Category ముఖ్యాంశాలు

జెన్ జీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను నిలదీయండి

– బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అన్నీ పేపర్ లీకులే-  – ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో టెన్త్ తెలుగు, హిందీ పేపర్ లీక్ – మరి ఆనాడెందుకు రాజీనామా చేయలేదు? – విద్యార్థుల ముసుగులో కమ్యూనల్, కమ్యూనిస్టు శక్తులు – ధర్నా చౌక్ ఎత్తేసినోడే ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడమా? – కేటీఆర్ నిర్వాకంతో 27మంది…

నెలలోగా జత స్కూల్ యూనిఫాం అందించాలి

– కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని ప్రతీ విద్యార్థికి రెండు యూనిఫాంల చొప్పున నెల రోజుల్లోగా అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. స్కూల్ యూనిఫాంల తయారీ, పంపిణీ, ఎల్-నినో నేపథ్యంలో చేపట్టిన…

జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

– ఓఆర్‌ఆర్‌ ‌లోపల ప్రభుత్వ భూముల గుర్తింపు – పోలీసు, రెవెన్యూ, రవాణా శాఖల భూముల సేకరణ – క్యూర్‌ ‌పరిధిలో ఇళ్ల నిర్మాణంపై సిఎం రేవంత్‌ ‌సమీక్ష హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 24: నగరంలోని కోర్‌ అర్బన్‌ ‌రీజియన్‌ ఎకాన క్యూర్‌ ‌పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లు జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని సీఎం…

ప్రైవేటు సంస్థలకు దీటుగా రాణించాలి

– సింగరేణి విస్తరణకు ప్రజా ప్రభుత్వం పూర్తి మద్దతు – రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్‌లోకి విస్తరించాలి – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క – మణుగూరు ఓసీ, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పరిశీలన కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 24 : సింగరేణిని కాపాడుకోవడానికి, బలోపేతం చేయడానికి, అంతర్జాతీయ స్థాయికి విస్తరించడానికి ప్రజా ప్రభుత్వం…

మహానగరం మ‌ధ్య‌న‌ పేదోడికి ఇల్లు ఉండొద్దా?

– పదేళ్లు చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే విష ప్రచారమా? – ఇండ్ల కేటాయింపులో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి – ఇండ్ల కోసం ‘మీ సేవ వాట్సాప’, వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున పేదలకు…

గ్లోబరీనా ముమ్మాటికీ కేటీఆర్‌ ‌బినామీ సంస్థ

– ఆ సంస్థ‌ తప్పిదాల వల్ల 27 మంది బలి -పేరు మార్చుకుని పరీక్షల కాంట్రాక్ట్ ‌పొందింది – గ్లోబరీనా తప్పిదాలకు కెటిఆర్‌ ‌క్షమాపణలు చెప్పాలి – ధర్మేంద్ర రాజీనామాను బీఆర్‌ఎస్‌ ఎం‌దుకు డిమాండ్‌ ‌చేయదు – ‘సర్‌’ ‌ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ ఓట్లు తొలగించే కుట్ర – అందుకే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాం –…

సాధ్యమైనంత త్వరగా ఉద్యమకారుల గుర్తింపు

– కమిటీ చైర్మన్‌ ‌కేశవరావు వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 23: తెలంగాణ ఉద్యమకారులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి.. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆ గుర్తింపు కమిటీ చైర్మన్‌ ‌కె.కేశవరావు వెల్లడించారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ 16 రోజులు వివిధ సంఘాలతో చర్చించామని వివరించారు. ఉద్యమకారులను ఎలా ఎంపిక చేయాలి? ఎలా గౌరవించాలి…

ప్రతీ విద్యార్థి నుంచి అభిప్రాయ సేకరణ

– యూనిఫాంల నాణ్యతపై రాజీ పడేది లేదు – పంపిణీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు – త్వరగా సరఫరా చేసేలా సంస్థలపై ఒత్తిడి పెంచాలి – యూనిఫాం సరఫరాపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : యూనిఫాంలు పంపిణీ చేసిన తర్వాత వాటి నాణ్యత, సైజు ఇతర అంశాలపై…

పోటీ ప్ర‌పంచంలో సింగ‌రేణి నిల‌దొక్కుకోవాలి

– అందుకు స‌హ‌క‌రించ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం – సింగ‌రేణితో భావోద్వేగ బంధం – జెన్ కోకు నాణ్య‌మైన బొగ్గు స‌ర‌ఫ‌రా చేయాలి – బొగ్గు సింగ‌రేణికి ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు – క్రిటిక‌ల్ మినరల్స్ అన్వేషణ, మైనింగ్ ప్రక్రియలోకి సింగరేణి ప్రవేశించాలి – ఉప‌ ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ స‌త్తుప‌ల్లి, ప్ర‌జాతంత్ర‌, జూలై 23: పోటీ…