96,620 ఓట్లు ప్రక్షాళన – ఇంకా 22 శాతం మంది నమోదు చేసుకోలేదు – వారి ఓట్లన్నీ నమోదు చేయించాలి – ఎస్ఐఆర్ పై బీఎల్ఏల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్, ప్రజాతంత్ర, జూలై 22 : కొడంగల్ ప్రజలు, కార్యకర్తల ఆశీర్వాదంతోనే తనకు…

శ‌ర‌ వేగవంగా మక్తల్-నారాయణపేట ఎత్తిపోతల పనులు

– అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు – రెండు రోజుల పర్యటన కోసం కొడంగల్ చేరుకున్న సీఎం కొడంగల్, ప్రజాతంత్ర, జూలై 21 : రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్‌కు మంగళవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ ఆవరణలో నియోజకవర్గం అభివృద్ధి పనులపై ఆయన…

ఒకే క్యాంపస్ నుంచి గ్రేహౌండ్స్, ఆక్టోపస్

– టెక్నాలజీ ఆధునికీకరణతో సీసీటీఎన్ఎఎస్ 3.0, హాక్ ఐ 3.0 ప్రాజెక్టులు – డీజీపీ ఆనంద్ అధ్యక్షతన స్టాఫ్ ఆఫీసర్ల సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21: పోలీసు శాఖను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా చేపట్టాల్సిన పలు కీలక అంశాలపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి.ఆనంద్ అధ్యక్షతన స్టాఫ్ ఆఫీసర్ల సమావేశం…

దేవాదుల పంపులు 24 గంటలు పనిచేస్తాయి

– ఈ రాత్రి నుంచే 9 యూనిట్లు పూర్తి సామర్థ్యంతో ప్రారంభం – రాజకీయాలు కాదు.. ప్రజలకు నీటి భద్రతే మా లక్ష్యం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఈ రాత్రి నుంచే తొమ్మిది పంపింగ్ యూనిట్లు 24 గంటలపాటు…