Category ముఖ్యాంశాలు

ప్రత్యేకతను చాటుకున్న నేత శ్రీపాదరావు

– సీఎం రేవంత్‌రెడ్డి నివాళి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన చిత్రప{ం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న నాయకుడు శ్రీపాదరావు అని ఈ సందర్భంగా…

ప్రపంచం ముందు పొంచిఉన్న ఆర్థిక  సంక్షోభం..?

   హోర్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన నౌకాయానం పై ఇంకా అనిశ్చితి నీడలు కమ్ముకుని ఉండటంతో, ప్రపంచ వాణిజ్యం లోని కీలక భాగం భవితవ్యం సందిగ్ధంలో పడింది. గత వారాంతంలో అమెరికా మరియు ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు అనేక అంశాలపై, ముఖ్యంగా టెహ్రాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలు మరియు జలసంధి పై…

ప్రజా సమస్యలపై 2027లో పాదయాత్ర

*బీఆర్ఎస్ బలోపేతానికి కార్యాచరణ *ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తాం *మా పార్టీలో అందరం కేసీఆర్ గారి కోసమే పని చేస్తున్నాము *మంచిర్యాల జిల్లాలో మీడియాతో సంభాషణ కార్యక్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలు  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. టి. రామారావు 2027లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని మాజీ ఎమ్మెల్యే…

అమెరికా ఇరాన్ ల మధ్య చర్చలు విఫలం

న్యూయార్క్ టైమ్స్ కథనం  అమెరికా మరియు ఇరాన్ మధ్య పాకిస్థాన్‌లో జరిగిన 21 గంటల శాంతి చర్చలు యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి దారితీయలేదని, ప్రస్తుత రెండు వారాల కాల్పుల విరమణ తర్వాత ఏం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారిందని వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ ఆదివారం తెలిపారు. ఇస్లామాబాద్‌లో జరిగిన సంక్షిప్త విలేకరుల సమావేశంలో వాన్స్ మాట్లాడుతూ,…

పంట కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యం

– సిద్దిపేట యార్డులో రైతుల ఆందోళన – సందర్శించిన ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: పంట కొనుగోలు చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం…

రేవంత్ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు

– ఏఐ ఫొటోలతో ఫ్యూచర్ సిటీ అని మభ్యపెడుతున్నారు – ఫోర్త్ సిటీ అంటూ తన వారికి భూములు కట్టబెట్టే కుట్ర – మరో 50 ఏళ్ల దాకా కాంగ్రెస్ అధికారంలోకి రాదు – నిషేధిత భూముల జాబితాతో బ్లాక్ మెయిల్ – సర్కారుపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఫైర్ ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11…

రేపు ఇంటర్ ఫలితాలు విడుదల

– అధికారికంగా ప్రకటించిన బోర్డు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఆదివారం విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18…

13 నుంచి ‘అరైవ్-అలైవ్’

– డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అరైవ్-అలైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని…

సామాజిక మార్పునకు కేంద్రంపై ఒత్తిడి

– పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాల ఉనికే ప్రశ్నార్థకం – ఫూలే జయంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: సామాజిక మార్పునకు దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ఉనికే ప్రశ్నార్థకంగా…